సర్వీసుల కోసం ఆర్టీసీకి పౌరసరఫరాలశాఖ లేఖకల్లాలు, కేంద్రాల నుంచి తరలింపు సమస్యకు చెక్ హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): కల్లాలు, కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలింపునకు ఆర్టీసీ కార్గో సేవలను వినియోగిం�
ఎమ్మెస్సార్| కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎం సత్యనారాయణ రావు (87) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు.
హైదరాబాద్ : రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో రాత్రి 9 గంటల వరకే బస్సు సర్వీసులను నడపనున్నట్లు టీఎస్ఆర్టీసీ వెల్లడించింది. నగరంలో బస్సు సేవలు ఉదయం 5 నుంచి
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆర్టీసీ కార్మికుల అండ టీఎంయూ వ్యవస్థాపక అధ్యక్షుడు థామస్రెడ్డి నమస్తే తెలంగాణ నెట్వర్క్: ఉద్యమ నాయకుడు, సీఎం కేసీఆర్తోనే ఆర్టీసీ మనుగడ సాధ్యమనే నమ్మకం సంస్థ ఉద్యోగుల్లో ఉందన�