చివరి విడతగా 3.13 లక్షల మంది రైతులకు రూ.2,747 కోట్ల రుణమాఫీని పూర్తి చేసినట్టు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. దీంతో ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల రుణమాఫీని పూర్తిచేసినట్టు స్పష్టంచేశారు.
ప్రజల ప్రయోజనార్థం భూములు సేకరిస్తే పరిహారం ప్రభుత్వం చెల్లిస్తుందని, అంతే తప్ప పాలమూరు సభలో 10 లక్షలు కాకుంటే 20 లక్షలు నేనిస్తా.. అని రేవంత్రెడ్డి అనడం ఏమిటని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి నిల�
రేవంత్రెడ్డి బై డిఫాల్డ్ ముఖ్యమంత్రి అయ్యాడని, రెండురోజుల క్రితం మహబూబ్నగర్ సమావేశంలో ఫ్రస్ట్రేషన్, పరేషాన్లో ఏమేమో మాట్లాడారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఎద్దేవా చే�
సాగుకు పెట్టుబడి సాయం అందించి రైతన్నకు భరోసా కల్పించిన రైతు బంధు పథకాన్ని శాశ్వతంగా బంధు పెట్టే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం తెర లేపడం సిగ్గుచేటని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. రైతుబంధు �
‘ఇదేం పాలన సారూ? రైతుబంధు లేదు, బోనస్ లేదు.. ఒక్క హామీ అమలైతలేదు.. ఆరు గ్యారెంటీలు ఇచ్చేదాకా కాంగ్రెస్తో కొట్లాడుండ్రి’ అని కేటీఆర్తో గిరిజన రైతులు ఆవేదన వెలిబుచ్చారు.
పేదలు, రైతుల కోసం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పని చేయడంలేదని.. సొంత అన్న, అదానీ, సొంత అల్లుడు, సొంత తమ్ముడి కోసమే పనిచేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు.
బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి చింత లేకుండా ప్రభుత్వం అందించిన రైతుబంధు పెట్టుబడి సాయంతో పంటలను సకాలంలో సాగు చేసుకున్న అన్నదాత.. రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు.
మదనాపురం మండలంలక్ష్మీపురం సమీపంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి హరీశ్రావు పరిశీలించి, రైతుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. రైతులు శాంతమ్మ, లక్ష్మయ్య మాట్లాడు తూ ‘కేసీఆర్ ఉన్నప్పుడే రైత�
భూమి అంటే తెలంగాణ రైతులకు ప్రాణం కన్నా ఎక్కువ. అదొక వారసత్వ సంపద, బాధ్యత కూడా. పిల్లలకు ఏమిచ్చినా ఇవ్వకున్నా గుంట స్థలమైనా వారి చేతిలో పెట్టాలన్న పట్టుదల అందరికీ ఉంటుంది. అందుకే పైసాపైసా కూడబెట్టి ఎంతో కొ
‘కాంగ్రెస్ పార్టీ మాయమాటలు నమ్మి ఆశ పడ్డం.. ఇప్పుడు గోస పడుతున్నం’ అంటూ రైతులు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. గురువారం బీఆర్ఎస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందు
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేలో 2014 నాటి స్ఫూర్తి ఎక్కడా కనిపించడం లేదు. అడుగడుగునా అనేక లోపాలు వెక్కిరిస్తున్నాయి. గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే (ఎస్కేఎస్)తో పో