ICC Cricket World Cup 2023 | ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్లో రెండు అత్యుత్తమ జట్ల మధ్య సమరానికి సమయం ఆసన్నమైంది. ఓటమన్నది లేకుండా ప్రత్యర్థులను చిత్తుచేస్తూ దూసుకెళుతున్న భారత్, న్యూజిలాండ్ జట్లు అమీతుమీకి సిద్ధమయ్యాయి. �
Rohit Sharma: రోహిత్ శర్మ తన ఇన్స్టాగ్రామ్లో ఓ ఫోటోను పోస్టు చేశాడు. కోహ్లీ, రాహుల్తో ఉన్న ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఆ ఫోటోకు అతను టుగెదర్ అన్న క్యాప్షన్ ఇచ్చాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్పై చెరగని ముద్ర వేసిన శ్రీలంక మాజీ పేసర్ లసిత్ మలింగ సొంత గూటికి చేరాడు. ఈ వెటరన్ బౌలర్ ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్గా నియమితులయ్యాడు.
Rohit Sharma: కారును అతివేగంగా నడిపినందుకు రోహిత్ శర్మ నాలుగు వేల ఫైన్ కట్టాడు. ముంబై నుంచి పుణెకు లాంబోర్గిని కారులో వెళ్లిన అతను ఓవర్స్పీడ్ డ్రైవింగ్ చేశాడు. రెండు సార్లు అతనికి ఛలాన్ వేశారు.
ద్భుత బౌలింగ్కు అంతకుమించిన ఫీల్డింగ్ తోడవడంతో.. ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేసిన టీమ్ఇండియా.. ఆ తర్వాత బ్యాటింగ్లో వీరవిహారం చేస్తూ విజయకేతనం ఎగరవేసింది. హ్యాట్రిక్ విజయాలు ఖాతాలో వేసుక�
IND vs BAN | వన్డే ప్రపంచకప్లో పూణే వేదికగా భారత్ – బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో భాగంగా బంగ్లా నిర్దేశించిన మోస్తారు లక్ష్య ఛేదనను టీమిండియా బుల్లెట్ ట్రైన్ స్పీడ్ తో ఊదేస్తున్నది.
వన్డే ప్రపంచకప్లో చిన్న జట్లు దుమ్మురేపుతున్న దశలో.. టీమ్ఇండియా ఓ క్లిష్ట సవాలుకు సిద్ధమైంది! ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ అలవోక విజయాలు సొంతం చేసుకున్న రోహిత్ సేన నేడు బంగ్లాదేశ్తో అమీతుమీ తేల్చుకోనుం�
Dinesh Karthik | సుదీర్ఘ కాలం పాటు భారత జట్టులో సభ్యుడైన దినేశ్ కార్తీక్ ప్రస్తుతం కామెంటేటర్ అవతారం ఎత్తి వన్డే ప్రపంచకప్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతడికి ఒక చిక్కు ప్రశ్న ఎదురు కాగా.. దానికి �
Rohit Sharma | ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్లో దుమ్మురేపుతున్న టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ర్యాంకింగ్స్లోనూ సత్తాచాటాడు. బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో �
Salman Khan | ఐసీసీ వన్డే ప్రపంచకప్లో వరుస విజయాలతో హ్యాట్రిక్ నమోదు చేసుకున్న టీమ్ఇండియాపై ప్రశంసల వర్షం కురుస్తున్నది. స్వదేశంలో జరుగుతున్న మెగాటోర్నీలో దంచికొడుతున్న భారత జట్టుపై బాలీవుడ్ కండల వీరుడు �
వరల్డ్కప్లో భాగంగా దాయాదుల మధ్య జరిగిన సమయంలో ఓ ఆసక్తికర సంఘటన వెలుగుచూసింది. భారత బౌలర్ల ధాటికి పాకిస్థాన్ 200 లోపే ఆలౌట్ కాగా.. స్వల్ప లక్ష్యఛేదనలో టీమ్ఇండియా సారథి రోహిత్ శర్మ (Rohit Sharma) భారీ సిక్సర్లత
వన్డే ప్రపంచకప్లో పాకిస్థాన్పై భారత్ జోరు కొనసాగింది. ఇప్పటి వరకు జరిగిన ఏడు వరల్డ్కప్లలో దాయాదిని చిత్తుచేసిన టీమ్ఇండియా.. ఎనిమిదోసారి కూడా అదే ఫలితం రాబట్టింది. శనివారం జరిగిన మెగా పోరులో రోహిత�
ప్రపంచకప్లో అత్యంత ప్రతిష్ఠాత్మక మ్యాచ్కు వేళైంది. ప్రపంచంలోనే అతి పెద్దదైన క్రికెట్ స్టేడియంలో శనివారం పాకిస్థాన్తో భారత్ తలపడనుంది. ఇప్పటి వరకు వరల్డ్కప్లో ఇరు జట్ల మధ్య ఏడు మ్యాచ్లు జరగగా.. �