పీవీకే–5 ఇంక్లైన్ క్రెడిట్ సొసైటీ నిధుల వినియోగంపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సొసైటీ తరగతుల్లో “ఎడ్యుకేషనల్ టూర్” పేరుతో మంచి పనితీరు కనబరుస్తున్న సొసైటీలను సందర్శించి....
ఇంట్లో పనులు చేసుకుంటున్న మహిళపై ఒక్కసారిగా కోతుల గుంపు దాడి చేయడంతో, వాటి నుండి తప్పించుకునే క్రమంలో అదుపుతప్పి కిందపడిన ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన శనివారం సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని రు�
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జీవిత చరిత్ర, ఆశయాలు, రాజ్యాంగ విలువలు, సామాజిక సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటాన్ని ప్రతిబింబిస్తూ ప్రదర్శించిన ‘సంఘం శరణం గచ్చామి’ నాటిక ప్రదర్శన ప్రేక్షకులను
పర్యావరణ పరిరక్షణ, వాతావరణ సమతుల్యతకు మొక్కలు ఎంతో అవసరమని రుద్రంపూర్ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ తోట సంతోష్ కుమార్ అన్నారు. వన మహోత్సవంలో భాగంగా మంగళవారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. డంపింగ�
పార్థీనియం (కాంగ్రెస్ గడ్డి) వల్ల కలిగే హానికర ప్రభావాలపై ప్రజలు, రైతులు అవగాహన పెంచుకోవాలని కృషి విజ్ఞాన కేంద్రం (KVK) భద్రాద్రి కొత్తగూడెం సీనియర్ శాస్త్రవేత్త, హెడ్ డా.టి.భరత్ అన్నారు. శనివారం కేవీకేలో ని�
విధి నిర్వహణలో విశిష్ట సేవలు అందించిన సింగరేణి కొత్తగూడెం ఏరియా ఎస్ అండ్ పిసి స్పెషల్ టీం, ఇంటలిజెన్స్ విభాగంలో పని చేస్తున్న సిబ్బందిని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా అభినందించారు. సింగరేణి కొ�
సింగరేణి కొత్తగూడెం ఏరియాలో ఎన్ సి డబ్ల్యూ ఏ (జాతీయ బొగ్గు వేతన ఒప్పందం (National Coal Wage Agreement) ఉద్యోగుల క్వార్టర్స్ కేటాయింపునకు బుధవారం రుద్రంపూర్లోని ఆర్ సి ఓ ఏ క్లబ్లో కౌన్సెలింగ్ నిర్వహించారు. సీనియారిటీ ప్ర�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15న అందిస్తామంటున్న నూతన సామాజిక పెన్షన్లను ఎలాంటి కొర్రీలు, ప్రాధాన్యత క్రమం కాకుండా అర్హులైన వారందరికీ మంజూరు చేయాలని కొత్తగూడెం 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ
గ్రామంలో చిన్న గుంతకు తట్టెడు మట్టి పోయాలన్నా అధికారులు సహకరించడం లేదు. ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారు. అధికారులు అడ్డుపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పంచాయతీని ఎలా అభివృద్ధి చేయాలని రుద్రంపూర్ �
తెలంగాణ ఉపాధి, శిక్షణ శాఖ రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐలు, ఏటీసీలు, ఆర్ఐటీఐలు, మైనారిటీ ఐటీఐలు అలాగే ప్రైవేట్ ఐటీఐల్లో ఆగస్టు–2026 విద్యా సంవత్సరానికి రెండో విడత ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులై�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఓ విద్యార్థిపై ఉపాధ్యాయుడు దాడి చేశాడని ఆరోపణలు వెలువడ్డాయి. ఏడో తరగతి చదువుతున్న భుక్య తమన్ తేజ్ అనే విద్యార్థిని తెలుగు ఉపా
కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 18వ డివిజన్ పరిధిలోని పంజాబ్గడ్డ అంగన్వాడీ కేంద్రంలో సోమవారం 'బాల భరోసా' కార్యక్రమంలో భాగంగా 'తొలిముద్ద' (ఉప్మా కిచిడీ) కార్యక్రమాన్ని కార్పొరేటర్ కంచర్ల హిమాశ్రీ ప్రా�
సింగరేణి కొత్తగూడెం ఏరియా ఆధ్వర్యంలో, వీకేసీఎం ప్రాజెక్టు ప్రభావిత, పరిసర గ్రామాల ప్రజల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా సోమవారం గరీబ్పేట్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వ�
గంజాయి, గుడుంబా వంటి మత్తు పదార్థాల కోసం కొందరు యువకులు వరుస దొంగతనాలకు పాల్పడుతుండడంతో చుంచుపల్లి మండలం రుద్రంపూర్ పంచాయతీ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు గంజాయి అక�