పేద, మధ్య తరగతి ప్రజలకు సకాలంలో ఉచితంగా అధునాతన వైద్య నిర్ధారణ సేవలు అందించాలనే లక్ష్యంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన తెలంగా
ప్రపంచంలో మూడవ అతిపెద్ద వ్యవస్థీకృత నేరం మానవ అక్రమ రవాణా అని ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ స్టేట్ కో ఆర్డినేటర్ సురేశ్ కుమార్ అన్నారు. గురువారం ప్రజ్వల అలాగే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల కొత్తగూడెం సంయ�
ఇటీవల జరిగిన కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించి కార్పోరేటర్లుగా ప్రమాణ స్వీకారం చేసిన జయంతి మసుద్ (54వ డివిజన్), మహమ్మద్ షాహిర (57వ డివిజన్), మహమ్మద్ దావూద్ (58 వ డివిజన్) లను అహలే సున్నత్వల్ జామాత�
వీకేఓసీ ఉపరితల గనిలో ఉత్పత్తి ప్రారంభించి, స్థానిక కార్మికులతో ఖాళీలను సర్దుబాటు చేయాలని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్, కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్ అన్నారు. బుధవారం కొత్తగూడెం ఏరియాలో పలు కా�
కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని చెప్పడం మాటల్లో సులభమే. కానీ ఆ మాటలు కార్యరూపం దాల్చాలంటే ఫైళ్ల మార్పిడి, నోట్ల జత, ఒక అధికారి నుండి మరొక అధికారి వరకు తిరిగే ప్రక్రియలోనే నెలలు గడుస్తున్నా
కొత్తగూడెం పట్టణానికి చెందిన యువ క్రీడాకారులు రాష్ట్రస్థాయి సీఎం కప్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలకు ఎంపిక కావడం జిల్లా క్రీడా రంగానికి గర్వకారణంగా నిలిచింది. త్రీ ఇంక్లైన్, ధన్బాద్ గ్రామ పంచాయతీ ప్రా
కొత్తగూడెం రేడియో స్టేషన్లో శనివారం 'రేడియో కిసాన్ దివస్' కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత రేడియో కేంద్రం ప్రాంగణంలో పలు ఔషధ, పూల మొక్కలతో ఏర్పాటు చేసిన "ప్రకృతి మాత గ్రీన్ గార్డెన్" ను స్టేషన్ �
గతంలో సింగరేణి సంస్థలో ఏదైనా ప్రమాదం జరిగితే దానిపై లోతైన విచారణ జరిపి, మళ్లీ అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకునేవారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వ మారింది. అధికారుల తీరు కూడా అంతకు మించి మా�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ నెల 12న నిర్వహించిన తెలంగాణ సీఎం కప్ సెకండ్ ఎడిషన్ ఛాంపియన్షిప్-2026 జిల్లాస్థాయి క్రీడా పోటీల్లో చుంచుపల్లి మండలం, ధన్బాద్ గ్రామ పంచాయతీ పరిధిలోని సెయింట్ జోసెఫ్ హై స్కూల్
సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని వెంకటేష్ ఖని ఓపెన్ కాస్ట్లో మరోసారి వాహనంలో మంటలు చెలరేగడం ఆందోళన కలిగించింది. దుమ్ము నియంత్రణ కోసం నీటిని స్ప్రే చేసే వాటర్ ట్యాంకర్ నంబర్–4లో గురువారం సాయంత్రం అక�
సింగరేణి ఏరియాలోని వెంకటేష్ ఖని ఓపెన్ కాస్ట్ లో ఆఫ్ లోడింగ్ యూనియన్ల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన నాలుగు లేబర్ చట్టాల వల్ల అన్ని వర్గాల కార్మికులు నష్టపోతున్నారని పేర్కొంటూ..
'నీట్' 2026 కు హాజరు కానున్న ముస్లిం విద్యార్ధులు ఈడబ్ల్యూఎస్ కోటాలో దరఖాస్తు చేసుకోవాలని మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ.యాకూబ్ పాషా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పొందినట్
సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని కార్మిక ప్రాంతమైన రుద్రంపూర్లో పైప్లైన్ పనుల పేరిట ఇష్టానుసారంగా రోడ్లను తవ్వడంపై కార్మికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంకటేశ్ ఖని ఓపెన్కాస్ట్ విస్తర
ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్ధేశించిన బొగ్గు ఉత్పత్తి, ఓవర్ బర్డెన్ తొలగింపులో కొంత వెనకబడి ఉన్నందున ఈ ఫిబ్రవరి, మార్చి నెలలు ఈ ఆర్ధిక సంవత్సరం చివరి దశ నెలలు, ఈ ఆర్ధిక సంవత్సరంలో నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్య�
కొత్తగూడెం ఏరియాలోని రుద్రంపూర్ డిస్పెన్సరీలో సింగరేణి సంస్థ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.కిరణ్ రాజ్ కుమార్ సోమవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య పరీక్షల కోసం వచ్చిన ఉద్యోగులు, వారి కుటుంబ సభ్