నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఐదో టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న రాజారాం స్టేడియంలో ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఈవెంట్స్ కొనసాగుతున్నాయి. తొమ్మిదో రోజైన శనివారం ఉదయం 5 గంటలకు ప్రారంభమైన ఈవె
ఎస్సై కావాలనే ఆకాంక్షతో ఫిజికల్ టెస్టు కోసం ప్రాక్టీస్ చేస్తున్న యువకుడు అకస్మాత్తుగా గుండెపోటుతో మృతిచెందాడు. ఈ విషాద ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో మం గళవారం జరిగింది.
క్రీడారంగంలో మనోళ్లు దూసుకెళ్తున్నారు. అంతర్జాతీయ యవనికపై ఇందూరుతో పాటు తెలంగాణ ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్నారు. వేల్పూర్ మండలానికి చెందిన హిరణ్మయి రన్నింగ్, తైక్వాండో పోటీల్లో సత్తా చాటుతుండగా బేస్
ఒక్కసారి చార్జింగ్ పెడితే ఏకంగా వెయ్యి కిలోమీటర్ల వరకు దూసుకెళ్లేందుకు వీలుగా చైనాకు చెందిన ఓ సంస్థ కొత్త బ్యాటరీని అభివృద్ధిపరిచింది. కాంటెంపరరీ అంపెరెక్స్ టెక్నాలజీ అనే సంస్థ సెల్ టు ప్యాక్ (సీట�
అతనికి ఓ గమ్యం ఉంది. ఆ గమ్యం కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నాడు. తన దిన చర్యలో భాగంగా అర్ధరాత్రి సమయంలో 10 కిలోమీటర్లు రన్నింగ్ చేస్తున్నాడు. మరి అదేందో పొద్దున్నే రన్నింగ్ చేయొచ్చు కదా అ�
కొత్తగూడెం : ఇటీవల గోవాలో జరిగిన ఐదవ జాతీయ స్థాయి క్రీడల్లో కొత్తగూడెం జిల్లా విద్యార్థినులు సత్తాచాటారు. అంతర్జాతీయ కబడ్డీ, రన్నింగ్ పోటీల్లో బంగారు పతకాలు సాధించారు. కొత్తగూడెం నియోజకవర్గంలోని సుజాత�
హెంగెలో (నెదర్లాండ్స్): మహిళల 10 వేల మీటర్ల పరుగులో నెదర్లాండ్స్ అథ్లెట్ సిఫాన్ హసన్ ప్రపంచ రికార్డును బద్దలుకొట్టింది. ఆదివారం ఇక్కడ జరిగిన బ్లాంకెర్స్-కొయిన్ గేమ్స్లో 10వేల మీటర్ల లక్ష్యాన్ని సి