ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం సాక్షిగా మరో చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వంలో టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేస్తూ ఆయన తీసుకున్న నిర్ణయం వేలమంది ఉద్యోగుల జీవితాలకు ప్ర
Telangana | మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాశ్ నారాయణ మతిభ్రమించినట్టుగా మాట్లాడుతున్నారని తెలంగాణ రెడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గతంలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసిన ఆయన.. ఇప్పుడు అదే ప్రభు
‘ఆర్టీసీ’.. ప్రజలకు సేవ చేసేందుకు ప్రభుత్వం నిర్వహించే సంస్థ. ఈ బస్సులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు 2023, జూలై 31న క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. దాదాపు 5 గంటల పాటు జ�
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయనుండడంతో కార్మికులు మంగళవారం సంబురాల్లో మునిగి పోయారు. పటాకులు కాల్చి, స్వీట్లు పంచిపెట్టారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్న సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిప�
ఆర్టీసీలో నవశకం మొదలు కాబోతున్నది. 91 ఏండ్ల సంస్థ చరిత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభం కానున్నది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని కేబినెట్ నిర్ణయించడంతో ఎన్నో ఏండ్ల కల నెరవేరబోతున్నది. ముఖ్యమంత్ర�
టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడంపై ఆర్టీసీ ఉద్యోగులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. సోమవారం రాత్రి నుంచే సంబురాలు జరుపుకోగా, రెండో రోజు మంగళవారం సైత�
టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామన్న చరిత్రాత్మక నిర్ణయంతో మంగళవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగుల సంబురాలు అంబరాన్నంటాయి. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చ�
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడంపై మంగళవారం మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో పెద్ద ఎత్తున సంబురాలు చేసుకున్నారు. డ్రైవర్లు, కండక్టర్లు, కార్మికులు, ఇతర సిబ్బంది
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ ఆర్టీసీ)ను ప్రభుత్వంలో విలీనం చేస్తూ రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది ఆనందోత్సాహాల్లో మున�
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ)ని ప్రభుత్వంలో విలీనం చేస్తూ సీఎం కేసీఆర్ చారిత్రక నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు మంగళవారం సీఎం కేసీఆర్, మంత్రి కేట�
పంద్రాగస్టు ముందర ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టను�
తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసేదిశగా మరో కీలక ముందడుగు పడింది. ఆర్టీసీలో పనిచేసే ఉద్యోగులందరినీ ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయ�
సీఎం కేసీఆర్ నాయకత్వంలోని కేబినెట్ ఎవరు ఊహించని విధంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)ను ప్రభుత్వంలో విలీనం చేస్తూ, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే అంశానికి ఆమోదం తెలుప