రాష్ట్రంలో పంచాయతీ కార్యదర్శుల ఫేక్ అటెండెన్స్ కొత్త దుమారం రేపుతున్నది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ(పీఆర్ఆర్డీ)లో వేళ్లూనుకున్న అవినీతిని మళ్లీ తెరపైకి తెస్తున్నది. కొందరు ఏకంగా సీఎం రేవంత్
ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న సిబ్బందికి సకాలంలో వేతనాలు అందక తీవ్ర అవస్థలు పడుతున్నారు. మూడు నెలలుగా జీతాలు రాకపోవడంతో పస్తులతో కాలం వెళ్లదీస్తున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఉద్యోగులకు ఒకటో తే�
జిల్లాలో సోషల్ ఆడిట్ పేరు వింటేనే సంబంధిత ఉద్యోగులు జంకుతున్నారు. ఆడిట్ నిర్వహిస్తే ఈజీఎస్ పనుల్లో అవకతవకలు వెలుగులోకి వస్తాయని ఆందోళన చెందుతున్నారు. ఏ మండలంలో సోషల్ ఆడిట్ నిర్వహించినా తప్పనిసర�
జిల్లాలో రుణాలు పొంది తిరిగి చెల్లించని స్వయం సహాయక సంఘాలపై జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. మొండికేసిన స్వయం సహాయక సంఘాల నుంచి రుణాలను రికవరీ చేసేందుకుగాను సంబంధిత అధికారులు నడ
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని ఉన్నతాధికారుల బదిలీలు కూడా ప్రారంభమయ్యాయి. ఈ మేరకు భద్రాద్రి జిల్లా అధికారులను పొరుగు జిల్లాలకు, అక్కడి అధికారులను భద్రాద్రి జిల్లాకు బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్ర�
మేడారం మహాజాతర విజయవంతానికి కృషి చేస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ములుగు జిల్లాలో తొలిసారి ఆదివారం పర్యటించారు
రాష్ట్రంలోని మహిళా సంఘాల సహాయకుల (వీవోఏ)కు సీఎం కేసీఆర్ రక్షాబంధన్ కానుక అందించారు. వారి వేతనాలను భారీగా పెంచారు. గతంలో వీవోఏలకు అన్నీ కలిపి రూ.6000 మాత్రమే వచ్చేవి. 2021లో ప్రభుత్వం గౌరవ భృతిని 30 శాతం మేరకు ప�
గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేలా పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. జడ్పీ సమావేశ మందిరంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా గ్రామాల అభివృద్ధికి చేపడుతున్న పన
గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల ఆర్థిక ఎదుగుదలే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందుకోసం స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయించి బ్యాంకు లింకేజీతోపాటు స్త్రీనిధి, సీబీవో, వీవోల నుంచి �