ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో వాహన్ సారథి పోర్టల్ సేవలు ప్రారంభమైన తొలిరోజే సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో నాలుగు దరఖాస్తులు మాత్రమే పరిశీలనకు వచ్చాయి.
ACB | తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయంలో అనిశా అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఉదయం నుండే ఏసీబీ అధికారులు పలు బృందాలుగా విడిపోయి తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయానికి చేరుకుని ఏజెంట్లు చేస్తున్న దందాను పసి�
డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీలు పొందాలంటే వాహనదారులు చుక్కలు చూస్తున్నారు. 20 నుంచి రెండు నెలల సమయం కూడా ఆలస్యమవుతుండటంతో ఏజెంట్లను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొంది.
ఆర్టీఏ కార్యాలయాల్లో స్మార్ట్ కార్డుల కొరత వెంటాడుతున్నది. 20 రోజులు గడిచినా ఆర్సీ, లైసెన్స్ కార్డులు అందడం లేదు. దీంతో వాహనదారులు సంబంధిత రవాణా శాఖ ఖార్యాలయాల చుట్టూ తిరగాల్సివస్తున్నది. పోస్టులో మీ �
ఆర్టీఏ కార్యాలయాల్లో స్మార్ట్ కార్డుల కొరత వెంటాడుతున్నది. 20 రోజులు గడిచినా ఆర్సీ, లైసెన్స్ కార్డులు అందడం లేదు. దీంతో వాహనదారులు సంబంధిత రవాణా శాఖ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పోస్టు �
జూబ్లీహిల్స్ డివిజన్ పద్మాలయ అంబేద్కర్ బస్తీని ఆనుకుని ఉన్న ఖాళీ ప్రభుత్వ స్థలాన్నిఆర్టీఏ కార్యాలయం కోసం కేటాయించడం వివాదాన్ని రాజేసింది. షేక్పేట మండలం సర్వే నంబర్ 403 టీఎస్-1, బ్లాక్ ఎఫ్, వార్డు 9�
ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే జూబ్లీహిల్స్ డివిజన్ పద్మాలయ అంబేద్కర్ బస్తీని అనుకుని ఉన్న ఖాళీ ప్రభుత్వ స్థలాన్ని పాతబస్తీకి చెందిన ఆర్టీఏ కార్యాలయం (RTA Office) కోసం కేటాయించడం వివాదాన్ని రాజేస
అవినీతి ఆరోపణలతో బండ్లగూడ ఆర్టీవో ఆఫీస్లో పనిచేసిన ఏవో అడ్మినిస్ట్రేటివ్ అధికారిణి బి సునీతపై ఉన్నతధికారులు గట్టి చర్యలు తీసుకున్నారు. ఆమె అనేక అవినీతి అక్రమాలకు పాల్పడిన గత చరిత్రను ఉన్నతధికారుల�
ముఖ్యమంత్రి ఓ ప్రభుత్వ కార్యాలయానికి వస్తున్నారంటే.. అక్కడ ప్రజలకు అందించే సేవలు మరింత వేగంగా, పారదర్శకంగా అందించేలా ఏర్పా ట్లు ఉంటాయి. కానీ ఆ సేవలను పూర్తిగా నిలిపివేయడం రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీఏ) అధికా
ప్రైవేట్ ఏజెంట్ల ద్వారా వాహనాలకు లైసెన్స్లు జారీ చేస్తూ.. వారి ద్వారా ఒక్కో లైసెన్స్కు రూ.250 నుంచి రూ.300 వరకు అధికారులు వసూలు చేస్తున్నారనే సమాచారంతో మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాలపై ఏసీ
కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లతో హనుమకొండ ఆర్టీఏ కార్యాలయం కళకళలాడుతోంది. వాహన రిజిస్ట్రేషన్దారులతో రద్దీగా ఉంది. ఉదయం 10 గంటల నుంచే వాహన రిజిస్ట్రేషన్ల కోసం క్యూలు కడుతున్నారు.
నా బండి నా ఇష్టం.. నచ్చిన బొమ్మ, పేర్లు రాసుకుంటామనేవిధంగా కొందరు వాహనదారులు వ్యవహరిస్తున్నారు. వాహనాలపైనే కాకుండా నెంబర్ ప్లేట్స్పై తమకు నచ్చిన బొమ్మలు, పేర్లు రాయించుకొని రోడ్డు నిబంధనలను బేఖాతరు చే
నిర్మల్లో రూ. 3.50 కోట్లతో నిర్మించిన రవాణా శాఖ కార్యాలయ భవనం సిద్ధమైంది. గత కొన్నేండ్లుగా చించోలి (బీ) వద్ద తాత్కాలిక షెడ్లో ఈ కార్యాలయ కార్యకలాపాలు కొనసాగుతున్నవి.
హైదరాబాద్ ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో 2022 సంవత్సరంలో 5,819 లైసెన్స్లు రద్దు చేసినట్టు హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పాండురంగ్ నాయక్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు