హత్య ఘటనలో పాల్గొన్న ఒక రౌడీషీటర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, ఘటన జరిగిన తర్వాత దర్యాప్తు అధికారులు రౌడీషీటర్ అంశాన్ని ఎక్కడ ప్రస్తావించలేదు. దీంతో హత్య కేసులో పోలీసులెందుకిలా..?
Brutal Murder | కుల్సుంపురా పోలీస్ స్టేషన్(Kulsumpura police station ) పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు(Murder) గురయ్యాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే..గోపి హోటల్ సమీపంలో ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో గోపి అనే వ్యక్త
ఇల్లు కబ్జా చేసి.. ఆపై గంజాయి దందా చేస్తున్న రౌడీషీటర్ను మధురానగర్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఎల్లారెడ్డిగూడ ప్రధాన రహదారిలోని ఇండియన్ బ్యాంకు ఎదుట ఉన్న ఓ ఫ్లాట్ యజమాని రాజేశ్వర్�
పీడీ యాక్టు పెట్టి జైలుకు పంపినా.. కొంత మంది రౌడీషీటర్ల మైండ్ సెట్ మారడం లేదు. పోలీసుల నిఘా ఉన్నా.. నేరాలు చేస్తూనే ఉన్నారు. ఇందులో ఒకరు చోర్ కైసర్. సుపారీ తీసుకొని మర్డర్ చేసేందుకు ఒప్పందం చేసుకున్నాడ
పాతకక్షలతో స్నేహితుడిని హత్య చేసేందుకు యత్నించిన రౌడీషీటర్ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ్ నం.2లోని ఇందిరానగర్లో నివాసం ఉంటున్న
జంట హత్యల కేసులో నిందితుడు, రౌడీషీటర్ ముద్దుకృష్ణ ఇటీవల ఓ బహిరంగ వేదికపై ప్రధాని మోదీని సత్కరించటం చర్చనీయాంశమైంది. ఎన్నికల ప్రచారం నిమిత్తం రామ్నగర జిల్లా చెన్నపట్నకు వచ్చిన ప్రధాని మోదీ మెడలో ముద్�
ఓ రౌడీషీటర్కు బీజేపీ కండువా కప్పిన ఘటన మరువకముందే.. మరో రౌడీ షీటర్కు పదవి కట్టబెట్టింది కర్ణాటకలోని బీజేపీ సర్కారు. బెంగళూరు గ్రామీణ జిల్లా ఆనేకల్ పురపాలక సంఘ సభ్యుడిగా మంజునాథ్ అనే రౌడీషీటర్ను నామ
వ్యాపారిని హత్య చేసిన రౌడీషీటర్పై రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పీడీ యాక్ట్ ప్రయోగించారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన వెంకన్న వ్యాపారిని హత్య చేయడంతో అరెస్టు చేశారు