న్యూఢిల్లీ: రష్యా దాడి నేపథ్యంలో ఉక్రెయిన్ పట్ల భారత్ మౌనం వహించడం విచారకరమని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ విమర్శించారు. రష్యా మిత్ర దేశం కావడం వల్ల కొన్ని పరిమితులు, చట్టబద్ధమైన భద్రతా సమస్యలు ఉండవచ్చన�
Russia- Ukraine Conflict | రష్యా అధ్యక్షుడు పుతిన్ను జర్మనీ నియంత హిట్లర్ అభినందిస్తున్నట్లు ఉన్న ఈ కార్టూన్ను చూశారా ! ఉక్రెయిన్పై రష్యా దాడి నేపథ్యంలో ఉక్రెయిన్ ట్వీట్ చేసిన ఈ కార్టూన్ ఇప్పుడు వైరల్గా మ�
వాషింగ్టన్: ఉక్రెయిన్పై రష్యా దాడిని నాటో తీవ్రంగా ఖండించింది. రష్యా తన సైనిక చర్యను వెంటనే నిలిపివేయాలని, ఉక్రెయిన్ నుంచి దళాలను ఉపసంహరించాలని నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్బర్గ్ కోరారు. అయ�
ముంబై : రష్యా – ఉక్రెయిన్ మధ్య మొదలైన యుద్ధంతో గురువారం భారత స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. దీనికి తోడు క్రూడాయిల్ ధరలు భగ్గుమనడం మదుపరులను కలవరానికి గురి చేశాయి. ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న ప�
న్యూఢిల్లీ: ఉక్రెయిన్పై రష్యా ఆకస్మిక దాడిపై ప్రపంచ దేశాలతోపాటు భారత్ ఆందోళన చెందుతున్నది. ఈ నేపథ్యంలో విద్యార్థులతో సహా సుమారు 18,000 మంది భారతీయులను ఉక్రెయిన్ నుంచి భారత్కు తిరిగి తెచ్చేందుకు ప్రత్య
ఉక్రెయిన్పై రష్యా దాడికి దిగిన నేపథ్యంలో బంగారం ధర ఒక్కసారిగా పెరిగిపోయింది. 10 గ్రాముల బంగారం ధర మన దేశంలో 54,000 రూపాయలు దాటింది. అంటే ఒక్క రోజులోనే బంగారం ధర 3,000 రూపాయలు పెరిగిపోయింది. మల్టీ కెమోడి
మాస్కో: ఉక్రెయిన్పై దాడిని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమర్ధించుకున్నారు. ఉక్రెయిన్ లేదా, ఉక్రేనియన్ ప్రజల ప్రయోజనాలను ఉల్లంఘించాలనే కోరికతో ఈ పరిణామాలు జరుగడం లేదని తెలిపారు. ప్రస్తుత దాడి �
న్యూఢిల్లీ : ఉక్రెయిన్పై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సైనిక చర్యను ప్రారంభించినట్లు ప్రకటించారు. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా స్టాక్మార్కెట్లు కుప్పకూలాయి. మరో వైపు ముడిచమురు ధరలు భారీగా పెరిగ�
న్యూఢిల్లీ: ఉక్రెయిన్పై రష్యా యుద్ధాన్ని ఆపేందుకు భారత్ జోక్యం చేసుకోవాలని ఆ దేశ రాయబారి డాక్టర్ ఇగోర్ పోలిఖా కోరారు. ఉక్రెయిపై దాడిని రష్యా ప్రారంభించిన నేపథ్యంలో గురువారం ఢిల్లీలో ఆయన మాట్లాడారు. ఈ
న్యూఢిల్లీ : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై ఉక్రెయిన్పై యుద్ధం ప్రకటించారు. ఈ నేపథ్యంలో భారతీయ మార్కెట్లు కుప్పకూలాయి. గురువారం మార్కెట్ ప్రారంభమైన నిమిషాల వ్యవధిలో రూ.8లక్షల కోట్ల ఇన్వెస్టర�
రష్యా- ఉక్రెయిన్ మధ్య వాతావరణం ముదురుతున్న నేపథ్యంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చర్చల ద్వారానే ఇరు దేశాలు పరిష్కారం చేసుకోవాలన్నదే తమ అభిమతమని స్పష్�