ముఖ్యమంత్రి ఓ ప్రభుత్వ కార్యాలయానికి వస్తున్నారంటే.. అక్కడ ప్రజలకు అందించే సేవలు మరింత వేగంగా, పారదర్శకంగా అందించేలా ఏర్పా ట్లు ఉంటాయి. కానీ ఆ సేవలను పూర్తిగా నిలిపివేయడం రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీఏ) అధికా
ప్రైవేట్ ఏజెంట్ల ద్వారా వాహనాలకు లైసెన్స్లు జారీ చేస్తూ.. వారి ద్వారా ఒక్కో లైసెన్స్కు రూ.250 నుంచి రూ.300 వరకు అధికారులు వసూలు చేస్తున్నారనే సమాచారంతో మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాలపై ఏసీ
కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లతో హనుమకొండ ఆర్టీఏ కార్యాలయం కళకళలాడుతోంది. వాహన రిజిస్ట్రేషన్దారులతో రద్దీగా ఉంది. ఉదయం 10 గంటల నుంచే వాహన రిజిస్ట్రేషన్ల కోసం క్యూలు కడుతున్నారు.
నా బండి నా ఇష్టం.. నచ్చిన బొమ్మ, పేర్లు రాసుకుంటామనేవిధంగా కొందరు వాహనదారులు వ్యవహరిస్తున్నారు. వాహనాలపైనే కాకుండా నెంబర్ ప్లేట్స్పై తమకు నచ్చిన బొమ్మలు, పేర్లు రాయించుకొని రోడ్డు నిబంధనలను బేఖాతరు చే
నిర్మల్లో రూ. 3.50 కోట్లతో నిర్మించిన రవాణా శాఖ కార్యాలయ భవనం సిద్ధమైంది. గత కొన్నేండ్లుగా చించోలి (బీ) వద్ద తాత్కాలిక షెడ్లో ఈ కార్యాలయ కార్యకలాపాలు కొనసాగుతున్నవి.
హైదరాబాద్ ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో 2022 సంవత్సరంలో 5,819 లైసెన్స్లు రద్దు చేసినట్టు హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పాండురంగ్ నాయక్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు