యువత అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని పోటీ పరీక్షల్లో విజయాలు సాధించాలని, క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర శ్రమతో ఉన్నత లక్ష్యాలను చేరుకోవచ్చని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలెం రాజు అన్�
కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో కొత్తగూడెం ఏరియా జీఎం కార్యాలయానికి నూతనంగా బాధ్యతలను చేపట్టిన పర్సనల్ ఆఫీసర్ తిరుపతిని శుక్రవారం శాలువాతో సత్కరించి ఘనంగా స్వాగతించారు. ఈ సందర�
సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని వీకే కోల్ మైన్ ప్రాజెక్టులో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన వాటర్ ట్యాంకర్ ప్రమాదం మరోసారి గనుల భద్రతా ప్రమాణాలపై తీవ్ర అనుమానాలకు తావిచ్చింది. నీటిని చల్లే పనుల్ల�
మణుగూరు ఏరియా నుండి కొత్తగూడెం ఏరియాకు బదిలీపై వచ్చిన పర్సనల్ మేనేజర్ తిరుపతిని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) ఆధ్వర్యంలో గురువారం జీఎం కార్యాలయంలోని ఆయన చాంబర్లో ఘనంగా సన్మానించారు. క�
సింగరేణి సంస్థ కార్మికుల కుటుంబాల్లో వివాహాది శుభకార్యాల కోసం ఏర్పాటు చేసిన కమ్యూనిటీ హాల్లో దుర్గంధం వెదజల్లుతున్న కాల్వ కారణంగా కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సింగరేణి కొత్తగూడెం ఏర
కాలనీల్లో సీసీ కెమెరాల ఏర్పాటు నేరాల నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుందని కొత్తగూడెం టూ టౌన్ ఇన్స్పెక్టర్ డి.ప్రతాప్ అన్నారు. ప్రతి కాలనీ భద్రత పోలీసులకు మాత్రమే పరిమితం కాదని, ప్రజల భాగస్వామ్యం కూడా
పర్యావరణ పరిరక్షణలో భాగంగా సింగరేణి సంస్థ చేపట్టిన RP&NCRAP (రెమెడియేషన్ ప్లాన్ & సహజ సామాజిక వనరుల వృద్ధి ప్రణాళిక) కార్యక్రమం కింద ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా మొక్కలు నాటిన విషయం తెలిసిందే. ముఖ్యంగా వెం
స్థానిక జిల్లా కేంద్రంలోని రామవరంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో జిల్లా సంక్షేమ అధికారిణి జె.స్వర్ణలత లేనినా ఆధ్వర్యంలో జిల్లా స్థాయి "బాల భరోస" కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి
కొబ్బరి చెట్టు కాయలు పడి ఇళ్ల రేకులు పగలడమే కాకుండా పిల్లలకు గాయాలు కావడం నేపథ్యంలో ప్రారంభమైన వివాదం చివరకు ఘర్షణగా మారి, వ్యక్తులపై దాడికి దారితీసిన ఘటన బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. బాధితులు, పో�
కారు ఢీకొనడంతో సింగరేణి ఉద్యోగి మృతి చెందిన దుర్ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. కొత్తగూడెం టూ టౌన్ ఇన్స్పెక్టర్ డి.ప్రతాప్ తెలిపిన వివరాల ప్రకారం.. చుంచుపల్లి మండలం రుద్రంపూర్ పంచాయతీ పరిధిలో నివసిం�
మూడు దశాబ్దాల పాటు వెంకట మోహనరావు వివిధ బాధ్యతల్లో క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేసి సింగరేణి సంస్థకు విశేష సేవలు అందించారని, అలాగే సత్యనారాయణ ఫైనాన్స్ విభాగంలో నిజాయితీ, సమయ పాలనతో పనిచేసి అందరి మన్ననలు
విద్యతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం శాలెం రాజు అన్నారు. చిన్నప్పటి నుంచే పిల్లల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, జట్టు భావన పెంపొందించేందుకు కోచింగ్ క్యాంప్లు �
రుద్రంపూర్లో ప్రత్యేక గ్రామ సభ నిర్వహించాలని కోరుతూ చుంచుపల్లి ఎంపీడీఓ సుభాషినికి విశ్వమాత మదర్ థెరిసా సేవా సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం వినతిపత్రం అందజేశారు. గ్రామ పంచాయతీ ఏర్పడినప్పటి నుంచి ఇప్ప�