మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) వరుస విజయాల పరంపర కొనసాగుతున్నది. లీగ్లో శుక్రవారం జరిగిన పోరులో ఆర్సీబీ 32 పరుగుల తేడాతో గుజరాత్ జెయింట్స్పై అద్భుత విజ
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో మాజీ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) వరుసగా రెండో విజయాన్ని నమోదుచేసింది. మొదట బంతితో తర్వాత బ్యాట్తో దుమ్మురేపిన ఆ జట్టు.. ముంబై వేదికగా పూర్తి
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) నాలుగో సీజన్ను మాజీ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గెలుపుతో ఆరంభించింది. నవీ ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ వేదికగా ఆఖరి బంతివరకూ ఉత్కంఠగా జరిగిన తొలి మ్�
మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) షెడ్యూల్ ఖరారైంది. జనవరి 9వ తేదీ నుంచి డబ్ల్యూపీఎల్ నాలుగో సీజన్ మొదలుకానుంది. లీగ్ షెడ్యూల్ను నిర్వాహకులు శనివారం అధికారికంగా ప్రకటించారు. సొంతగడ్డపై జరుగను�
రాయ ల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మహిళా క్రికెట్ జట్టు హెడ్కోచ్గా తమిళనాడు మాజీ స్పిన్నర్ మలోలన్ రంగరాజన్ నియమితుడయ్యాడు. గత సీజన్లో ఆర్సీబీకి హెడ్కోచ్గా పనిచేసిన లూక్ విలియమ్సన్..
ఐపీఎల్లో అత్యంత ప్రజాధరణ కల్గిన జట్లలో ఒకటిగా పేరున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్రాంచైజీని అమ్మేస్తున్నారా? ఈ లీగ్ ప్రారంభ సీజన్ నుంచి ఆడుతూ ఎట్టకేలకు గత సీజన్లో ట్రోఫీ కలను నెరవేర్చు�
ఈ ఏడాది ఐపీఎల్లో తమ తొలి ఐపీఎల్ టైటిల్ సాధించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ).. ఆ జట్టు విజయయాత్రలో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ �
World Cup | కర్నాటక క్రికెట్ అసోసియేషన్ (కేఎస్సీఏ)కు ఆ రాష్ట్ర ప్రభుత్వం షాకిచ్చింది. మహిళల వన్డే వరల్డ్ కప్ మ్యాచ్లకు ఆతిథ్యమివ్వాల్సి ఉన్న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియానికి కర్నాటక ప్రభుత్వం అను�
గత నెలలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) యాజమాన్యానిదే తప్పు అని కర్నాటక ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. జూన్ 3న ముగిసిన ఐ
పద్దెనిమిదేండ్ల నిరీక్షణ తర్వాత ఐపీఎల్ టైటిల్ని గెలుచుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టును సత్కరించేందుకు కాంగ్రెస్ సారథ్యంలోని కర్ణాటక ప్రభుత్వం బుధవారం నగరంలో ఏర్పాటు చేసిన కార్
18 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఐపీఎల్లో తొలి ట్రోఫీ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు బెంగళూరులో అడుగడుగునా ఘన స్వాగతం లభించింది.
ఒకటా, రెండా ఏకంగా 18 ఏండ్లు కండ్లు కాయలు కాసేలా చూసిన వైనం. 2008లో ఏ క్షణాన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) చేరాడో అప్పటి నుంచి ఇప్పటి వరకు తన అణువణువు జట్టు కోసం ధారపోసిన కోహ్లీ కన్న కల ఇన్నాళ్లకు సాకారమ
పంజాబ్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) మధ్య ఐపీఎల్ ఫైనల్కు వేదికైన నరేంద్రమోదీ స్టేడియంలో ముగింపు కార్యక్రమం అభిమానులను ఆకట్టుకుంది. ప్రపంచంలోనే పెద్ద స్టేడియంగా పేరు గాంచిన మోతెరా�