రైతులు ఆర్థికంగా నిలదొక్కుకొనేందుకు రాష్ట్ర సర్కారు అన్ని చర్యలు తీసు కుంటున్నది. విత్తనాలు నాటినప్పటి నుంచి మొదలుకొని పంట కోసి విక్రయించే వరకు వెన్నుదన్నుగా నిలుస్తున్నది.
రైతులు ఆర్థికంగా నిలదొక్కుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది. విత్తనాలు నాటినప్పటి నుంచి మొదలుకొని పంట కోసి విక్రయించే వరకు వెన్నంటి ఉంటున్నది. ఏటా రెండు దఫాలుగా రైతుబంధు పథకం ద్వ
వ్యవసాయం దండుగ అనే స్థాయి నుంచి పండుగ అనే స్థాయికి తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. రైతులకు కావాల్సిన అన్ని వసతులు కల్పిస్తుండడంతో సాగు పనులు సాఫీగా సాగుతున్నాయి.
సప్తఋషి పేరుతో (1) సమ్మిళిత అభివృద్ధి (2) చిట్టచివరి వ్యక్తుల వరకు ఫలాలు అందడం (3) మౌలిక వసతుల కల్పన (4) పెట్టుబడులకు ప్రోత్సాహం (5) సంభావ్యతలు (6) హరిత వృద్ధి (7) యువతకు చేయూతలను ప్రాధాన్యత అంశాలుగా పేర్కొన్నారు.
తెలంగాణ వ్యవసాయ రంగంలో సాధించిన విప్లవాత్మక ప్రగతి అందించే స్ఫూర్తితో, యావత్ దేశ రైతాంగానికి వ్యవసాయం పండుగైన నాడే భారతదేశానికి సంపూర్ణక్రాంతి చేకూరుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్న�
కరెంటు రాక.. సాగు నీరు లేక.. అప్పులు దొరక్క విలవిలలాడిన అన్నదాత రాత స్వరాష్ట్రంలో మారిపోయింది. సీఎం కేసీఆర్ చేపడుతున్న సంస్కరణల ఫలితంగా వ్యవసాయం పండుగలా మారింది.
ఎవుసం సాఫీగా సాగేందుకు పెట్టుబడి సాయం అందిస్తూ అన్నదాతలకు ఆత్మబంధువయ్యాడు ముఖ్యమంత్రి కేసీఆర్.ఇదివరకు పంటలు పండించేందుకు అష్టకష్టాలు పడ్డ రైతాంగానికి కొండంత భరోసానిచ్చి అదునుకు ఆసరా అవుతున్నాడు.
రాష్ట్ర ప్రభుత్వం సమయానికి రైతుబంధు సాయం అందిస్తుండడంతో రైతుల్లో ఆనందం వెల్లి విరుస్తున్నది. పెట్టుబడికి రంది లేకపోవడంతో అన్నదాతలు ఉత్సాహంగా యాసంగి పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయా
నాకున్న నాలుగెకరాల భూమి సాగుకు ఇంతకు ముందు అరిగోస పడాల్సి వచ్చేది. విత్తనాలు, ఎరువులు ఎక్కడి నుంచి తేవాలనే భయం ఉండే. దుకాణపోళ్ల దగ్గరికి పదిసార్లు తిరిగితే కానీ విత్తనాలు, మందు బస్తాలు ఇచ్చేటోళ్లు కాదు. ఎ