రూపాయి పతనాన్ని నిలువరించడానికి రిజర్వ్బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం ప్రధమార్థంలో విలువైన విదేశీ మారక నిల్వల్ని భారీగా ఖర్చుచేసింది. 2022 ఏప్రిల్-సెప్టెంబర్
దీపావళికి బంగారం, వెండి బహుమతిగా ఇస్తుంటారు. ఇదొక శుభప్రదమైన ఆచారం. ఈ సంప్రదాయాన్ని తమకు అనుకూలంగా మలుచుకున్నది జైపూర్ వాచ్ కంపెనీ. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే.. ఆ కంపెనీ 1947 నుంచీ భారతీయ కరెన్సీలో ఓ వెలుగు వ
డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ జీవితకాల కనిష్టానికి (1డాలరు= రూ.82.68) చేరుకోవడంపై వస్తున్న విమర్శలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భిన్నంగా స్పందించారు.
కేంద్ర ప్రభుత్వ అవినీతి కారణంగా రూపాయి విలువ రోజు రోజుకూ పతనం అవుతూ ప్రస్తుతం ఐసీయూలో ఉన్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. శుక్రవారం డాలరుతో రూపాయి విలువ దారుణంగా పడిపోయిన స�
డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ శుక్రవారం మరింత దిగజారింది. ఫారిన్ ఎక్సేంజ్ మార్కెట్లో 30 పైసలు పడిపోయి తొలిసారిగా 81ని దాటింది. ఈ క్రమంలోనే మునుపెన్నడూ లేనివిధంగా 81.09 వద్ద నిలిచింది. ఇంటర్ బ్యాంక్
Minister KTR | కేంద్ర ప్రభుత్వ తీరుపై మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. డాలర్తో రూపాయి మారకంవిలువ నానాటికీ పడిపోతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవాడం లేదని విమర్శించారు.