తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ)ని ప్రభుత్వంలో విలీనం చేస్తూ సీఎం కేసీఆర్ చారిత్రక నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు మంగళవారం సీఎం కేసీఆర్, మంత్రి కేట�
పంద్రాగస్టు ముందర ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టను�
తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసేదిశగా మరో కీలక ముందడుగు పడింది. ఆర్టీసీలో పనిచేసే ఉద్యోగులందరినీ ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయ�
సీఎం కేసీఆర్ నాయకత్వంలోని కేబినెట్ ఎవరు ఊహించని విధంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)ను ప్రభుత్వంలో విలీనం చేస్తూ, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే అంశానికి ఆమోదం తెలుప
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ)లో పని చేస్తున్న ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక�
ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం తీపికబురును అందించింది. సీఎం కేసీఆర్ వారిని అక్కున చేర్చుకొని వారి జీవితాల్లో వెలుగులు నింపారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ విలీనానికి సీఎం కేసీఆర్ అధ్యక్షతన జ�
ప్రగతి రథ చక్రాన్ని సీఎం కేసీఆర్ ప్రభుత్వ రథ చక్రంగా మార్చేశారు. అడగంది అమ్మ అయినా అన్నం పెట్టదు అంటారు.. కానీ సీఎం కేసీఆర్ అడగకున్నా.. వారి అవసరాలను తెలుసుకొని అండగా నిలుస్తారు.
TSRTC | హైదరాబాద్ : సౌత్ కొరియాలో ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్ మాస్టర్స్ గేమ్స్లో టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు సత్తా చాటారు. సంస్థకు చెందిన ఇద్దరు ఉద్యోగులు ఆర్చరీలో రెండు పతకాలను సాధించారు.
కేంద్రప్రభుత్వ రంగ సంస్థ అయిన అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్ టేకింగ్స్ (ఏఎస్ఆర్టీయూ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టీ సూర్యకిరణ్కు డాక్టరేట్ లభించింది. ‘మారెట్ ధోరణి-టీఎస్ ఆ�
ఆర్టీసీ ఉద్యోగుల సహకార పరపతి సంఘానికి (సీసీఎస్ ) మే 15లోగా రూ.50 కోట్లు డిపాజిట్ చేయాలని హైకోర్టు టీఎస్ఆర్టీసీ యాజమాన్యాన్ని ఆదేశించింది. సీసీఎస్కు జమ చేయాల్సిన నిధులను ఆర్టీసీ సొంత అవసరాలకు వాడుకోవడం�
‘నేను నా ఉద్యోగంలో రాణిస్తా’ నినాదంతో ఏప్రిల్ చాలెంజ్ ఇన్ ట్రైనింగ్ కార్యక్రమం ద్వారా ఆర్టీసీ ఉద్యోగులకు శిక్షణ నిస్తున్నది. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం 9 గంటలకు అన్ని డిపోల పరిధిలోని కండక్టరలకు శ�
ఆర్టీసీ ఉద్యోగులు, అద్దె బస్సు యజమానులు, ప్రభుత్వ సహకారంతో ఆర్టీసీ సంస్థలో నష్టాలను తగ్గించగలిగామని టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లి ఆర్టీసీ కళా భవన్ల�