ఆర్టీసీ విలీనం (RTC govt merger) బిల్లును ఆమోదించాలని గవర్నర్ తమిళిసైని (Governor Tamilisai) కోరామని టీఎంయూ ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి (Thamas Reddy) అన్నారు. గవర్నర్ తమ సమస్యలు విన్నారని, సానుకూలంగా స్పందించారని చెప్పారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం (RTC govt merger Bill) చేస్తూ రూపొందించిన బిల్లులో అభ్యంతరాలు ఉన్నాయంటూ గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) బిల్లును అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గవర్నర్ లేవనెత్తిన అభ్యంతరాలపై ప్రభుత
ప్రభుత్వంలో ఆర్టీసీ (RTC govt merger) విలీనాన్ని అడ్డుకునేలా వ్యవహరిస్తున్న గవర్నర్ తమిళసై (Governor Tamilisai) తీరుకు నిరసనగా ఆర్టీసీ (TSRTC) కార్మికులు, ఉద్యోగులు చేపట్టిన రెండు గంటల ధర్నా (Dharna) విజయవంతంగా ముగిసింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ (RTC) కార్మికులు జంగ్ సైరన్ మోగించారు. ఆర్టీసీ విలీనం బిల్లును గవర్నర్ తమిళిసై ఆమోదించకుండా తమ వద్దే అట్టిపెట్టుకోవడాన్ని నిరసిస్తూ.. శనివారం రెండు గంటల పాటు బస్సులను నిలిపివ
ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం సాక్షిగా మరో చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వంలో టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేస్తూ ఆయన తీసుకున్న నిర్ణయం వేలమంది ఉద్యోగుల జీవితాలకు ప్ర
Telangana | మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాశ్ నారాయణ మతిభ్రమించినట్టుగా మాట్లాడుతున్నారని తెలంగాణ రెడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గతంలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసిన ఆయన.. ఇప్పుడు అదే ప్రభు
‘ఆర్టీసీ’.. ప్రజలకు సేవ చేసేందుకు ప్రభుత్వం నిర్వహించే సంస్థ. ఈ బస్సులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు 2023, జూలై 31న క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. దాదాపు 5 గంటల పాటు జ�
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయనుండడంతో కార్మికులు మంగళవారం సంబురాల్లో మునిగి పోయారు. పటాకులు కాల్చి, స్వీట్లు పంచిపెట్టారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్న సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిప�
ఆర్టీసీలో నవశకం మొదలు కాబోతున్నది. 91 ఏండ్ల సంస్థ చరిత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభం కానున్నది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని కేబినెట్ నిర్ణయించడంతో ఎన్నో ఏండ్ల కల నెరవేరబోతున్నది. ముఖ్యమంత్ర�
టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడంపై ఆర్టీసీ ఉద్యోగులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. సోమవారం రాత్రి నుంచే సంబురాలు జరుపుకోగా, రెండో రోజు మంగళవారం సైత�