భద్రాచలంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. బుధవారం అర్దరాత్రి సమయంలో పోలీసులు ఆర్టీసీ ఇన్గేటు వద్ద కార్మికులు నిరసన తెలిపేందుకు వేసుకున్న టెంటును తొలగించారు. గురువారం నాడు డిపో ఇన్గేటు వద్ద �
ఆర్టీసీ అధికారుల అత్యుత్సాహం ప్రయాణికుల పాలిట శాపంగా మారింది. ఓవైపు ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెలో ఉండగా.. మరోవైపు అధికారులు అద్దెబస్సులు నడిపేందుకు ఆపసోపాలు పడుతున్నరు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతోపాటు వేతన సవరణ, పెండింగ్ డిమాండ్ల పరిష్కారం కోసం మంగళవారం అర్ధరాత్రి నుంచే కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో విధులు బహిష్కరించి స
ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. మంగళవారం అర్ధరాత్రి నుంచే బస్సులు నిలిపి వేసిన ఉద్యోగులు, బుధవారం ఉదయం నుంచి సమ్మెకు దిగారు. కరీంనగర్ రీజియన్ పరిధిలోని డిపోల ఎదుట నిరసనలు తెలిపారు. అక్కడే బైఠాయించి బస�
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలతోపాటు ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆర్టీసీ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. శుకవారం బోధన్ పట్టణంలోని ఆర్టీసీ డిపో ప్రధాన ద్వారం వద్ద ధర�
ఈ నెల 22 నుంచి నిర్వహించ తలపెట్టిన ఆర్టీసీ సమ్మెకు మద్దతు పెరుగుతున్న ది. ఆర్టీసీ కార్మిక జేఏసీలో లేని సంఘాలు సైతం సానుకూలంగా స్పందించాయి. తాజా గా స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్డబ్ల్యూఎఫ్), ఆర్టీ�
సమస్యలు పరిష్కరించాలని జేఏసీ ఆధ్వర్యంలో భైంసా ఆర్టీసీ డిపో ముందు గురువారం సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర జేఏసీ వైస్ చైర్మన్ థామస్రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీని పూర్తిగా
ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలని, యూనియన్లను పునరుద్ధరించాలని, పీఆర్సీ, ఏరియర్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. ఈ నెల 22 నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్తుండగా.. దానిని నిర్వీర్యం చేసేందుకు కొన్ని క�
ఆర్టీసీ సిబ్బంది సంక్షేమంపై యాజమాన్యం ఎల్లప్పుడూ సానుకూలంగానే ఉందని ఎండీ నాగిరెడ్డి స్పష్టంచేశారు. మంగళవారం ఆర్టీసీ కళాభవన్లో నిర్వహించిన అంబేద్కర్ జయంతిలో ఆయన మాట్లాడారు.
RTC Strike | ఆర్టీసీలో సమ్మె సైరన్ మో గింది. ఈ నెల 22 నుంచి సమ్మెకు దిగనున్నట్టు ఆర్టీసీ కార్మిక జేఏసీ నేతలు ప్రకటించారు. సోమవారం లేబర్ కమిషన్ జాయింట్ లేబర్ కమిషనర్ సునీతా గోపాల్దాస్ నేతృత్వంలో చర్చలకు సమ
TGSRTC | ప్రభుత్వంలో తమను విలీనం చేయాలని కొట్లాడుతున్న తెలంగాణ ఆర్టీసీ కార్మికులను మచ్చిక చేసుకునే పనిలో కాంగ్రెస్ సర్కార్ నిమగ్నమైంది. అందులో భాగంగా అసలు హామీలను గాలికి వదిలేసి కేవలం కరువుభత్యం (డీఏ) పె�
తెలంగాణ ఆర్టీసీలో మరోసారి సమ్మె సైరన్ మోగింది. తమకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో, సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ విఫలమైందని ఆరోపిస్తూ కార్మిక సంఘాల జేఏసీ నేతలు మరోసారి సమ్మె నోటీసు ఇచ్చారు.
ఆర్టీసీ జేఏసీ పోరుబాట పట్టింది. కార్మికుల సమస్యలు, సంస్థ విలీనం, ప్రైవేటీకరణతో పాటు కాంగ్రెస్ మ్యానిఫెస్టో అమలు తదితర తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వానికి నేడు సమ్మె నోటీసులిచ్చేందుకు సిద్ధమై�
ఇంటాబయటా అనేక ఒత్తిళ్లు ఎదురొంటూనే మహిళా సిబ్బంది విధి నిర్వహణను బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తున్నారని తెలంగాణ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి కొనియాడారు. మహిళా దినోత్సవాన్ని పురసరించుకుని బస్ భవన్లో జరిగిన