ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్ హైదరాబాద్కు ప్రతిష్టాత్మకమైన క్యాలెండర్ అని, దీనికి అంతర్జాతీయ గుర్తింపు ఉన్నదని హైదరాబాద్ సీపీ సీవీ ఆనం ద్ అన్నారు. మాదాపూర్లోని హైటెక్స్ వద్ద ఎన్ఎండీసీ హైదరాబ�
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం 77వ స్వాతంత్ర దిన వేడుకలు ఘనంగా జరిగాయి. డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్రెడ్డి, కమిషనర్ రోనాల్డ్ రోస్లతో కలిసి మేయర్ గద్వాల విజయలక్ష్మి జాతీయ జెండాను ఎగుర
ఐటీ కారిడార్లో ట్రాఫిక్ అంతరాయాలను తొలగించి సాఫీగా ప్రయాణం సాగించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని బల్దియా కమిషనర్ రోనాల్డ్ రోస్ అధికారులకు సూచించారు.
చారిత్రాత్మక కట్టడాల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. పాతబస్తీలోని ఆరు పురాతన కట్టడాలను శనివారం పరిశీలించారు. చెత్త బజార్ కమాన్, హుస్సేనీ ఆలం కమాన�
గ్రేటర్ హైదరాబాద్లో పారిశుద్ధ్య నిర్వహణ మరింత మెరుగ్గా ఉండేందుకు జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఆస్కి (అడ్మినిస్ట్రేటివ్ స్టాప్ కాలేజ్ ఆఫ్ ఇండియా) సాయంతో జీహెచ్ఎంసీ సర్వే జరిపించి..2640 చ�
జీహెచ్ఎంసీ నూతన కమిషనర్గా రోనాల్డ్ రోస్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో జీహెచ్ఎంసీ కమిషనర్గా పని చేసిన లోకేశ్కుమార్ నుంచి రోనాల్డ్రోస్ బాధ్యతలు తీసుకున్నారు. ఫైనాన్స్ సెక్రటరీగా పని �
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ( GHMC) కమిషనర్ గా నూతనంగా నియమితులైన రోనాల్డ్ రోస్ బుధవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని తన చాంబర్ లో మర్�
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కమిషనర్గా రోనాల్డ్రోస్ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
సాంఘిక సంక్షేమ, గిరిజన గురుకులాల్లో 6,7,8,9వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి సోమవారంతో దరఖాస్తుల గడువు ముగియనున్నట్టు గురుకుల విద్యాలయ సంస్థల సొసైటీ కార్యదర్శి రొనాల్డ్ రోస్ ఒక ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) కార్యదర్శిగా ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రోస్కు ప్రభుత్వం అదనపు బా�