రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇంటింటి సర్వేలో సంప్రదాయ కుల వృత్తిదారులు, సంచార జాతుల కాలాన్నే ప్రభుత్వం ఎగరగొట్టింది. వారు ఉన్నారన్న సోయి కూడా ఈ ప్రభుత్వానికి లేకుండాపోయింది. ప్రభుత్వ వై
సంక్షేమ పథకాల్లో కోతలు తప్పవా? ఏమైనా వచ్చే అవకాశాలూ చేజారుతాయా? అసలు ఆస్తులు, ఆదాయం, అప్పుల వివరాలు ఎందుకు సేకరిస్తున్నారు? మునుపు చేపట్టిన ప్రజాపాలన దరఖాస్తులేమయ్యాయి? ఇవన్నీ ఇప్పుడు రాష్ట్ర ప్రజానీకంల
‘రానూ వస్త కాకుండా జేస్త’ అన్నట్టుంది రైతుల పట్ల కాంగ్రెస్ సర్కార్ ధోరణి. ఒక్క చాన్స్ అన్నట్టుగా ఓటరును తికమక పెట్టి అధికారమైతే చేజిక్కించుకున్నారు. ఆపైన యథావిధిగా బోడ మల్లయ్య సామెతను లంకించుకున్నా
సూదిమొనంత పనిచెయ్యనోళ్లు ఏనుగంత అప్పు తెచ్చి రాష్ట్ర ప్రజల నెత్తిమీద రుద్దారు. అప్పు చేయడమే తప్పన్నట్టుగా ఇల్లెక్కి కూసినోళ్లు అప్పుల కుప్పలుగా తయారయ్యారు. పాత సర్కారు చేసిన అప్పుల మీద రోతమాటలు మాట్లా
రైతుబంధు ఇవ్వకుంటే ఊకుందామా..? ఇచ్చే వరకు ప్రభుత్వాన్ని ఉరికిద్దామా..? అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. రైతు రుణమాఫీ పథకానికి రేషన్కార్డు నిబంధన విధించిన సీఎం రేవంత్రెడ్�
అడ్డగోలు హామీలతో ప్రజల ను మోసం చేసి అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కారు రైతుభరోసా అడిగితే రైతులను చెప్పుతో కొడతామని అవమానించారని, అలాంటి వారి చెంపచెల్లుమనేలా రైతు నిరసన సదస్సును జయప్రదం చేయాలని మాజీ మం�
KTR | కాంగ్రెస్ పార్టీ పాలనలో అన్నదాతలు పడరాని కష్టాలు పడుతున్నారు. రైతుబంధు ఇవ్వకుండా రైతులను నిండా ముంచారు. చివరకు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కూడా ప్రభుత్వం ముందుకు రావడం లేద�
గత సంవత్సరం (2023-24) ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ 1గా నిలిచింది. వానకాలం, యాసంగి సీజన్లలో కలిపి 168 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి చేసిన తెలంగాణ దేశం మొత్తం మీద అగ్రస్థానంలో నిలిచింది. 2023-24 సంవ�
కాంగ్రెస్ 10 నెలల పాలన తెలంగాణలోని ఏ ఒక్క వర్గానికీ నమ్మకం కల్పించలేకపోయిందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ విమర్శించారు. రేవంత్రెడ్డి హయాంలో అన్ని రంగాలు కుదేలయ్యాయని, మద్యం అమ్మకాల్లో మినహా ర�
తాము అధికారంలోకి వస్తే ఇప్పుడున్న రూ.10 వేల రైతుబంధు స్థానంలో రూ.15 వేలు ఇస్తామంటూ కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చాక ఇప్పుడు మొత్తానికే పంటల పెట్టుబడి సాయాన్ని ఎగ్గొడుతున్నారని రైతుల
అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఒక్కటి కూడా అమలుచేయకపోగా, ఉన్నవాటిని కూడా ఎగ్గొట్టడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. నమ్మి నానబోస్తే పుచ్చి బు
ఖమ్మం పర్యటనలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరోమారు పచ్చి అబద్ధం ఆడారు. ఖమ్మం 16వ డివిజన్ శ్రీరాంనగర్లో ఆదివారం సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం జరిగిన సభలో ఆయన ప్రసంగిస్తూ.. ‘
రైతులను నమ్మించి మోసం చేస్తున్న కాంగ్రెస్కు ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని, ఆ పార్టీకి పుట్టగతులు ఉండవని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి విమర్శించారు. ఆదివారం హత్నూ ర మండలం దౌల్తాబాద్ తెలంగా�