AP News | ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలువురు ఐఏఎస్లను బదిలీ చేయడంతో పాటు మరికొంతమందికి పోస్టింగ్లు ఇచ్చింది. ముఖ్యంగా తెలంగాణ నుంచి ఏపీ కేడర్కు వెళ్లిన రోనాల్డ్ రోస్కు ఆర్థిక శాఖ కార్యదర్శిగ�
Telangana | తమను ఏపీకి కేటాయించడంపై నలుగురు ఐఏఎస్లు హైకోర్టును ఆశ్రయించారు. క్యాట్ తీర్పును సవాలు చేస్తూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణీప్రసాద్, రొనాల్డ్ రోస్ వేసిన పిటిషన్ల
రాష్ట్రంలోని విద్యుత్తు ప్రాజెక్టుల నిర్మాణ పనులను గడువులోగా పూర్తిచేయాలని రాష్ట్ర విద్యుత్తుశాఖ కార్యదర్శి, ట్రాన్స్కో, జెన్కో సీఎండీ రోనాల్డ్రోస్ అధికారులను ఆదేశించారు.
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటుకు అనుసంధానంగా ఏర్పాటు చేస్తున్న రైల్వేట్రాక్ల నిర్మాణ పనులు వేగంగా పూర్తిచేయాలని టీఎస్ జెన్కో సీఎండీ రోనాల్డ్రోజ్ అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ల బదిలీలు జరిగాయి. ఒకేసారి 44 మంది అధికారులను ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసింది. ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శిగా సుల్తానియాను నియమించింది. ఆయనకు ప్రణాళికశాఖ ముఖ్యకార్యదర్శిగా అదనపు �
లోక్సభ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు మరికొన్ని గంటల్లో వెలువడనున్నది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానున్నది. తొలుత నిజామాబాద్, వరంగల్ లోక్సభ నియోజకవర్గాల ఫలితాలు వెల్లడికాన�
Ronald Rose | ఇప్పటి వరకు రూ.3.28 లక్షల నగదును పట్టుకొని సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రోస్(Ronald Rose) తెలిపారు.
Hyderabad | లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో అధికారులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
Pet dogs | కేబీఆర్ పార్క్లోకి పెంపుడు కుక్కలను(Pet dogs) యాజమానులు తీసుకుని రాకుండా చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ అధికారులను ఆదేశించారు.
ఎన్నికల ప్రవర్తన నియమావళిలో భాగంగా ఫ్లయింగ్ స్కాడ్తో ఇప్పటివరకు హైదరాబాద్ జిల్లాలో మొత్తం రూ.3,51,65,450 నగదు స్వాధీనం చేసుకొన్నామని జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ తెలిపారు.
నామినేషన్ల ప్రక్రియకు మరో మూడురోజులు మాత్రమే మిగిలి ఉన్నది. దీంతో బుధవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మరింత జోరందుకోనున్నది. ప్రధాన పార్టీలతోపాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు, ఆయా పార్టీల రెబల్స్తో రిటర్న�
Ronald Rose | అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నిర్వహించే సభలు, సమావేశాలకు రాజకీయ పార్టీలు ముందస్తు పర్మిషన్ తీసుకోవాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ సూచించార�
అంతర్రాష్ట్ర చెక్పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా, సరైన పత్రాలు లేని కారణంగా రూ.4.55 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.