పతనాన్ని ఆపేందుకు ఆకస్మిక నిర్ణయాలు ముంబై, జూలై 6: రూపాయి క్షీణతకు అడ్డుకట్ట వేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బుధవారం ఆకస్మిక నిర్ణయాలు తీసుకున్నది. ఈ క్రమంలోనే కంపెనీల కోసం విదేశీ రుణాల ప�
నిలువునా పతనమైన కరెన్సీ 48 పైసలు తగ్గి 78.85 స్థాయికి ముంబై, జూన్ 28: వరుసగా గత నాలుగు ట్రేడింగ్ సెషన్లుగా ఎప్పటికప్పుడు రికార్డు కనిష్ఠాల్ని నమోదుచేస్తున్న రూపాయి మంగళవారం బెంబేలెత్తించింది. ఇంటర్బ్యాంక�
దేశీయ కరెన్సీ విలువ రికార్డు స్థాయిలో పతనమవుతున్నది. గ్లోబల్ మార్కెట్లో డాలర్కు అనూహ్యంగా డి మాండ్ నెలకొనడంతో రూపాయి విలువ చారిత్రక కనిష్ఠ స్థాయికి జారుకున్నది.
స్టాక్ మార్కెట్లలో నష్టపుటేరులు పారాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి వీచిన ప్రతికూల సంకేతాలు గురువారం దేశీయ సూచీల ఉసురు తీశాయి. దీంతో ఈ ఒక్కరోజే మదుపరుల సంపద లక్షల కోట్ల రూపాయల్లో ఆవిరైపోయింది. రెండేండ్ల న
మాస్కో: ప్రస్తుతం రష్యాపై తీవ్ర ఆంక్షలు ఉన్న విషయం తెలిసిందే. దీంతో డాలర్ రూపంలో ఆ దేశంతో వాణిజ్యం సాగడం లేదు. ఈ నేపథ్యంలో నేరుగా రష్యాతో లావాదేవీలు జరిపేందుకు భారత్ సిద్దమైనట్లు తెలుస్తోంద�
డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ మునుపెన్నడూ లేనివిధంగా దిగజారిపోతున్నది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంతో దేశీయ కరెన్సీ రూపాయి విలువ మంగళవారం రికార్డు కనిష్ఠస్థాయి 77.05 వద్దకు పడిపోయింది.