సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని కార్మికుల నివాస ప్రాంతాల్లో వాటర్ ట్యాంకుల నిర్వహణ అధ్వానంగా మారిందని కార్మికులు ఆరోపిస్తున్నారు. సివిల్ విభాగం అధికారులు తగిన పర్యవేక్షణ చేయకపోవడంతో కాంట్రాక్టర�
పీఆర్పీ బకాయిలను వెంటనే చెల్లించాలని, పే అప్గ్రేడేషన్ను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఎంఓఏఐ) ఆధ్వర్యం�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రుద్రంపూర్లోని ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియంలో బుధవారం నిర్వహించిన జిల్లా మిడిల్ అండ్ లాంగ్ డిస్టెన్స్ అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు ముగిశాయి. కొ
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక �
సింగరేణి ఓసీ విభాగంలో పదవీ విరమణ పొందిన డిప్యూటీ జనరల్ మేనేజర్ మధుకర్ను ఆయన విశిష్ట సేవలను గుర్తిస్తూ ఎస్&పీసీ విభాగం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ అభిలాష్ ఆదేశాల మేరకు ఎస్&పీస
జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సెక్రటరీ ఎం.రాజేందర్ ఆదేశాల మేరకు కొత్తగూడెంలోని శ్రీ చైతన్య పాఠశాలలో మాదకద్రవ్యాల (యాంటీ డ్రగ్స్) నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కా�
కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని రామవరం- విజయవాడ హైవేపై 16వ డివిజన్ పరిధిలో చేపడుతున్న కాల్వ నిర్మాణం షాప్ యజమానులకు నష్టం కలగకుండా చేపట్టాలని డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ నగర కమిషనర్ కొడరు సుజాతక�
కృషి విజ్ఞాన కేంద్రం, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో భారతీయ మొక్కజొన్న పరిశోధనా సంస్థ ఆర్థిక సహకారం, మొక్కజొన్న పరిశోధనా విభాగం, రాజేంద్రనగర్ సాంకేతిక సహకారంతో శనివారం "మొక్కజొన్న సాగు – మెలుకువలు" అవగ
కార్పొరేషన్ పరిధిలోని 16వ డివిజన్లో మాస్టర్ ఇ. కే.ఆధ్యాత్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా గ్రామ సేవ యజ్ఞం నిర్వహించారు. శనివారం నాగయ్యగడ్డలోని లక్ష్మీ గణపతి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన గ్రామ సేవ యజ్ఞంలో మ�
కొత్తగూడెం ఏరియాలోని ఆర్సిహెచ్పి (RCHP), రుద్రంపూర్ రైల్వే సైడింగ్లను శుక్రవారం కోల్ మూవ్మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.వెంకన్న (IRTS) సందర్శించి బొగ్గు రవాణా ఏర్పాట్లను పరిశీలించారు. సందర్శనలో భాగంగా �
కృషి విజ్ఞాన కేంద్రం, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో ఎస్బీఐ ఆర్థిక సహకారంతో భారతీయ వరి పరిశోధనా సంస్థ సాంకేతిక సహకారంతో నేరుగా వరి వెదజల్లు (డైరెక్ట్ సీడెడ్ రైస్) సాగుపై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఆదర్శ రైతు సాయిని మధుసూదన్ రావుకు ఉత్తమ రైతు అవార్డు లభించింది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం 62వ విశ్వవిద్యాలయ ఫౌండేషన్ డే సందర్భంగా ఈ అవార్డును
జయశంకర్ మైదానం–ఎర్రగడ్డ–గౌతంపూర్ మార్గంలో మూలమలుపు వద్ద రోడ్డు ప్రమాద భరితంగా మారింది. రహదారి మధ్యలో ఏర్పడిన భారీ గుంత కారణంగా ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్య�
మాదకద్రవ్యాలు, మద్యం సేవించేందుకు అడ్డుగా ఉందనే కారణంతో కొందరు ఆకతాయిలు గోడను కూల్చివేసిన ఘటన సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని రుద్రంపూర్లో చోటుచేసుకుంది. కొద్ది రోజుల క్రితం భారత్ గ్యాస్ గోడౌన్ పరిసర ప
పర్యావరణ పరిరక్షణ ఇస్లాం మతంలో ఒక ముఖ్యమైన బాధ్యత మాత్రమే కాకుండా ఆరాధనలో భాగమని జమాతే ఇస్లామి హింద్ సభ్యుడు షేఖ్ అబ్దుల్ బాసిత్ అన్నారు. పవిత్ర శుక్రవారం సందర్భంగా చుంచుపల్లి మండలం రుద్రంపూర్ గ్రామ పం�