టీజీఎస్ఆర్టీసీ రూపొందించిన ‘యాత్రాదానం’ కార్యక్రమానికి దాతలు ముందుకు రావాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
TGSRTC | రాష్ట్రంలో ఆర్టీసీ కల్పించే ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ‘జీరో టికెట్' తీసుకోవడానికి ఆధార్కార్డు ఒక్కటే ప్రామాణికం కా దని ఆర్టీసీ ఎండీ వీ సీ సజ్జనార్ ఎక్స్ వేదికగా ఓ నెటిజెన్కు సమాధానం ఇచ్�
ఆర్టీసీ బస్సులో జన్మించిన చిన్నారికి జీవిత కాలంపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించేలా బస్పాస్ అందిస్తున్నట్టు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోమవారం ప్రకటించారు. బస్లో కాన్పు చేసిన ఆశాకార్యకర్త మల్�
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు మూడు వేల బస్సులు ఏర్పాటుచేయాలని ఆ పార్టీ నాయకులు ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు విన్నవించారు.
బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసే వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని ‘నమస్తే తెలంగాణ’ కథనం ద్వారా సందేశమిచ్చిన సీనియర్ ఐపీఎస్ సజ్జనార్ పిలుపు మేరకు సామాజిక బాధ్యత కలిగిన ఓ యువకుడి ఫిర్యాదుతో పోలీసు య
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఒకవైపు రాష్ట్రంలోని శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పిన టీజీఎస్ఆర్టీసీ.. మరోవైపు అధిక చార్జీలు వసూలుకు ప్రణాళికలు సిద్ధం చేసింద�
ఆర్టీసీలో సర్వీస్ రిమూవల్ అయిన కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఏర్పాటుచేసిన త్రిసభ్య కమిటీ కార్మికుల్లో రచ్చ లేపింది. కమిటీలో తమకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఇద్దరు ఐఏఎస్లు, ఒక ఐపీఎస్తో ఏర్పాట�
నగరంలో కొందరు కేటుగాళ్లు ఈజీగా డబ్బు సంపాదించాలని మాస్టర్ ప్లాన్స్ వేస్తున్నారు. సామాన్యులు, సెలబ్రిటీలు, ప్రభుత్వ అధికారులు అనే తేడా లేకుండా అందర్నీ టార్గెట్ చేస్తూ లక్షల రూపాయలు కొల్లగొడుతున్నార�
ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపోను రాష్ట్రంలోనే ఉత్తమ రెండో డిపోగా అధికారులు ఎంపిక చేశారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, అధికారులు బహుమతిని అందజేశారు. ఈ మేరకు డిపో కార్మికులు, అధికా�
ఐటీ ఉద్యోగులకు మెరుగైన మౌలిక వసతులను కల్పించేందుకు ఐటీ కంపెనీలు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి. ఒక ఐటీ ఉద్యోగి ఇంటి నుంచి ఆఫీసు వచ్చే వరకు అవసరమైన ఏర్పాట్లను కల్పించేందుకు ప్రాధాన్యతనిస్తున�
మృగశిరకార్తె సందర్భంగా ఈ నెల 8, 9 తేదీల్లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించే చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని పలు ప్రాంతాల నుంచి నాంపల్లికి ప్రత్యేక బస్సుల
జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. జూన్ 2న ఉదయం గన్పార్లోని అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ రాష్ట్ర సాధన