మేడారం భక్తుల సౌకర్యానికి ఆర్టీసీ శ్రీకారం సంగారెడ్డి, ఫిబ్రవరి 11: ఆర్టీసీ కార్గో సేవలు ప్రారంభించి పార్సిల్ సేవలతో ఆర్టీసీ తనకంటూ ఓ ముద్ర వేసుకున్నది. ప్రస్తుతం మెదక్ రీజియన్ నుంచి మేడారం సమ్మక్క-సా�
ఖైరతాబాద్, జనవరి 22: ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 13న జాతీయ స్థాయిలో స్కాలర్షిప్ టెస్ట్ను నిర్వహిస్తున్నట్లు అకాడమీ చైర్మన్ కృష్ణ ప్రదీప్ తెలిపారు. శనివారం టెస్ట్కు సంబంధ�
5 రోజుల్లో బస్సెక్కిన 1.3 కోట్ల మంది : ఎండీ సజ్జనార్ హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): పండుగ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రత్యేక బస్సుల్లో ప్రయాణికుల నుంచి అదనపు చార్జీలు వసూలు చేయడం లేదని టీఎస్ఆర్టీసీ
సంస్థకు కిలోమీటర్కు రూ.33.46 నష్టం 2020-21లో మొత్తం నష్టం 2వేల కోట్లపైనే డీజిల్ ధర లీటర్కు రూ.22.09 పెరుగుదల మహారాష్ట్ర ఆర్టీసీలో కిలోమీటర్కు 178పైసలు టీఎస్ఆర్టీసీలో 106 పైసలు చార్జీ వసూలు బడ్జెట్, బ్యాంకు గ్యారె
ఆర్టీసీ, విద్యుత్తు సంస్థలు బతకాలంటే ఇదే మార్గం.. లాక్డౌన్తో రూ.3 వేల కోట్లు నష్టపోయిన ఆర్టీసీ డీజిల్ పెరుగుదలతో 550 కోట్ల అదనపు భారం ఏడేండ్ల కాలంలో విద్యుత్తు చార్జీలు పెంచలేదు కరోనాతో నష్టాల్లో కూరుకు�
CM KCR | ఆర్టీసీపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష | ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన ప్రగతిభవన్లో ఉన్నతస్థాయి సమీక్ష ప్రారంభమైంది. ప్రభుత్వ సహకారంతో ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న
హైదరాబాద్ : ఆక్యుపెన్సీ రేషియో(ఓఆర్)లో టీఎస్ ఆర్టీసీ రికార్డు నెలకొల్పింది. ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనంతగా గడిచిన సోమవారం రోజున 78 శాతం ఆక్యుపెన్సీ రేషియో ( ఒ.ఆర్ ) తో రూ .13.04 కోట్ల ఆదాయాన్ని సంస్థ ఆర్జించింది.
ఎన్సీడీసీ నుంచి త్వరలో రూ.500 కోట్ల రుణం సమీక్షా సమావేశంలో మంత్రి పువ్వాడ హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): టీఎస్ఆర్టీసీకి టికెట్ల ద్వారా వస్తున్న రోజువారీ ఆదాయాన్ని మరో రూ.3 కోట్లకు పెంచితే, సంస్థ ఆర్�
హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు టీఎస్ఆర్టీసీ అర్థికాంశాలపై రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఉన్నతాధికారులతో ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. స్ఫెషల్ చీఫ
ఆర్టీసీ ఎండీగా ద్వారకా తిరుమలరావు | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ( ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ)గా ద్వారకా తిరుమలరావు బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని ఆర్టీసీ ప్రధాన కార్యాల
హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ)/సుల్తాన్బజార్: రాష్ట్రంలో హైరిస్క్ గ్రూప్నకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. శనివారం మొత్తంగా 1.10 లక్షల మందికి టీకాలు వేసినట్టు ఆదివారం వైద్యారోగ్యశాఖ తెలిప�