రైతులందరికీ రుణమాఫీ చేయాలని సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి బీఆర్ఎస్ తలపెట్టిన రైతు ధర్నా శిబిరంపై కాంగ్రెస్ మూకలు చేసిన దాడిపై విచారణ సజావుగా సాగేనా అనే అనుమానాలు వ్యక్తమవ
పంట రుణమాఫీపై పెద్దఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. వారం రోజులుగా కట్టంగూర్ వ్యవసాయ కార్యాల యం, రైతువేదికల చుట్టూ రైతులు వరుస కడుతున్నారు. గ్రామాల నుంచి వచ్చిన రైతులు తమకు రుణమాఫీ వర్తింస్తుందా లేదా అని
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హమీ మేరకు రూ.2 లక్షల పంట రుణాన్ని మాఫీ చేయాలని పెంచికల్పాడ్కు చెందిన రైతులు డిమాండ్ చేస్తూ శుక్రవారం కుంటాల మండల కేంద్రంలో తహసీల్ కార్యాలయం ఎదుట రోడ్డుపై ధర్నా చేశారు.
సారూ.. మాకెప్పుడవుతుంది రుణమాఫీ అంటూ రైతులు కొత్తూరు మండల వ్యవసాయ కార్యాయలం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొత్తూరు మండలంలో సగానికి పైగా రైతులకు రుణమాఫీ కాలేదు. దీంతో పాస్పుస్తకాలు, బ్యాంకు బుక్కులు
కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఏ షరతుల్లేకుండా రూ.2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేస్తామని అన్నదాతలను మాయ చేసి అధికారంలోకి రాగానే మొండి చెయ్యి చూపుతున్నది. నిబంధనల పేరుతో ఎన్నో కొర్రీలు పెడుతూ �
రుణమాఫీ రాని రైతులు ఇప్పటికే తీవ్ర ఆందోళనలో ఉండగా, ప్రభుత్వం కొర్రీల మీద కొర్రీలు పెట్టి మరింత ఇబ్బందుల పాలు చేస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. వ్యవసాయ అవసరాలకు రెండు లక్షలకుపైన రుణం తీసుకున్న �
రూ. 2 లక్షలకుపైగా రుణం ఉన్న రైతులకు దశలవారీగా మాఫీ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం ఆయన రుణమాఫీపై అధికారులుతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
శుక్రవారం, పొద్దున 8.30 గంటల సమయం, కొండారెడ్డిపల్లి గ్రామం. రాష్ట్రంలోని రైతులందరికీ రుణమాఫీ అయిందని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రచారంలో నిజమెంత? అని తెలుసుకునేందుకు సరిత, విజయారెడ్డి అనే ఇద్దరు మహిళ
నిజామాబాద్ జిల్లా బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల రైతులు రైతు ఐక్యకార్యాచరణ కమిటీగా ఏర్పడి రుణమాఫీ హామీల అమలు కోసం శనివారం తలపెట్టిన మహాధర్నాను విజయవంతం చేసేందుకు తీర్మానాలు చేస్�
ఈ నెల 31 లోపల రై తులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయకుంటే హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని బీజేపీ సభాపక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి హెచ్చ రించారు.