సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరామ్నగర్ కాలనీ, మొండిచింత కాలనీల వద్ద ఆర్టీసీ బస్సులు ఆపాలని కోరుతూ సోమవారం ఆయా కాలనీలకు చెందిన ప్రజలు సీపీఎం ఆధ్వర్యంలో జనగామ-సిద్దిపేట ప్రధాన రహ
దసరా పండుగకు ఊరెళ్లడానికి నగరవాసులు చుక్కలు చూస్తున్నారు. గురువారం దసరా కావడంతో బుధవారం నుంచి అత్యధిక సంఖ్యలో ఊరుబాట పట్టారు. ఓవైపు సరిపడా లేని ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు కిక్కిరిసిపోయారు.
దసరా పండుగ దృష్ట్యా ఇటు తెలంగాణ, అటు ఏపీలోని ప్రాంతాలకు నగరవాసులు వెళ్లడానికి పోటీపడుతున్నారు. ఓ వైపు ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నప్పటికీ వాటి సంఖ్య సరిపడా లేకపోవడంతో ప్రయాణికులు ఇతర మార్గాలను ఆశ్రయ
MGBS | ఎంజీబీఎస్ వద్ద ప్రమాదకర స్థాయిలో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎంజీబీఎస్ వద్ద ఉన్న రెండు బ్రిడ్జిలపై నుంచి మూసీ వరద ఉప్పొంగి ఉరకలేస్తుంది. ఈ నేపథ్యంలో ఎంజీబీఎస్ అధికారులు ప్రయాణికుల
TGSRTC | దసరా పండుగ నేపథ్యంలో తమ బస్సుల్లో ప్రయాణించేవారికి లక్కీ డ్రా నిర్వహించాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఈ లక్కీ డ్రాలో రీజియన్కి ముగ్గురు చొప్పున 33 మందికి రూ.5.50 లక్షల విలువగల బహుమతులను సంస్థ అందజ
RTC Charges | సామాన్యుడికి రవాణా సదుపాయాన్ని అందుబాటులో ఉంచవలిసిన ప్రభుత్వం దసరా సెలవుల రద్దీని సాకుగా తీసుకుని ఆదాయాన్ని గణనీయంగా పెంచుకోవాలని చూస్తుంది.
గ్రేటర్లో బస్సుల సంఖ్య పెంచాలంటూ విద్యార్థులు, ప్రజా సంఘాలు, ప్రయాణికులు ఆర్టీసీ అధికారులకు ఎన్నిసార్లు విజప్తి చేసినా ఆ దిశగా ఆర్టీసీ అడుగులు వేయడం లేదు. విద్యాసంస్థల ప్రారంభానికి ముందర ఏప్రిల్, మే న
Hyderabad | గౌలిగూడలోని హైదరాబాద్-1 డిపో నుండి నడిచే సర్వీసులకి సంబంధించి ప్రయాణికుల సలహాలు, సూచనలు, సమస్యలు స్వీకరించేందుకు ఈనెల 20వ తేదీన సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించను
బ్రిటీష్ రాజులు, నిజాం నవాబులు మెచ్చిన సురభిరాజుల సంస్థానంగా కొల్లాపూర్ కీర్తి ప్రతిష్టలు సాధించింది. ప్రకృతి ప్రేమికులను, ఆధ్యాత్మక వాదులను నిత్యం ఆకర్షించే నల్లమల వంపులు, సప్తనదుల సోయగాలకు నెలువుగ
TGSRTC | రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళలు ఆధార్ కార్డు చూపిస్తే వారికి జీరో టికెట్ జారీ చేసి ఉచిత ప్రయాణం
TGSRTC Buses | ప్రజలకు బస్సులను మరింత చేరువ చేసి నడిపించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తుందని కూకట్పల్లి డిప్యూటీ రీజనల్ మేనేజర్ జి అపర్ణ కళ్యాణి తెలిపారు. కొత్తగా ఏర్పడిన కాలనీలు, బస్తీల ప్రజల సౌకర్యార్థం బస్స
అనుకున్నంత పని జరిగింది. ఆర్టీసీ ప్రయాణికులకు సేద తీర్చాల్సిన బోరబండ బస్ టెర్మినల్లోని బస్షెల్టర్ రాత్రికి రాత్రి హోటల్గా మారింది. డివిజన్ కు చెందిన కొందరు ఘనులు రెండు రోజుల కిందట తమ ఆధీనంలోకి తీ�