కత్తి పట్టే రౌడీలతో కొందరు ఖాకీలు దోస్తీ చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో ఉండే కొందరు పోలీసులు.. రౌడీలతో చట్టాపట్టాలేసుకుంటూ తిరగడంతో సామాన్య ప్రజలు బెంబేలెత్తుతున్నారు.
Former Minister Roja | టీడీపీకి చెందిన కార్యకర్త, రౌడీ షీటర్ దాడిలో సహానా అనే యువతి దారుణంగా హత్యకు గురయ్యిందని, ఈ చర్య అత్యంత దారుణమని వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా సెల్వమణి ఆరోపించారు.
‘పోలీసులను చూస్తే దొంగలు, రౌడీలు భయపడాలి కానీ.. ఇక్కడ మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నది. అధికారం అండతో రెచ్చిపోతున్న రౌడీలు, మాజీ రౌడీషీటర్లు ఏది చెబితే అదే శాసనం అన్నట్టు కొందరు ఖాకీలు జీ హుజూర్ అ�
పౌర సేవల్లో ప్రజల మెప్పు పొందుతూ కొందరు ‘బెస్ట్ పోలీస్' అవార్డులు అందుకుంటుంటే.. మరికొందరేమో తమ వ్యవహార శైలితో పోలీస్ శాఖకే తలవంపులు తెస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ సర్కారు కొలువుదీరిన తర్వాత అధిక�
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో శాంతిభద్రతల డొల్లతనాన్ని ఎత్తిచూపేలా ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకున్నది. ఐటీ నగరం బెంగళూరులో ఓ రౌడీ షీటర్ రెచ్చిపోయాడు. ఓ వ్యక్తిని చితకబాదడమే కాకుండా నగ్నంగా వీధుల్లో పరుగెత్త
బీడీలు అమ్ముకున్న దానం నాగేందర్.. ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ప్రశ్నించారు. దానం తన ఇంటి చుట్టూ, హైదరాబాద్లో చేసిన భూకబ్జాల బాగోతాలన్నీ బయటికి తీస్తామని
ఓ రౌడీషీటర్ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన ఆసిఫ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం వెలుగుచూసింది. వారం రోజుల వ్యవధిలో ఆసిఫ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు హత్యలు జర�
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఓ ఠాణాలో ఎస్సై ఆధ్వర్యంలో రౌడీ షీటర్ జన్మదిన వేడుకలు నిర్వహించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విషయం తెలుసుకున్న జిల్లా పోలీస్ ఉన్నతాధికారి సదరు ఎస్సైని మందలిం
Bhupalpally | జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మోగుళ్లపల్లి పోలీసు స్టేషన్లో ఎస్ఐ అత్యుత్సాహం ప్రదర్శించాడు. అనేక హత్యా కేసుల్లో నిందితుడైన రౌడీషీటర్ పుట్టిన రోజు వేడుకలను ఎస్ఐ నిర్వహించాడు. ఈ ఘ�