మదనాపురం మండలంలక్ష్మీపురం సమీపంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి హరీశ్రావు పరిశీలించి, రైతుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. రైతులు శాంతమ్మ, లక్ష్మయ్య మాట్లాడు తూ ‘కేసీఆర్ ఉన్నప్పుడే రైత�
భూమి అంటే తెలంగాణ రైతులకు ప్రాణం కన్నా ఎక్కువ. అదొక వారసత్వ సంపద, బాధ్యత కూడా. పిల్లలకు ఏమిచ్చినా ఇవ్వకున్నా గుంట స్థలమైనా వారి చేతిలో పెట్టాలన్న పట్టుదల అందరికీ ఉంటుంది. అందుకే పైసాపైసా కూడబెట్టి ఎంతో కొ
‘కాంగ్రెస్ పార్టీ మాయమాటలు నమ్మి ఆశ పడ్డం.. ఇప్పుడు గోస పడుతున్నం’ అంటూ రైతులు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. గురువారం బీఆర్ఎస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందు
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేలో 2014 నాటి స్ఫూర్తి ఎక్కడా కనిపించడం లేదు. అడుగడుగునా అనేక లోపాలు వెక్కిరిస్తున్నాయి. గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే (ఎస్కేఎస్)తో పో
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇంటింటి సర్వేలో సంప్రదాయ కుల వృత్తిదారులు, సంచార జాతుల కాలాన్నే ప్రభుత్వం ఎగరగొట్టింది. వారు ఉన్నారన్న సోయి కూడా ఈ ప్రభుత్వానికి లేకుండాపోయింది. ప్రభుత్వ వై
సంక్షేమ పథకాల్లో కోతలు తప్పవా? ఏమైనా వచ్చే అవకాశాలూ చేజారుతాయా? అసలు ఆస్తులు, ఆదాయం, అప్పుల వివరాలు ఎందుకు సేకరిస్తున్నారు? మునుపు చేపట్టిన ప్రజాపాలన దరఖాస్తులేమయ్యాయి? ఇవన్నీ ఇప్పుడు రాష్ట్ర ప్రజానీకంల
‘రానూ వస్త కాకుండా జేస్త’ అన్నట్టుంది రైతుల పట్ల కాంగ్రెస్ సర్కార్ ధోరణి. ఒక్క చాన్స్ అన్నట్టుగా ఓటరును తికమక పెట్టి అధికారమైతే చేజిక్కించుకున్నారు. ఆపైన యథావిధిగా బోడ మల్లయ్య సామెతను లంకించుకున్నా
సూదిమొనంత పనిచెయ్యనోళ్లు ఏనుగంత అప్పు తెచ్చి రాష్ట్ర ప్రజల నెత్తిమీద రుద్దారు. అప్పు చేయడమే తప్పన్నట్టుగా ఇల్లెక్కి కూసినోళ్లు అప్పుల కుప్పలుగా తయారయ్యారు. పాత సర్కారు చేసిన అప్పుల మీద రోతమాటలు మాట్లా
రైతుబంధు ఇవ్వకుంటే ఊకుందామా..? ఇచ్చే వరకు ప్రభుత్వాన్ని ఉరికిద్దామా..? అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. రైతు రుణమాఫీ పథకానికి రేషన్కార్డు నిబంధన విధించిన సీఎం రేవంత్రెడ్�
అడ్డగోలు హామీలతో ప్రజల ను మోసం చేసి అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కారు రైతుభరోసా అడిగితే రైతులను చెప్పుతో కొడతామని అవమానించారని, అలాంటి వారి చెంపచెల్లుమనేలా రైతు నిరసన సదస్సును జయప్రదం చేయాలని మాజీ మం�
KTR | కాంగ్రెస్ పార్టీ పాలనలో అన్నదాతలు పడరాని కష్టాలు పడుతున్నారు. రైతుబంధు ఇవ్వకుండా రైతులను నిండా ముంచారు. చివరకు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కూడా ప్రభుత్వం ముందుకు రావడం లేద�