రైతు రుణమాఫీ పేరుతో రైతుబంధు పథకాన్ని రద్దు చేసేదుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడె రాజీవ్సాగర్ విమర్శించారు.
రైతులపై చిన్నచూపు కనిపిస్తున్నది. రైతుబంధు వంటి వినూత్న పథకాన్ని పక్కన పెట్టిన ప్రస్తుత ప్రభుత్వం, కర్షకులకు ప్రయోజనం కలిగించే మరిన్ని కార్యక్రమాలను సైతం పట్టించుకోవడం లేదని తెలుస్తున్నది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత అధికారం చేపట్టిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పంట పెట్టుబడి సాయం కోసం రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టి 11 దఫాలుగా అందజేయగా.. ప్రస్తుతం కాం�
రైతుబంధు డబ్బులు ఎగ్గొట్టేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కుంటిసాకులు చెప్తున్నదని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి ఆరోపించారు. క్యాబినెట్ సబ్కమిటీ పేరుతో కాలయాపన చేయాలని, చివరికి రైతుబంధు ఎగ్గొట్టాలని చూస్�
‘కేంద్ర ప్రభుత్వ పథకాల తీరు ‘ఆర్భాటమే తప్ప.. ఆచరణ శూన్యం’ అన్నట్లుగా ఉంటున్నది. ఇందుకు పీఎం కిసాన్ సమ్మాన్ యోజన నిధి పథకమే ఉదాహరణ. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు పథకాన్ని కాపీ కొట్టిన కేంద్రం ప�
రాష్ట్ర విభజనకు ముందు, విభజన సమయంలోనూ తెలంగాణ వాళ్లకు వ్యవసాయం చేయటం రాదని, రాష్ట్రం విడిపోతే వాళ్లు అన్నమో రామచంద్రా..! అనడం ఖాయమని ఎద్దేవా చేశారు. దీన్ని సవాల్గా తీసుకున్న కేసీఆర్.. తెలంగాణ రైతులు దేశం�
పదేండ్ల పాలనలో కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని, అవన్నీ ప్రస్తుతం మన కండ్ల ముందున్నాయని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేపట్ట�
రాష్ట్రంలోని కాం గ్రెస్ సర్కారు రైతుబంధు ఇవ్వకుం డా రైతులకు తీర ని ద్రోహం చేస్తున్నదనడానికి సాక్షా త్తూ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన ప్రకటనే నిదర్శనమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎక్స�
KCR | రెండు జాతీయ పార్టీలు ఏకమై ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతుందని కేసీఆర్ మండిపడ్డారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో జరిగిన రోడ్షోలో పాల్గొన్నారు.
KCR | మాకు ఓటువేస్తే క్షణాలమని అన్నీ చెస్తామని కాంగ్రెస్ చెప్పింది. మరి రైతుబంధు అందరికీ వచ్చిందా..? రూ.15వేలు ఇస్తామన్నడు ఇచ్చారా..? రూ.2లక్షల రుణమాఫీ అయ్యిందా? లేకపోతే గోవిందనేనా..? అని బీఆర్ఎస్ అధినేత కేసీఆ�
గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పథకం తీసుకొచ్చి అన్నదాతలకు అండగా నిలిచింది. వానకాలం, యాసంగికి రూ.5 వేల చొప్పున ఏటా ఎకరానికి రూ.10 వేలు అందించి పంట పెట్టుబడికి ఇబ్బంది లేకుండా చేసింది. కానీ కాంగ్రెస్ పార్ట
రైతుబంధు రాకపోవడంపై జిల్లా రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. ఐదెకరాల లోపు ఉన్న రైతులందరికీ పెట్టుబడి సాయమందిందని కాంగ్రెస్ చెబుతున్నా, అసలు నాలుగెకరాలున్నవారికే ఇప్పటి దాకా దిక్కు లేదని రైతులు మండి�
బీఆర్ఎస్ పార్టీ పటిష్టత కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు ఎల్లప్పుడూ తాను అండగా ఉంటానని దేవరకద్ర మాజీ ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. కొన్నూరు గ్రామంలో దే వరకద్ర నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు జ యంతి నివ�
ఇక నుంచి పంట వేసిన వారికే పెట్టుబడి సాయం అందిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టంచేశారు. ప్రజల నుంచి ఇలాంటి విజ్ఞప్తులే వస్తున్నాయని, శాసనసభలో చర్చించి విధివిధానాలు రూపొందిస్