సురవరం ప్రతాపరెడ్డి మహోన్నతుడని, తాను ఏనాడూ ఆయన కుటుంబం కోసం పనిచేయలేదని.. సమా జం బాగు పడాలన్న ఉద్దేశంతో అడుగులు వేశారని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మంగళవారం సురవరం జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన�
ఎండిన పంటలకు ఎకరానికి రూ.25 వేల నష్టపరిహారం ఇవ్వాలని, ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి ధాన్యానికి రూ.500 బోన స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు జనగామ కలెక్టర్కు షేక్ రిజ�
నిజాంసాగర్ ఆయకట్టు రైతులు నీటిని వృథా చేయొద్దని, వరినాట్లు త్వరగా పూర్తి చేసుకోవాలని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. నాట్లు త్వరగా పూర్తి చేస్తే మార్చి చివరికల్లా
అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పలు నియోజకవర్గాలకు ఇన్చార్జిలను నియమించింది. తొలి విడతతో జనగామ, వరంగల్ తూర్పు, మహబూబాబాద్, నర్సంపేట, భూపాలపల్లి, ములుగు నియోజకవర్గాలకు ఇన్చార్జిలు న�
ఎవరు వచ్చినా మనకు ఏమీ ఇబ్బందిలేదని.. వచ్చిన వాళ్లు మాటలు చెబుతారు మళ్లీ కనపడరు.. పాలేరు నియోజకవర్గంలో మీ బిడ్డగా చెప్పిన మాట నిలబెట్టుకుంటాను.. వార్ వన్సైడే.. ఎలక్షన్ వన్సైడేనని ఎమ్మెల్యే కందా ళ ఉపేందర�
క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో రాణించి జిల్లాకు పేరు తీసుకు రావాలని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయి 67వ సూల్ గేమ్స్ ఫెడరేషన్ టోర్నమెంట్ రెండో రోజు పట్టణంలోని ప్�
ఈ విద్యా సంవత్సరం నుంచి నిర్మల్ మెడికల్ కళాశాలలో తరగతులు ప్రారంభమవుతాయని దేవాదాయ న్యాయ, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొ న్నారు. మెడికల్ కాలేజీ మంజూరు చేయిం చి రుణం తీర్చుకున్నానని తెల�
అన్నదాతలు అధైర్యపడొద్దని.. పండించిన ప్రతి ధాన్యం గింజనూ ప్రభుత్వం కొంటుందని రైతుబంధు సమితి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య అన్నారు.
రాష్ట్రంలో రైతుల కోసం ప్రత్యేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కుతుందని రైతుబంధు సమితి కామారెడ్డి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి అన్నారు. కేసీఆర్ రైతుబంధు పథకం ప్�
రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి అన్నారు. దండుమైలారం సహకార సంఘం ఆధ్వర్య�
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీఆర్ఎస్ జెండా పండుగను గ్రామగ్రామాన ఆ పార్టీ నాయకులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి గ్రామాల్లో జెండావిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం తుర్కయాంజాల్�
యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ సమయాన్ని వృథా చేసుకోకుండా స్వయం ఉపాధి రంగాలపై దృష్టి పెట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సూచించారు.
రైతులు ఆయిల్పామ్ పంట సాగు చేసి అధిక లాభాలు పొందాలని భీంగల్ ఏడీఏ మల్లయ్య, ఎంపీపీ కొలిప్యాక ఉపేందర్రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు గుల్లే రాజేశ్వర్ అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో వారు ఆయిల్పా