Russian Army | ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధం (Ukraine war)లో కొందరు భారతీయులు రష్యా సైన్యం (Russian Army) తరఫున పనిచేస్తున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
రష్యాకు చెందిన డ్రోన్లను కూల్చివేశామని పోలండ్ బుధవారం ప్రకటించింది. ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న యుద్ధంలో ఓ నాటో దేశం జోక్యం చేసుకోవడం ఇదే మొదటిసారి.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు ఇదివరకే భారత్పై 50 శాతం సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యాపై రెండవ దశ ఆంక్షలు విధించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. సోమవారం వైట�
రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేసే దేశాలపై మరిన్ని సుంకాలు (Trump Tariffs) విధించేందుకు సిద్ధంగా ఉన్నామని అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) సన్నిహితుడు అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ (Scott Bessen) అన్నారు. ఈ విషయంలో ఈ
ప్రపంచంలోని లక్షలాది మంది క్యాన్సర్ రోగులకు రష్యా శుభవార్త చెప్పింది. కొవిడ్-19 టీకాల్లో విజయవంతంగా ఉపయోగించిన ఎంఆర్ఎన్ఏ (మెసెంజర్ రిబోన్యూక్లియిక్ యాసిడ్) టెక్నాలజీ ఆధారంగా ఎంటెరోమిక్స్ అనే ట�
ఉక్రెయిన్పై రష్యా విరుచుకుపడింది. 800 డ్రోన్లు, 13 క్షిపణులతో సెంట్రల్ కీవ్లో మంత్రులు నివసించే క్యాబినెట్ భవనంతో పాటు పలు నగరాలు, పట్టణాలపై వైమానిక దాడికి దిగింది.
Donald Trump | భారత్ (India), రష్యా (Russia) దేశాలకు తాము దూరమైనట్లు అనిపిస్తోందని, వక్రబుద్ది కలిగిన చైనా (China) చీకట్లలోకి ఆ రెండు దేశాలు వెళ్తున్నాయని అమెరికా అధ్యక్షుడు (US president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పేర్కొన్నారు. ఆ మూడు దే
భారత విదేశాంగ విధానం తీవ్రమైన ఆటుపోట్లకు గురవుతున్నది. ప్రపంచ దేశాలతో మన సంబంధాలు కీలకమైన, అనుకోని మలుపులు తిరుగుతున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
S-400 missile systems | అమెరికాతో టారిఫ్స్ యుద్ధం, పాక్తో ఉద్రిక్తతల వేళ భారత రక్షణ వ్యవస్థను మరింత పటిష్ఠం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది.
సాధ్యమైనంత త్వరితంగా ఉక్రెయిన్తో యుద్ధాన్ని ముగించాలని మానవాళి కోరుతోందని భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కి తెలియచేశారు. షాంఘై సహకార సంస్థ(ఎస్సీవో) వార్షిక శి�
SCO Summit: మోదీ, పుతిన్ కలిసి ఒకే కారులో ఎస్సీవో మీటింగ్ వేదిక వద్దకు వెళ్లారు. అక్కడ చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ వారికి స్వాగతం పలికారు. ఆ వీడియోను రష్యా విదేవశాంగ శాఖ పోస్టు చేసింది. దానికి వీడియాఆ
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ విధించిన అదనపు సుంకాలు అమల్లోకి వచ్చిన వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ప్రధాని మోదీ (PM Modi) భేటీ కానున్నారు.
Target India | రష్యా (Russia) నుంచి చమురు కొనుగోలు చేయడాన్ని బూచిగా చూపి అమెరికా అధ్యక్షుడు (US president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారత్ (India) పై భారీగా సుంకాల భారాన్ని మోపారు. ప్రస్తుతం భారత దిగుమతులపై అమెరికాలో 50 శాతం టారిఫ్లు
భారత్, చైనా, రష్యా సహా 26 దేశాల అగ్రనేతలు పాల్గొనే షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) శిఖరాగ్ర సదస్సుకు చైనాలోని పోర్టు నగరం తియాన్జిన్ సిద్ధమైంది. ఈ నెల 31, సెప్టెంబర్ 1 తేదీల్లో జరిగే ఈ సమావేశాలకు భారత ప్రధాని �
రష్యా దాడిలో ఉక్రెయిన్ నావికా దళంలోని అత్యంత భారీ నౌక సిమ్ఫెరోపోల్ మునిగిపోయింది. ఈ నౌకను ఓ దశాబ్దం క్రితం నావికా దళంలో ప్రవేశపెట్టారు. దీనిని నావల్ డ్రోన్తో రష్యా ముంచేసింది.