స్వాతంత్య్రోద్యమం బ్రిటిష్ వారి నుంచి విముక్తి కోసం మాత్రమే సాగలేదు. భారతదేశాన్ని ప్రజాస్వామ్యంగా, సంక్షేమ రాజ్యంగా నిర్మించుకోవాలనే ఆకాంక్ష నాటి తరంలో స్పష్టంగా ఉన్నది. ఈ స్వాతంత్య్రోద్యమ విలువలే ఆ
మోదీ ఫాసిస్టు పాలన నుంచి దేశాన్ని విముక్తం చేయడానికి చరిత్ర సంకల్పించి కేసీఆర్ను నడిపిస్తున్నది. మొన్నటి ప్రెస్మీట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ విద్వేషకుట్రలు, మత రాజకీయాలతో అధికారంలోకి వచ్
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నదని ప్రముఖ కవి, సినీ గేయ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్ తేజ అన్నారు. వాసవీ సేవా కేంద్రం ఆధ్వర్యంలో లక్డీకాపూల్లోని సేవా కే�
కేంద్రంలోని బీజేపీ నిరంకుశ విధానాలు, అప్రజాస్వామిక వైఖరి, నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా తెలంగాణ నుంచే తిరుగుబాటు మొదలుకావచ్చని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖల మం�
సీఎం కేసీఆర్ పాలనలో కాలంతో పని లేకుండా రెండు పంటలు పండుతున్నాయని ఆర్థిక,వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. మంగళవారం మండలంలోని మర్రిముచ్చాలలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, సర్పంచ్ బ
నరేంద్ర మోదీ పాలనలో భారత విదేశాంగ విధానం అభాసు పాలవుతున్నదని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ట్విట్టర్ వేదికగా విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల భరతమాత సిగ్గుతో
మోదీ సర్కారు రెండోదఫా అధికారంలోకి వచ్చి నిన్నటితో మూడేండ్లు పూర్తయింది. మొత్తంగా మోదీ ప్రభుత్వానికి ఎనిమిదేండ్లు నిండాయి. కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ హయాంలో వివిధ కుంభకోణాలు చూసి విసిగిపోయిన ప్రజలు �
దేశంలో తుగ్లక్ పాలన కొనసాగుతున్నదని పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ విమర్శించారు. టీచర్ల నియామకాల్లో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో ఆ రాష్ట్ర మంత్రి పార్థ చటర్జీని
బీజేపీలో రూల్స్ అందరికీ ఉంటాయి కానీ తనకు మాత్రం ఉండవని అంటున్నారు ప్రధాని మోదీ. బీజేపీలో 75 ఏండ్లు దాటిన నేతలను పక్కన పెట్టాలని ఆరెస్సెస్ నియమం పెట్టింది. ఆరెస్సెస్ ఇదివరకటి చీఫ్ కూడా ఈ నియమం ప్రకారమే