ఆర్టీసీ ఉద్యోగులకు సంస్థ మరో శుభవార్త చెప్పింది. సిబ్బందికి మరో విడత కరువు భత్యం ఇవ్వనున్నట్టు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. ఫిబ్రవరి నెల జీతంతో కలిపి ఈ డీఏను చెల్లిస్తామని చెప్పారు.
రిటైర్మెంట్ అయినప్పటికీ వారు ఉద్యోగం చేసిన స్థలానికి నిత్యం ఠంఛన్గా చేరుకుంటారు. ఒకరిద్దరు కాదు దాదాపు ఇరవై మంది వరకు రోజు ఆ ప్రాంతానికి చేరుకుంటారు.
ప్రజా రవాణా సారథులు.. ఆర్టీసీ ఉద్యోగులు.. ప్రగతి రథ చక్రాలు నడిపే శ్రామికులు.. ఇతర వృత్తులతో పోలిస్తే డ్రైవర్ కొలువు అత్యంత కష్టంతో కూడుకున్నది. గంటల తరబడి సీట్లో కూర్చోవాలి.
ఆర్టీసీ.. తమ ఉద్యోగులు, సిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిపెట్టింది. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలంటే వారంతా ఆరోగ్యంగా ఉండాలని భావిస్తున్నది. అందుకోసం టీఎస్ ఆర్టీసీ గ్రాండ్ హెల్త్
హైదరాబాద్ : టీఎస్ ఆర్టీసీలో కారుణ్య నియమకాల ప్రక్రియ వేగవంతం చేస్తామని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టం చేశారు. తొలివిడతలో 200 నుంచి 300 వరకు కారుణ్య నియామకాలు త్వరలోనే చేపడతామని ప్రకటిం�
ఆర్టీసీ అభివృద్ధి | ఆర్టీసీ సంస్థ లాభాల బాటలో పయానించేందుకు ప్రతి ఆర్టీసీ ఉద్యోగి, కార్మికులు బాధ్యతగా కృషి చేసినప్పుడే మనుగడ సాధ్యమని కాచిగూడ డీవీఎం అపర్ణ కల్యాణి అన్నారు.
ఖమ్మం : సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు కొవిడ్ వ్యాక్సిన్ తప్పక వేసుకోవాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. అన్ని జిల్లాలో మొత్తం 27వేల మంది ఉద్యోగులు, సిబ్బందికి వ్�