సీఎం కేసీఆర్ నాయకత్వంలోని కేబినెట్ ఎవరు ఊహించని విధంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)ను ప్రభుత్వంలో విలీనం చేస్తూ, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే అంశానికి ఆమోదం తెలుప
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ)లో పని చేస్తున్న ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక�
ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం తీపికబురును అందించింది. సీఎం కేసీఆర్ వారిని అక్కున చేర్చుకొని వారి జీవితాల్లో వెలుగులు నింపారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ విలీనానికి సీఎం కేసీఆర్ అధ్యక్షతన జ�
ప్రగతి రథ చక్రాన్ని సీఎం కేసీఆర్ ప్రభుత్వ రథ చక్రంగా మార్చేశారు. అడగంది అమ్మ అయినా అన్నం పెట్టదు అంటారు.. కానీ సీఎం కేసీఆర్ అడగకున్నా.. వారి అవసరాలను తెలుసుకొని అండగా నిలుస్తారు.
TSRTC | హైదరాబాద్ : సౌత్ కొరియాలో ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్ మాస్టర్స్ గేమ్స్లో టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు సత్తా చాటారు. సంస్థకు చెందిన ఇద్దరు ఉద్యోగులు ఆర్చరీలో రెండు పతకాలను సాధించారు.
కేంద్రప్రభుత్వ రంగ సంస్థ అయిన అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్ టేకింగ్స్ (ఏఎస్ఆర్టీయూ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టీ సూర్యకిరణ్కు డాక్టరేట్ లభించింది. ‘మారెట్ ధోరణి-టీఎస్ ఆ�
ఆర్టీసీ ఉద్యోగుల సహకార పరపతి సంఘానికి (సీసీఎస్ ) మే 15లోగా రూ.50 కోట్లు డిపాజిట్ చేయాలని హైకోర్టు టీఎస్ఆర్టీసీ యాజమాన్యాన్ని ఆదేశించింది. సీసీఎస్కు జమ చేయాల్సిన నిధులను ఆర్టీసీ సొంత అవసరాలకు వాడుకోవడం�
‘నేను నా ఉద్యోగంలో రాణిస్తా’ నినాదంతో ఏప్రిల్ చాలెంజ్ ఇన్ ట్రైనింగ్ కార్యక్రమం ద్వారా ఆర్టీసీ ఉద్యోగులకు శిక్షణ నిస్తున్నది. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం 9 గంటలకు అన్ని డిపోల పరిధిలోని కండక్టరలకు శ�
ఆర్టీసీ ఉద్యోగులు, అద్దె బస్సు యజమానులు, ప్రభుత్వ సహకారంతో ఆర్టీసీ సంస్థలో నష్టాలను తగ్గించగలిగామని టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లి ఆర్టీసీ కళా భవన్ల�
ఆర్టీసీ ఉద్యోగులకు సంస్థ మరో శుభవార్త చెప్పింది. సిబ్బందికి మరో విడత కరువు భత్యం ఇవ్వనున్నట్టు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. ఫిబ్రవరి నెల జీతంతో కలిపి ఈ డీఏను చెల్లిస్తామని చెప్పారు.
రిటైర్మెంట్ అయినప్పటికీ వారు ఉద్యోగం చేసిన స్థలానికి నిత్యం ఠంఛన్గా చేరుకుంటారు. ఒకరిద్దరు కాదు దాదాపు ఇరవై మంది వరకు రోజు ఆ ప్రాంతానికి చేరుకుంటారు.
ప్రజా రవాణా సారథులు.. ఆర్టీసీ ఉద్యోగులు.. ప్రగతి రథ చక్రాలు నడిపే శ్రామికులు.. ఇతర వృత్తులతో పోలిస్తే డ్రైవర్ కొలువు అత్యంత కష్టంతో కూడుకున్నది. గంటల తరబడి సీట్లో కూర్చోవాలి.
ఆర్టీసీ.. తమ ఉద్యోగులు, సిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిపెట్టింది. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలంటే వారంతా ఆరోగ్యంగా ఉండాలని భావిస్తున్నది. అందుకోసం టీఎస్ ఆర్టీసీ గ్రాండ్ హెల్త్