జి.వి.కోటిరెడ్డి తన ఉద్యోగ జీవితంలో అంకితభావం, క్రమశిక్షణ, నిబద్ధతతో విధులు నిర్వహించి అందరికీ ఆదర్శంగా నిలిచారని, సంస్థ అభివృద్ధికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమైనవని కొత్తగూడెం ఏరియా సెక్యూరిటీ ఆ�
జూన్ 2న నూతన ఆసరా పెన్షన్ల పంపిణీ కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల ఆశలపై నీళ్లు చల్లవద్దని 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం డివిజన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ము�
వడదెబ్బ కారణంగా సింగరేణి మాజీ కార్మికుడు మృతి చెందిన ఘటన గౌతంపూర్లో విషాదాన్ని నింపింది. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని గౌతమ్పూర్ పంచాయతీ టి-2, 3ఏ క్వార్టర్
కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల పరిరక్షణ సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ భాషబోయిన రవికుమార్ ఆధ్వర్యంలో మణుగూరు దుర్గా కంపెనీ ఉద్యోగ నియామకాలలో అవలంభిస్తున్న వైఖరికి నిరసనగా గతంలో సమర్పించిన మెమోరాండంపై మంగళ�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ చీరల పథకం మొదటి విడత డ్వాక్రా గ్రూప్ మహిళలకే అనడం సరికాదని, 18 నుండి 60 సంవత్సరాలు దాటిన మహిళలందరికీ ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయాలని 16వ డివిజన్ కార్పొరేటర్ ము
గత రెండు రోజులుగా ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరగడంతో కార్మికుల క్వార్టర్లలో విద్యుత్ వినియోగం అధికమైంది. పెరిగిన లోడ్తో పాటు ఎండ తీవ్రత కారణంగా ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతింటున్న ఘటనలు చోటుచేసుకుంటున్�
రామవరం మాతా శిశు ఆరోగ్య కేంద్రం ప్రాంగణంలో మోడు వారుతున్న చెట్లుపై “నమస్తే వెబ్” లో ప్రచురితమైన కథనానికి స్పందన లభించింది. ప్రకృతి ప్రేమికుడు, సింగరేణియన్ ఎన్.రాజశేఖర్ స్వయంగా ముందుకు వచ్చి ఆ చెట్లకు నీ
డబ్బుల విషయంలో జరిగిన గొడవలో యువకుడిపై కర్రలతో దాడి చేసిన ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు టూ టౌన్ సీఐ డి.ప్రతాప్ తెలిపారు. బుధవారం ఆయన వివరాలు వెల్లడించారు. గత మార్చి 20న రాత్రి 11:40 గంటల �
మాదక ద్రవ్యాల నియంత్రణపై పోలీసులు పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు పూర్తిగా విరుద్ధంగా కనిపిస్తున్నాయని రుద్రంపూర్ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చుంచుపల
చేయూత పథకం కింద పెన్షన్ పొందుతున్న లబ్ధిదారుల కోసం నిర్వహిస్తున్న సిబిఎస్ లైవ్ పెన్షన్ అథెంటిఫికేషన్ ప్రక్రియ మంగళవారం రుద్రంపూర్ గ్రామ పంచాయతీలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని గ్రామ ఉప సర్పంచ్ సంతోష�
వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో రామవరం జామియా మసీదు కమిటీ సభ్యులు మానవత్వాన్ని చాటుతూ మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ఉచిత చల్లని మంచినీటి సేవలను అందిస్తున్నారు. కార్పొరేషన్ పరిధిలోని రామవరం
వీకే ఏరియా వర్క్ షాప్లో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మల్లికార్జున్ డిమాండ్ చేశారు. పిట్ కార్యదర్శి మధుకృష్ణ అధ్యక్షతన వ�
సింగరేణి సంస్థ భవిష్యత్ అభివృద్ధి, ఉత్పత్తి లక్ష్యాల సాధనలో ప్రతి ఉద్యోగి బాధ్యతాయుతంగా పని చేయాలని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలెం రాజు పిలుపునిచ్చారు. జీఎం కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన �
బీసీ ఓబీసీ కొత్తగూడెం ఏరియా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏరియా బ్రాంచ్ సెక్రటరీ సకినాల సమ్మయ్య అధ్యక్షతన నూతనంగా పర్సనల్ మేనేజర్గా బాధ్యతలు చేపట్టిన ఎల్. తిరుపతిని శాలువాతో సన్మానించి ఘనంగా శుభాకాంక్షలు తె�
కామ్రేడ్ జార్జ్ పోరాటాల స్ఫూర్తితో సింగరేణి సంస్థ, కార్మిక చట్టాల రక్షణకు పోరాటాలు మరింత ఉధృతం చేయాల్సిన అవసరం ఉందని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ ( సిఐటియు ) రాష్ట్ర అధ్యక్షుడు మందా నరసింహారావు