కీవ్: శత్రువు రష్యా తొలి టార్గెట్ తానేనని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్స్కీ శుక్రవారం తెలిపారు. రెండో టార్గెట్ తన కుటుంబం అని చెప్పారు. రష్యా సైనిక దళాలు రాజధాని కీవ్లోకి దూసుకువస్తున్�
కైవ్: చెర్నోబిల్ అణు కేంద్రం స్వాధీనానికి రష్యా దళాలు ప్రయత్నిస్తున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమీర్ జెలెన్స్కీ తెలిపారు. 1986 నాటి విషాదం పునరావృతం కాకుండా ఉండటానికి తమ సైనికులు పోరాడుతున్నార�
కైవ్: ఉక్రెయిన్పై రష్యా దాడి నేపథ్యంలో వందల సంఖ్యలో భారత విద్యార్థులు రాజధాని కైవ్లోని భారత రాయబార కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో కొందరికి ఎంబసీలో వసతి కల్పించారు. అలాగే సుమారు 200 మందికిపైగా విద్య�
న్యూఢిల్లీ: రష్యా దాడి నేపథ్యంలో ఉక్రెయిన్ పట్ల భారత్ మౌనం వహించడం విచారకరమని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ విమర్శించారు. రష్యా మిత్ర దేశం కావడం వల్ల కొన్ని పరిమితులు, చట్టబద్ధమైన భద్రతా సమస్యలు ఉండవచ్చన�
Russia- Ukraine Conflict | రష్యా అధ్యక్షుడు పుతిన్ను జర్మనీ నియంత హిట్లర్ అభినందిస్తున్నట్లు ఉన్న ఈ కార్టూన్ను చూశారా ! ఉక్రెయిన్పై రష్యా దాడి నేపథ్యంలో ఉక్రెయిన్ ట్వీట్ చేసిన ఈ కార్టూన్ ఇప్పుడు వైరల్గా మ�
వాషింగ్టన్: ఉక్రెయిన్పై రష్యా దాడిని నాటో తీవ్రంగా ఖండించింది. రష్యా తన సైనిక చర్యను వెంటనే నిలిపివేయాలని, ఉక్రెయిన్ నుంచి దళాలను ఉపసంహరించాలని నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్బర్గ్ కోరారు. అయ�
ముంబై : రష్యా – ఉక్రెయిన్ మధ్య మొదలైన యుద్ధంతో గురువారం భారత స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. దీనికి తోడు క్రూడాయిల్ ధరలు భగ్గుమనడం మదుపరులను కలవరానికి గురి చేశాయి. ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న ప�
న్యూఢిల్లీ: ఉక్రెయిన్పై రష్యా ఆకస్మిక దాడిపై ప్రపంచ దేశాలతోపాటు భారత్ ఆందోళన చెందుతున్నది. ఈ నేపథ్యంలో విద్యార్థులతో సహా సుమారు 18,000 మంది భారతీయులను ఉక్రెయిన్ నుంచి భారత్కు తిరిగి తెచ్చేందుకు ప్రత్య
ఉక్రెయిన్పై రష్యా దాడికి దిగిన నేపథ్యంలో బంగారం ధర ఒక్కసారిగా పెరిగిపోయింది. 10 గ్రాముల బంగారం ధర మన దేశంలో 54,000 రూపాయలు దాటింది. అంటే ఒక్క రోజులోనే బంగారం ధర 3,000 రూపాయలు పెరిగిపోయింది. మల్టీ కెమోడి