రుద్రంపూర్లో కొత్తగా నిర్మించిన ఏఐటీయూసీ కార్యాలయం యూనియన్ (మనుబోతుల) కొమురయ్య భవన్ను కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అన్ని బావుల డిపార్ట్మెంట్లలో �
కార్మిక ప్రాంతమైన రుద్రంపూర్ ఈద్గా వద్ద ప్రధాన నీటి వనరు అయిన చేతి పంపు గత కొంతకాలంగా పని చేయడం లేదు. ముస్లింలు వారి ఇళ్లలో ఎవరైనా కాలం చేస్తే అంత్యక్రియలు ఇక్కడే నిర్వహిస్తారు.
రుద్రంపూర్ పాత టెలిఫోన్ ఎక్స్చేంజ్ ప్రాంతంలోని సులబ్ కాంప్లెక్స్ నిర్వహణ అస్తవ్యస్థంగా మారింది. బురదలో జారి పడకుండా ఉండేందుకు తాత్కాలికంగా ఎస్ఆర్టీ ఏరియాలో కూల్చివేసిన మట్టి పొడినైనా పోస్తే ఉపయ
వర్షాకాలం ప్రారంభం అయింది. ఎక్కడ చూసినా నీళ్లు నిలుస్తుండడంతో దోమలు విజృంభిస్తున్నాయి. దోమలతో మలేరియా, డెంగీ, చికెన్ గున్యాతో పాటు వైరల్ జ్వరాలు విజృంభించే అవకాశం ఉంది. దానిని దృష్టిలో పెట్టుకుని రుద్
ప్రతీ విద్యార్థి లక్ష్యం తో పని చేస్తే ఎలాంటి విజయాన్నైనా సాధించవచ్చు అని జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మామిండ్ల చంద్ర శేఖర్ గౌడ్ అన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో రైడ్స్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన �
రుద్రంపూర్లోని బ్యారెక్స్ ప్రాంతంలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ముందు గతంలో కల్వర్టు నిర్మించారు. సిమెంట్ దిమ్మెలు కుంగడంతో దిమ్మలను తీసి పక్కకు పెట్టి పని అయిపోయినట్టు వెళ్లిపోయారు అధికారులు. ఇప�
సంస్థ నిర్దేశించిన లక్ష్యాన్ని సాధిస్తూ, ప్రతి సంవత్సరం కంపెనీ టర్న్ ఓవర్ని పెంచుకుంటూ పోతూ అహర్నిశలు శ్రమిస్తున్న కార్మికుల కాలనీలు సమస్యల నిలయాలుగా దర్శనమిస్తున్నాయి. సింగరేణి కొత్తగూడెం ఏ
ద్విచక్ర వాహనంపై రోడ్డు దాటుతున్న క్రమంలో వెనుక వైపు నుండి వచ్చిన మరో బైక్ ఢీకొనడంతో కార్మిక హక్కుల నేత రాసూరి శంకర్ దుర్మరణం చెందారు. ఈ ఘటన సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని ధన్బాద్ వద్ద సోమ
సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని రుద్రంపూర్ మసీదు ప్రాంగణంలో ఓ శునకం పిల్లలకు జన్మనిచ్చింది. అయితే ఆ శునకం పిల్లలను చూసిన వానరం అందులోని ఓ పిల్లను ఎత్తుకుని లాలిస్తుంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం ఏరియా ఆర్సీహెచ్పీ (రుద్రంపూర్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్) కొత్త రికార్డు నెలకొల్పింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రైల్వే ద్వారా బొగ్గు రవాణాలో తడాఖా చూపించిం