తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి (SBTET) నిర్వహించే పాలీసెట్–2026 ప్రవేశ పరీక్షకు సంబంధించిన ఫీజు చెల్లింపు గడువును అధికారులు పొడిగించారు. ముందుగా ఏప్రిల్ 20తో ముగియాల్సిన లేట్ ఫీజు లేకుండా ఆన్లైన్ దరఖ�
ఏరియాకు గుండెకాయలాంటి జనరల్ మేనేజర్ (జీఎం) కార్యాలయంలోనే తాగునీటి సమస్య తలెత్తడం ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. గత సంవత్సరం అక్టోబర్లో హంగు ఆర్భాటాలతో కొత్తగా ప్రారంభించిన ఈ కార్యాలయంలో క
పాలీసెట్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న పదో తరగతి ఉత్తీర్ణులైన బాల బాలికలకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, రుద్రంపూర్ (కొత్తగూడెం)లో ఉచిత శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ బం�
సింగరేణి కొత్తగూడెం ఏరియాలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్గా విధులు నిర్వహిస్తున్న మంద ప్రేమ్ కుమార్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయాలపాలయ్యాడు. తక్కువ జీతంతోనే కుటుంబాన్ని పోషిస్తున్న ఆయనకు..
కొత్తగూడెం కార్పొరేషన్ రామవరం నుండి విజయవాడ వైపు వెళ్లే జాతీయ రహదారిపై డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తి మేరకు శుక్రవారం డివిజ�
పోషకాహారం, విద్య, ఆరోగ్యం పట్ల అంగన్వాడీ టీచర్లు, ఆయాల శ్రమ వెలకట్టలేనిదని 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ కొనియాడారు. గురువారం 16వ డివిజన్ నెహ్రూ బస్తీ సెంటర్లో జరిగిన పోషణ్ పక్వాడ్ లో కార్యక్రమంలో
అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని మనం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ నేషనల్ అభ్యుదయ రత్న–2026 అవార్డును రామవరం పరిరక్షణ సమితి అధ్యక్షుడు మహమ్మద్ ముస్తఫ�
చిన్న వయస్సులోనే ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంపొందితే భవిష్యత్లో బాధ్యతాయుత పౌరులుగా ఎదుగుతారని కొత్తగూడెం టూ టౌన్ ఇన్స్పెక్టర్ డి.ప్రతాప్ అన్నారు. బుధవారం ప్రజా పాలన -ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్
మానవత్వమే అసలైన భక్తి అని, మతాల పేరుతో విభేదాలు సృష్టించుకోవద్దని అబ్దుల్ రెహమాన్ అన్నారు. సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని వర్క్ షాప్లో బుధవారం ఈద్ మిలాప్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వర్క్ షాప్ హెచ్.ఓ
కొత్తగూడెం జిల్లా హనుమాన్ బస్తీకి చెందిన ఈ.సాత్విక ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో స్టేట్ ర్యాంక్ సాధించి ప్రతిభ కనబరించింది. మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఈ.సంతోష్ బాబు కుమార్తె అయిన సాత్విక ఈ విజయ
ఎండల తీవ్రతతో వడదెబ్బ తగిలి ముగ్గురు కూలీలు మృతిచెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకున్నది. ఉమ్మడి ఖమ్మం జిల్లా పాల్వంచ నవభారత్ ఏరియా కేసీఆర్ నగర్కు చెందిన బానోత్ భద్రు(57) మూడురోజులుగా కొత్తగూడెం రుద్రంప
రుద్రంపూర్, ఏప్రిల్ 10 : సింగరేణి కొత్తగూడెం ఏరియాలో ఇటీవల క్వార్టర్స్ కౌన్సిలింగ్ గుట్టుచప్పుడు కాకుండా నిర్వహించడం పట్ల ఉద్యోగుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవల జరిగిన కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై రెండు ఎన్నికల పిటిషన్లు దాఖలయ్యాయి. డివిజన్ 47 (పాత పాల్వంచ), డివిజన్ 54 (సఫాయి బస్తీ) ఎన్నికలను రద్దు చేసి, గెలిచిన అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించాల�
కార్పొరేషన్ పరిధిలోని రామవరం ప్రాంతంలో ఉన్న నీటి ఎద్దడి నివారించేందుకు చర్యలు తీసుకుని యుద్ధ ప్రాతిపదికన మంచినీళ్లు అందించాలని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా అన్నారు. గుర�
సింగరేణి సంస్థ లాభాల వెనుక కాంట్రాక్ట్ కార్మికుల చెమట చుక్కలు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, వారి పట్ల కొనసాగుతున్న వివక్ష తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సింగరేణిలో వారు లేని విభాగం అంటూ లేకుండా పోయింది.