మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో డిఫెండింగ్ చాంపియన్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జోరు కొనసాగుతోంది. తొలి మ్యాచ్లో ఈ టోర్నీలోనే భారీ లక్ష్యాన్ని ఛేదించిన ఆర్సీబీ.. రెండో మ్యాచ్ల�
గాయం కారణంగా వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) సీజన్కు పూర్తిగా దూరమైన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ స్థానంలో స్నేహ్రానా జట్టులోకి తీసుకున్నారు. ఈ విషయాన�
మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో మరో పోరు అభిమానులను కట్టిపడేసింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ జెయింట్స్ రికార్డు చేజింగ్ మ్యాచ్ మరువక ముందే ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్ పో�
ఐపీఎల్లో అత్యధిక అభిమానగణం కలిగిన ఫ్రాంచైజీలలో ఒకటైన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు కొత్త సారథి వచ్చాడు. హేమాహేమీలు సారథ్యం వహించిన ఆర్సీబీని ఈ సీజన్లో మధ్యప్రదేశ్ క్రికెటర్ రజత్
ఐపీఎల్లో ఇంతవరకూ ఒక్క ట్రోఫీ నెగ్గకపోయినా క్రేజ్ విషయంలో మాత్రం అగ్రశ్రేణి జట్లతో సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు శుభవార్త. 2025 సీజన్లో ఆ జట్టును నడిపించేదెవరో
వచ్చే సీజన్లో తాము అట్టిపెట్టుకోబోయే క్రికెటర్ల జాబితాను మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ఫ్రాంచైజీలు గురువారం విడుదల చేశాయి. ఐదు జట్లు దాదాపు ప్రధాన ఆటగాళ్లనంతా రిటైన్ చేసుకుని గత సీజన్లో వి�
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) స్టార్ క్రికెటర్ విరాట్కోహ్లీకి ఉగ్రముప్పు పొంచి ఉన్నట్లు తెలిసింది. ఈ కారణంగానే రాజస్థాన్ రాయల్స్తో ఎలిమినేటర్ మ్యాచ్కు ముందు ఆర్సీబీ ప్రాక్టీస్ రద్దయ
IPL 2024 : ఐపీఎల్ పదిహేడో సీజన్లో ప్లే ఆఫ్స్(IPL Play Offs) పోటీ ఆసక్తికరంగా సాగుతోంది. నాలుగో స్థానం కోసం గట్టి పోటీ నెలకొంది. శనివారం చిన్నస్వామి స్టేడియంలో సీఎస్కే(CSK), ఆర్సీబీ(RCB) మధ్య జరిగే మ్యాచ్కు వానగండ
ఐపీఎల్-17 ప్లేఆఫ్స్ రేసులో ఉండాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ తప్పటడుగులు వేసి తగిన మూల్యం చెల్లించుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ