MS Butina | అమెరికా తయారు చేసిన దీర్ఘశ్రేణి ఆయుధాలను రష్యాపై వాడేందుకు కీవ్కు అనుమతిచ్చి బైడెన్ కార్యవర్గం ప్రమాదకర నిర్ణయం తీసుకున్నదని రష్యాలోని డ్యూమా సభ్యురాలు మారియా బూటినా అన్నారు. ఆ నిర్ణయాన్ని మూడ�
Joe Biden | అధ్యక్ష పదవి నుంచి దిగిపోయే ముందు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రష్యాకు వ్యతిరేకంగా షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధగతిని మార్చేలా ఆయన సంచలన నిర్ణయం చేశారు.
ఉక్రెయిన్లో విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలే లక్ష్యంగా రష్యా భీకరమైన బాంబు దాడులకు దిగింది. ఆదివారం రాజధాని కీవ్ సహా దేశంలోని పలు చోట్ల ఉన్న మౌలిక వసతుల కేంద్రాలను రష్యా మిలటరీ టార్గెట్ చేసింది. కీవ్, �
తన మిత్రదేశమైన రష్యాకు మరిన్ని బలగాలను పంపడానికి ఉత్తర కొరియా నిర్ణయించింది. ఉక్రెయిన్తో రష్యా జరుపుతున్న యుద్ధంలో సహాయంగా లక్ష బలగాలను ఆ దేశానికి పంపేందుకు ఆ దేశ అధినేత కిమ్ అంగీకారం తెలిపారని తెలి�
రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడంపై తన ప్రభుత్వం దృష్టి పెడుతుందని అమెరికా ప్రెసిడెంట్ ఎలక్ట్ డొనాల్డ్ ట్రంప్ చెప్పా రు. ఈ యుద్ధంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోతుండటంపై ఆవేద న వ్యక్తం చేశారు.
ఉక్రెయిన్తో గత రెండెండ్లుగా రష్యా యుద్ధం చేస్తున్నది. క్షిపణులు, బాంబులతో ఇరు దేశాలు విరుచుకుపడుతున్నాయి. అయితే ఉక్రెయిన్తో యుద్ధానికి వ్యతిరేకంగా మాట్లాడినవారిని క్రెమ్లిన్ శిక్షిస్తూ వస్తున్నద�
Russia: డోనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్ మధ్య ఎటువంటి ఫోన్ సంభాషణ జరగలేదని ఇవాళ రష్యా ప్రభుత్వ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తెలిపారు. ఉక్రెయిన్ యుద్ధం గురించి వారిద్దరి మధ్య చర్చ జరిగినట్ల
సెర్చింజన్ దిగ్గజం గూగుల్కు రష్యా కోర్టు ఊహించని షాకిచ్చింది. క్రెమ్లిన్ అనుకూల మీడియా అవుట్లెట్ల చానళ్లను పునరుద్ధరించేందుకు నిరాకరించిన కేసులో 2.5 డెసిలియన్ డాలర్ల (రెండు అన్డెసిలియన్ రూబుళ్ల
భారతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు రష్యా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. అందులో భాగంగా వీసా నిబంధనలను సడలించడంపై ఈ ఏడాది జూన్లో భారత్తో చర్చలు జరిపింది.
రష్యా, ఉక్రెయిన్ మధ్య వివాదానికి శాంతియుత పరిష్కారాన్ని కనుగొనడంలో సహాయం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉన్నదని ప్రధాని నరేంద్రమోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు స్పష్టంచేశారు.
PM Modi: రష్యాలోని కజన్ సిటీలో జరగనున్న 16వ బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ఇవాళ ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్లారు. అక్టోబర్ 22 నుంచి ఆ సమావేశాలు జరగనున్నాయి.
LAC | భారత్-చైనా మధ్య తూర్పు లఢక్లో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద గత కొన్నేండ్ల నుంచి కొనసాగుతున్న ప్రతిష్ఠంభనపై ఇరు దేశాల మధ్య జరుగుతున్న చర్చల్లో కీలక ముందడుగు పడింది. ఎల్ఏసీ వెంబడి గస్తీని పునరుద్ధరి�
బ్రెజిల్ అధ్యక్షుడు (Brazil Presiden) లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా తన నివాసంలోని బాత్రూంలో జారిపడ్డారు. దీంతో ఆయన తలకు గాయమైంది. లూలా ప్రస్తుతం బాగానే ఉన్నారని, ఆయన తలకు కుట్లు వేయాల్సి వచ్చిందని డాక్టర్ రాబర్ట