ప్రతి మండల కేంద్రంతోపాటు గ్రామాల్లో జనరల్ ఫంక్షన్హాళ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు కేటాయిస్తోందని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. వీటి నిర్మాణంతో ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా మారిందన్నారు. బ
రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాలకు సమప్రాధాన్యమిస్తున్నదని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. రూరల్ నియోజకవర్గంలోని ఏడు మండలాలకు సిరికొండలో క్రిస్మస్, నూతన సంవత్సర విందున�
తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఐడీసీ) చైర్మన్గా బీఆర్ఎస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి గురువారం బాధ్యతలు స్వీకరించారు.