కార్మికుల డిమాండ్ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు అధికారులు, కార్మిక సంఘాల నేతలతో కలిసి ఒక అధికారిక కమిటీని ఏర్పాటు చేయనున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్రెడ్డిని ఆర్టీసీ కార్మిక నేతలు గురువారం సచివాలయంలో కలిశారు. తమ సమస్యలు పరిషరించాలని కోరుతూ ఆయనకు వినతిపత్రం ఇచ్చారు.
ఎన్నికల్లో డిక్లరేషన్లు, మ్యానిఫెస్టోలో హామీలు గుప్పించి, ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన హస్తం నేతలు పాలనను గాలికి వదిలేసి రాష్ర్టాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు.
చట్టవిరుద్ధమైన సమ్మె అంటూ ఆర్టీసీ కార్మికులను బెదిరింపు ధోరణితో ఆర్టీసీ యాజమాన్యం హెచ్చరించడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఒక ప్రకటనలో ఖండించారు.
ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగిన వేళ.. సమ్మెను నిలువరించి కార్మికులకు భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వ ప్రతినిధిగా ఆర్టీసీ యాజమాన్యం ఇవాళ చర్చలకు వస్తుందా? మళ్లీ డుమ్మా కొడుతుందా? అనేది హాట్టాపిక్గా మారింది. ఈ న�
ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న ఎలక్ట్రికల్ బస్సులను రద్దు చేసి ఆర్టీసీ ఆధ్వర్యంలో నడపాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎడ్ల రమేష్ డిమాండ్ చేశారు.
తెలంగాణ ఆర్టీసీలో మరోసారి సమ్మె సైరన్ మోగింది. తమకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో, సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ విఫలమైందని ఆరోపిస్తూ కార్మిక సంఘాల జేఏసీ నేతలు మరోసారి సమ్మె నోటీసు ఇచ్చారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ను ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో సమ్మెకు వెళ్లేందుకు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ మొగ్గుచూపుతోంది.
తెలంగాణ ఆర్టీసీలో కార్మికులకు సత్వర న్యాయం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. చిన్నచిన్న తప్పులకు ఆర్టీసీ యాజమాన్యం పెద్దపెద్ద శిక్షలు విధించడంతో కార్మికులు లేబర్ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.
తెలంగాణ ఆర్టీసీలో కార్మికులతో దారుణంగా వెట్టిచాకిరి చేయిస్తున్నారని పలువురు కార్మికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రోజుకు 12 గంటల నుంచి 18 గంటలకుపైగా గొడ్డు చాకిరి చేయించే బదులు కాస్త విషమించి చంపడని ఆవ