అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), రష్యా అధినేత పుతిన్ ఈ నెల 15న అలస్కాలో భేటీ కానున్నారు. మరికొన్ని గంటల్లో సమావేశం జరుగనుండగా పుతిన్ను ట్రంప్ హెచ్చరించారు.
Ajit Doval | జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్ (Ajit Doval) రష్యా (Russia) పర్యటన కొనసాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా మొన్న రష్యా అధ్యక్షుడు పుతిన్తో సమావేశమైన దోవల్.. తాజాగా ఆ దేశ ఉప ప్రధాని డెనిస్ మంతురోవ్తో భేటీ అయ్యారు.
రష్యా, అమెరికా అధ్యక్షుల సమావేశానికి తేదీ ఖరారయింది. వచ్చే శుక్రవారం (ఆగస్టు 15) ఇరు దేశాధినేతలు సమావేశం కానున్నారు. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించారు. ఈ నెల 15న అలస్కాలో పుతిన్�
అమెరికా బెదిరింపులకు భయపడి రష్యా నుంచి చమురు దిగుమతులు చేసుకోవడం నిలిపివేస్తే భారత్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పేర్కొంది. ఇప్పటినుంచి ఈ ఆర్థిక సంవత్�
భారతీయ ఎగుమతులపై ట్రంప్ 50% సుంకాలు విధించిన తర్వాత అమెరికా నుంచి ఒత్తిడి పెరిగిపోవడంతో రష్యా చమురు కొనుగోళ్లను భారతీయ రిఫైనరీలు తగ్గించి వేసినట్లు బ్లూమ్బర్గ్ వెల్లడించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై 50 శాతం సుంకాలు విధించారు. రష్యా నుంచి చమురును కొనుగోలు చేయడాన్ని సాకుగా చూపిస్తూ భారత్పై ఈ టారిఫ్లను వడ్డించారు.
Superyacht Amadia | అగ్రరాజ్యం అమెరికా 325 మిలియన్ల విలువ లగ్జరీ సూపర్యాచ్ అయాడియా షిప్ను వేలం వేయబోతున్నది. ఈ నౌక రష్యాకు చెందింది కావడం విశేషం. ఉక్రెయిన్పై రష్యా దాడి తర్వాత అమెరికా దీన్న స్వాధీనం చేసుకున్నది.
అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు.. ఉక్రెయిన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) హెచ్చరికలను రష్యా పెడచెవిన పెట్టింది. ఇకేముంది ట్రంపు సారుకు చిర్రెత్తుకొచ్చింది. మాస్కోను ఏమీ చేయలేక తన అ
Ajit Doval | రష్యా నుంచి చమురు దిగుమతి (Russian Oil Imports) చేసుకుంటున్న భారత్ (India)పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన అక్కసును వెళ్లగక్కుతున్న విషయం తెలిసిందే.
Donald Trump | రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న భారత్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన అక్కసును మరోసారి వెళ్లగక్కారు. 24 గంటల్లోగా భారత్పై అదనపు సుంకాలు విధించనున్నట్లు ట్రంప్ మంగళవారం హెచ్చరించారు.
Ind vs US | రష్యా (Russia) నుంచి భారత్ (India) చమురు కొనుగోళ్లను నిలిపివేయకపోవడంపై అమెరికా, ఐరోపా దేశాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. యుద్ధంలో ఉక్రెయిన్ (Ukraine) పౌరుల ప్రాణాలు పోతున్నా భారత్ పట్టించుకోవడం లేదని అమె
వరుస భూకంపాలతో (Earthquake) రష్యా వణికిపోతున్నది. గత బుధవారం 8.8 తీవ్రతతో కామ్చట్కా (Kamchatka) ద్వీకల్పంలో భారీ భూకంపం రాగా, జూలై 31న కురిల్ ఐలాండ్లో 6.5 తీవ్రతతో భూమి కంపించింది.
ఉక్రెయిన్తో యుద్ధం సాగిస్తున్న రష్యా నుంచి భారీ మొత్తంలో చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై సుంకాలు పెంచుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం హెచ్చరించారు. రష్యా నుంచి భారీ మొత్తం�
రష్యాలో వరుస భూకంపాలు ప్రజలను వణికిస్తున్నాయి. తాజాగా కురిల్ దీవులలో ఆదివారం మరోసారి భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై 7.0 తీవ్రతతో వచ్చిన భూకంపం కారణంగా సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
రష్యాతో తలపడేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పంపిన రెండు అమెరికన్ జలాంతర్గాములను ఎదుర్కొనేందుకు తగినన్ని రష్యన్ అణు జలాంతర్గాములు ఉన్నాయని ఆ దేశ పార్లమెంట్ సభ్యుడు ఒకరు వెల్లడించారు.