కార్పొరేషన్ పరిధిలోని 16వ డివిజన్లో మాస్టర్ ఇ. కే.ఆధ్యాత్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా గ్రామ సేవ యజ్ఞం నిర్వహించారు. శనివారం నాగయ్యగడ్డలోని లక్ష్మీ గణపతి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన గ్రామ సేవ యజ్ఞంలో మ�
కొత్తగూడెం ఏరియాలోని ఆర్సిహెచ్పి (RCHP), రుద్రంపూర్ రైల్వే సైడింగ్లను శుక్రవారం కోల్ మూవ్మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.వెంకన్న (IRTS) సందర్శించి బొగ్గు రవాణా ఏర్పాట్లను పరిశీలించారు. సందర్శనలో భాగంగా �
కృషి విజ్ఞాన కేంద్రం, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో ఎస్బీఐ ఆర్థిక సహకారంతో భారతీయ వరి పరిశోధనా సంస్థ సాంకేతిక సహకారంతో నేరుగా వరి వెదజల్లు (డైరెక్ట్ సీడెడ్ రైస్) సాగుపై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఆదర్శ రైతు సాయిని మధుసూదన్ రావుకు ఉత్తమ రైతు అవార్డు లభించింది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం 62వ విశ్వవిద్యాలయ ఫౌండేషన్ డే సందర్భంగా ఈ అవార్డును
జయశంకర్ మైదానం–ఎర్రగడ్డ–గౌతంపూర్ మార్గంలో మూలమలుపు వద్ద రోడ్డు ప్రమాద భరితంగా మారింది. రహదారి మధ్యలో ఏర్పడిన భారీ గుంత కారణంగా ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్య�
మాదకద్రవ్యాలు, మద్యం సేవించేందుకు అడ్డుగా ఉందనే కారణంతో కొందరు ఆకతాయిలు గోడను కూల్చివేసిన ఘటన సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని రుద్రంపూర్లో చోటుచేసుకుంది. కొద్ది రోజుల క్రితం భారత్ గ్యాస్ గోడౌన్ పరిసర ప
పర్యావరణ పరిరక్షణ ఇస్లాం మతంలో ఒక ముఖ్యమైన బాధ్యత మాత్రమే కాకుండా ఆరాధనలో భాగమని జమాతే ఇస్లామి హింద్ సభ్యుడు షేఖ్ అబ్దుల్ బాసిత్ అన్నారు. పవిత్ర శుక్రవారం సందర్భంగా చుంచుపల్లి మండలం రుద్రంపూర్ గ్రామ పం�
వసుమతి మరణానికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపి, వేధింపులకు కారణమైన వారెవరైనా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సింగరేణి యాజమాన్యాన్నిటీబీజీకేఎస్ చీఫ్ జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ కోరారు. కొత్తగూ�
రుద్రంపూర్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) శాఖలో తగినంత నగదు అందుబాటులో లేకపోవడంతో ఖాతాదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలువురు వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు శాఖ మేనేజర్కు గ�
సింగరేణి సంస్థలో ఉద్యోగాలు పొందాలనే ఆశతో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మెడికల్ ఫిట్ డిపెండెంట్లకు వెంటనే నియామక పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ నాయకులు బుధవారం ఉదయం కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజ�
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణలో కొత్తగూడెం సింగరేణి ఏరియా అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని కార్మికులు, తెలంగాణ ఉద్యమకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శ
పార్టీ కార్యకర్తలకు బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. రుద్రంపూర్కు చెందిన పార్టీ కార్యకర్త కంటాత్మకూరి ముఖేష�
రామవరం సింగరేణి డిస్పెన్సరీ మూసివేతను యాజమాన్యం తక్షణమే విరమించుకోవాలని, డిస్పెన్సరీని పునరుద్దరించాలని గుర్తింపు సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం సాయంత్రం సింగ
ఎటువంటి ఆదేశాలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) కింద నెలసరి చందా ముందస్తుగా ఉద్యోగుల జీతాల నుండి మినహాయించడం చట్ట విరుద్ధమని, వాటిని వెంటనే ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలని తెలంగా�
జి.వి.కోటిరెడ్డి తన ఉద్యోగ జీవితంలో అంకితభావం, క్రమశిక్షణ, నిబద్ధతతో విధులు నిర్వహించి అందరికీ ఆదర్శంగా నిలిచారని, సంస్థ అభివృద్ధికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమైనవని కొత్తగూడెం ఏరియా సెక్యూరిటీ ఆ�