నిరుపేద, మధ్యతరగతి ప్రజలతోపాటు అన్నదాతల్లో జూన్ నెల గుబులు పుట్టిస్తున్నది. ఈ నెలలో వ్యవసాయానికి పెట్టుబడులు ఎంత అవసరమో.. పిల్లల చదువుకు ఖర్చు లూ అంతే అవసరం. అయితే, రెండింటికీ ఒకే నెల లో అధికంగా వెచ్చించ�
ప్రతి నెలా ఒకటో తేదీ వచ్చే సరికెల్లా పాల వాడి దగ్గర నుంచి గ్యాస్ వాడి దాకా ఎవరి బిల్లులు వాళ్లకు కట్టాలని, ఒకటో తారీఖు వస్తుందంటే భయపడే పరిస్థితి ఉందని చెప్పే ఇతివృత్తాన్ని ఎంచుకొని పాతికేళ్ల క్రితం ఈవ�
పంట సాగులో రైతులకు పెట్టుబడి ఇబ్బందులు రావొద్దని ప్రతిష్టాత్మకంగా కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతుబంధు పథకాన్ని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు తుంగలో తొక్కింది. యాసంగి 2023, వానకాలం 2024లో పెట్ట�
గత బీఆర్ఎస్ హయాంలో అన్నదాతలు వ్యవసాయాన్ని పండుగలా చేసు కున్నారు. సీజన్కు ముందే రైతుబంధు పెట్టుబడి సాయం బ్యాంకు ఖాతాల్లో జమ కావడంతో ఎరువులు, విత్తనాలను సకాలంలో సమకూర్చుకునేది. కానీ, 17 నెలల కిందట అధికార
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలోని రైతులకు పంట సాయంగా రైతుబంధు పేరిట ఎకరానికి రూ.5 వేల సాయాన్ని ప్రకటించి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. రైతు సంక్షేమం, పెట్టుబడి సాయం కోసం అమ�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకుని ఉన్న గ్రామాల రైతులకు ఇప్పటి వరకు రైతు భరోసా అందలేదు. వ్యవసాయం సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా వర్తింపజేస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభు�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన రైతుభరోసా పథకం తూతూ మంత్రంగా అమలవుతున్నది. అరకొర పెట్టుబడి సాయం అందిస్తున్నది. రైతుభరోసా డబ్బుల జమ మొదలై 15 రోజులు దాటినా ఇప్పటివరకూ చాలా మంది రైతులకు అందలేదు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం కేంద్ర ప్రభుత్వంతో పాటు అనేక రాష్ర్టాలను ఆకర్షించి వారు అమలు చేసేలా చేసింది. ఐక్యరాజ్యసమితి మన్ననలు సైతం పొందింది ఈ పథకం.
మహావీర్ సంత్ సేవాలాల్ మహరాజ్ స్ఫూర్తితో గిరిజనులు అన్ని రంగాల్లో రాణించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనేక
కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎంపీ మల్లు రవికి చేదుఅనుభవం ఎదురైంది. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండల పరిధిలోని అందుగుల, ఇర్విన్, మాడ్గుల, కొల్కులపల్లి గ్రామాల్లో బుధవారం పలు అభివృద్ధి కార�
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి పేర్కొన్నారు. కొత్తపల్లి మండలంలోని నిడ్జింత గ్రామంలో శనివారం ఏర్పాటు
‘రాష్ట్రంలో కౌలురైతులకు ఎలాంటి ఆదరణ, మద్దతు దక్కడం లేదు. రైతుబంధు పథకం వర్తించక వెక్కిరిస్తున్న జీవితాలను చూస్తూ వేదనతోనే పబ్బం గడుపుతున్నారు. రాష్ట్రంలో మీలా ంటి కౌలురైతులు 22 లక్షల మంది ఉన్నారు. 40% సాగుభ
‘అంతన్నాడింతన్నాడే గంగరాజు.. ముంతు మామిడి పండన్నాడే గంగరాజు..’ అన్నట్లుగా ఉంది రేవంత్ సర్కారు తీరు. కాంగ్రెస్ ప్రభుత్వం తన కపటత్వాన్ని కర్షకుల కళ్లకు కట్టడంతో వారు ఆగ్రహంతో రగిలిపోతున్నారు.