మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించుకునేందుకు మొదటగా అందరూ ఎంచుకునే మార్గం రన్నింగ్. లేదంటే జిమ్లో కసరత్తులు చేయడం. అయితే మనకు బాగా తెలిసిన ఇవి మాత్రమే కాదు, మరికొన్ని చిట్కాలు మన శరీరాన్ని ప్రతిర
మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ పౌష్టికాహారాన్ని తీసుకోవడంతోపాటు వ్యాయామం చేయాలన్న సంగతి తెలిసిందే. అయితే చాలా మంది ఉదయం నిద్ర లేచేందుకు బద్దకం వహిస్తుంటారు. దీంతో సాయంత్రం సమయంలో వ్యాయామం చేస్త�
ఆర్టీసీ బస్సు పరిమితి 47 మంది కాగా.. శనివారం ఏకంగా 170 మంది ప్రయాణికులను ఎక్కించుకొని డ్రైవర్, కండక్టర్ జగిత్యాల నుంచి ప్రయాణికులతో నిర్మల్కు వస్తున్నారు. ఓవర్ లోడ్ కారణంగా జగిత్యాల రూరల్ మండలం మోరపెల
జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా నుంచి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానం వరకు చేపట్టిన 5కే రన్ను కలెక్టర్ బదావత్ సంతోష్, జిల్లా అదనపు కలెక్టర్లు రాహుల్, మోతీలాల్, డీసీపీ అశోక్కుమార్తో కలిసి �
కోవిడ్-19 అనంతరం వయసుతో నిమిత్తం లేకుండా గుండె పోటు (Cardiac Arrest) ఘటనలు పెరుగుతున్నాయి. యువకులు, మధ్యవయస్కులు సైతం గుండె పోటుతో హఠాన్మరణానికి గురవుతున్నారు.
సిద్దిపేట (Siddipet) పరుగుల సందడిగా మారిందని, సరికొత్త కార్యక్రమానికి వేదికైందని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. క్రీడల్లో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు వేదికగా మారిందని చెప్పారు. సిద్దిపేట సరికొత్త ఆవిష్
ఓ వ్యక్తి ట్రెడ్మిల్పై రన్నింగ్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఈశాన్య ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. జిమ్ యజమాని నిర్లక్ష్యంగా వ్యవహరించాడని కేసు నమోదైంది.
రాష్ట్రంలో మూడు ప్రాంతీయ క్రీడా పాఠశాలలు ఉన్నాయి. మేడ్చల్ జిల్లా హకీంపేట, క రీంనగర్, ఆదిలాబాద్లో స్పోర్ట్స్ స్కూళ్లు ఉ న్నాయి. 2023-24 విద్యాసంవత్సరానికి నా లుగు, ఐదో తరగతిలో ప్రవేశాలకు ఎంపిక తేదీలను అధిక
రాష్ట్ర ప్రభుత్వం క్రీడారంగానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని ఉప్పరపల్లి గ్రామంలో సీఎం కప్ మండల స్�
పట్టాలు దాటుతున్న గుర్తు తెలియని వ్యక్తిని వందే భారత్ రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన కాజీపేట, వరంగల్ రైల్వేస్టేషన్ల మధ్య జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 45 ఏళ్ల �
ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో గవర్నర్ల ద్వారా సమాంతర ప్రభుత్వాలను నడపడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని తమిళనాడు సీఎం స్టాలిన్ చెప్పారు. ఈ సమస్య తమిళనాడు, తెలంగ�