దొంగ హామీలతో గద్దెనెక్కిన రేవంత్ సర్కారుపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. తక్షణమే షరతులు లేకుండా రుణమాఫీ చేసి రైతులకు ఉపశమనం కలిగించాలని డిమాండ�
పంట రుణమాఫీ, రైతు భరోసా, పంటల బీమా.. ఈ మూడు హామీలతో తెలంగాణ రైతన్నకు తోడుగా నిలుస్తానన్న రేవంత్రెడ్డి మాట ఒక్కటీ పద్ధతిగా నెరవేర్చనేలేదు. ప్రభుత్వ అకాల నిర్ణయాలు, అరకొరగా వాటి అమలు తీరుతో రైతు చేతిలోంచి ప�
రాజకీయం అంటేనే అటాక్, డిఫెన్స్ గేమింగ్. రుణమాఫీ హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అప్పుల పేర లెక్కలేని సాకులు జెప్పి, కొంతకాలం నానబెట్టే ఎత్తులు వేసింది. ఆ ఎత్తులను చిత్తు చేయాలనుకున్న మాజీ
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం సింగారం గ్రామానికి చెందిన రైతులు తీసుకున్న వ్యవసాయ రుణాలు మాఫీ కాలేదని, ఆ సొమ్మును తిరిగి చెల్లించాలని కొందరికి అచ్చంపేట ఏపీజీవీబీ నుంచి నోటీసులు అందాయి.
రుణమాఫీ పథకం కథ ముగిసినట్టేనా.. రుణమాఫీ ఇక కానట్టేనా.. అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా 3,642 మంది రైతులకు మాత్రమే రుణమాఫీ వర్తింపు కావడంతో పెదవి విరుస్తున్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ పూర్తిచేశామని ప్రభుత్వం గొప్పగా ప్రకటించుకుంది. రూ. 2 లక్షల లోపు రుణాలన్నింటినీ చెల్లించేశామని సీఎం రేవంత్రెడ్డి సహా మంత్రులంతా ప్రతి వేదికపైనా చెప్తున్నారు.
రుణమాఫీని పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ 48 గంటల ఉపవాస దీక్షకు తెలంగాణ రాష్ట్ర గిరిజన సహకార సంస్థ (జీసీసీ) మాజీ చైర్మన్, బంజారా కీర్తిరత్న అవార్డు గ్రహీత, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు అభిమాన్
Runa Mafi | ‘నేను కాంగ్రెస్ పార్టీలో సీనియర్ కార్యకర్తను. పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి ఎంపీ చామల కిరణ్రెడ్డికి ఎన్నికల ఏజెంట్గా పనిచేసిన. రాష్ట్రంలో మా ప్రభుత్వం చేసిన పంట రుణాలు సగం మంది రైతులకే మాఫీ �
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రూ.2 లక్షల రుణమాఫీ, ఆరు గ్యారెంటీలను దసరా పండుగ లోగా పూర్తిస్థాయిలో అమలు చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న డిమాండ్ �
ఎన్నికల ముందు రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన హమీ ప్రకారం భేషరతుగా రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య డిమాండ్ చేశారు. రైతులందరికీ రుణమాఫీ చేయాలంటూ సోమవారం స్థానిక తాసీల్దా�
రైతులు, ప్రజలను మభ్యపెట్టి రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని, ప్రజలు ఓట్లేసి గెలిపించి సీఎంను చేస్తే ఇక్క డి రైతుల నోట్లో మట్టికొట్టేలా రేవంత్రెడ్డి వ్యవహరిస్తున్నారని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్న�
‘రుణమాఫీపై తెలంగాణలో చేసిన మోసాన్ని దేశమంతా చేయాలని కాంగ్రెస్ సిద్ధపడుతున్నది.. రుణమాఫీ అమలు చేయకున్నా చేసినట్టు పోజులు కొట్టుకోవడం దుర్మార్గం’ అంటూ మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు.
ఎప్పుడో గత డిసెంబర్ 9నే రుణమాఫీ చేస్తామని బీరాలు పలికి.. ఆ తర్వాత కనిపించిన దేవుళ్లందరి మీదా ఒట్టేసి ఆగస్టు 15 నాటికి రుణమాఫీ చేస్తామని పదేపదే ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాటల్లోని డొల్లతనాన్న�
మేము అధికారం చేపట్టిన మొదటి ఏడాదిలోనే తెలంగాణలో 22,22, 067 మంది రైతులకు రూ.17, 869.22 కోట్ల మేర రుణమాఫీ చేశాం’ అంటూ ప్రధాని మోదీకి సీఎం రేవంత్రెడ్డి లేఖ రాశారు.
రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే రోజు ముగ్గురు అన్నదాతలు బలికావడానికి ముమ్మాటికీ రైతు వ్యతిరేక రేవంత్ సర్కారే కారణమని విమర్శించార