Russia, Russia - Ukraine Conflict | క్రిమియా వంతెనపై పేలుడు అనంతరం ఉక్రెయిన్పై దాడులు మరింత పెంచింది. ఈ క్రమంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడంపై సోమవారం భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ను లక్ష్యంగా చ�
శరవేగంగా మారుతున్న అంతర్జాతీయ పరిస్థితులను రిజర్వ్బ్యాంక్ ఎప్పటికప్పుడు విశ్లేషించి, అందుకు అనుగుణంగా విధాన చర్యల్ని తీసుకోవాల్సి ఉంటుందని గవర్నర్ శక్తికాంత్ దాస్ చెప్పారు.
కాన్బెర్రా : ఉక్రెయిన్ నుంచి సైనిక బలగాలను ఉపసంహరించాలని సూచిస్తూనే.. మరో వైపు రష్యన్ ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీలపై ఆస్ట్రేలియా ప్రభుత్వం కొత్త ఆంక్షలు విధించింది. ఈ జాబితాలో రవాణా సంస్థ కమాజ్, ష�
న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ సోమవారం విధానంలో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు ద్వైపాక్షిక సహకారంపై సమీక్షిస్తారని, అలాగే దక్షిణాసియా, ఇండో-పసిఫ�
Mariupol | గత మూడు వారాలుగా ఉక్రెయిన్పై రష్యా విరుచుకుపడుతూనే ఉంది. బాంబులు, మిస్సైళ్లతో దాడులు చేస్తూ చిన్న దేశాన్ని అతలాకుతలం చేస్తున్నది. ఒకవైపు చర్చలకు రమ్మని పిలుస్తూనే.. తాము అన్నదే సాగాల
Russia – Ukraine War | ఓ వైపు దేశరక్షణ. మరోవైపు ప్రజాసంరక్షణ. ఇదీ ప్రస్తుతం ఉక్రెయిన్ జవాన్ల ముందున్న ప్రధాన కర్తవ్యం. అందుకుతగ్గట్టే.. కీవ్ నగరంలో ధ్వంసమైన ఓ భవంతి శిథిలాల్లో ఏడుస్తున్న ఓ పసిగుడ్డును అక్కున చేర్చ�
ఉక్రెయిన్ విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ని అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ తెగ మెచ్చుకున్న విషయం తెలిసిందే. తీరా… ఆదివారం నాటికి రష్యా అధ్యక్షుడు పుతిన్పై అదే ట్రంప్ తీవ్రంగా విరుచుకుపడ్డా�
కీవ్: ఉక్రెయిన్పై దాడి చేస్తున్న రష్యా సైనిక దళాలు రాజధాని కీవ్ వైపునకు వేగంగా దూసుకెళ్తున్నాయి. కాగా, రష్యా సైనికులు ఉక్రెయిన్ ఆర్మీ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే రష్యా సైనికులు ఉక్రేనియన్�
కీవ్: శత్రువు రష్యా తొలి టార్గెట్ తానేనని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్స్కీ శుక్రవారం తెలిపారు. రెండో టార్గెట్ తన కుటుంబం అని చెప్పారు. రష్యా సైనిక దళాలు రాజధాని కీవ్లోకి దూసుకువస్తున్�
కైవ్: చెర్నోబిల్ అణు కేంద్రం స్వాధీనానికి రష్యా దళాలు ప్రయత్నిస్తున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమీర్ జెలెన్స్కీ తెలిపారు. 1986 నాటి విషాదం పునరావృతం కాకుండా ఉండటానికి తమ సైనికులు పోరాడుతున్నార�
కైవ్: ఉక్రెయిన్పై రష్యా దాడి నేపథ్యంలో వందల సంఖ్యలో భారత విద్యార్థులు రాజధాని కైవ్లోని భారత రాయబార కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో కొందరికి ఎంబసీలో వసతి కల్పించారు. అలాగే సుమారు 200 మందికిపైగా విద్య�