పీడీ యాక్టు పెట్టి జైలుకు పంపినా.. కొంత మంది రౌడీషీటర్ల మైండ్ సెట్ మారడం లేదు. పోలీసుల నిఘా ఉన్నా.. నేరాలు చేస్తూనే ఉన్నారు. ఇందులో ఒకరు చోర్ కైసర్. సుపారీ తీసుకొని మర్డర్ చేసేందుకు ఒప్పందం చేసుకున్నాడ
పాతకక్షలతో స్నేహితుడిని హత్య చేసేందుకు యత్నించిన రౌడీషీటర్ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ్ నం.2లోని ఇందిరానగర్లో నివాసం ఉంటున్న
జంట హత్యల కేసులో నిందితుడు, రౌడీషీటర్ ముద్దుకృష్ణ ఇటీవల ఓ బహిరంగ వేదికపై ప్రధాని మోదీని సత్కరించటం చర్చనీయాంశమైంది. ఎన్నికల ప్రచారం నిమిత్తం రామ్నగర జిల్లా చెన్నపట్నకు వచ్చిన ప్రధాని మోదీ మెడలో ముద్�
ఓ రౌడీషీటర్కు బీజేపీ కండువా కప్పిన ఘటన మరువకముందే.. మరో రౌడీ షీటర్కు పదవి కట్టబెట్టింది కర్ణాటకలోని బీజేపీ సర్కారు. బెంగళూరు గ్రామీణ జిల్లా ఆనేకల్ పురపాలక సంఘ సభ్యుడిగా మంజునాథ్ అనే రౌడీషీటర్ను నామ
వ్యాపారిని హత్య చేసిన రౌడీషీటర్పై రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పీడీ యాక్ట్ ప్రయోగించారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన వెంకన్న వ్యాపారిని హత్య చేయడంతో అరెస్టు చేశారు
సికింద్రాబాద్ : నగర పోలీసు కమీషనర్ అంజనీకుమార్ ఆదేశాలమేరకు బోయిన్పల్లి పోలీసులు రౌడీషీటర్ రుద్రంగి సాయికిరణ్ అలియాస్ బియ్యం సాయి (27) పైన పీడీ యాక్టును ప్రయోగించారు. ఇప్పటికే తొమ్మిది వివిధ కేసుల్ల�
కాచిగూడ : జల్సాలకు అలవాటుపడి రద్ధీగా ఉన్న ప్రాంతాల్లో స్నాచింగ్లకు పాల్పడుతున్న ఇద్దరు యువ నేరస్తులపై నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ పీడీయాక్ట్ విధించారు. కాచిగూడ అడిషనల్ ఇన్స్పెక్టర్ యాదేందర�
Hyderabad | రౌడీషీటర్ మన్మోహన్ సింగ్(45)ను మంగళ్హాట్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. అతన్నుంచి 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. డ్రగ్స్,