శ్రీలంక, అఫ్ఘానిస్తాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్తో ఆసియా కప్ టోర్నీ ప్రారంభం అవుతుంది. ఆ మరుసటి రోజునే భారత్, పాక్ మ్యాచ్ కూడా జరగనుంది. ఈ క్రమంలో మెగా టోర్నీలో అత్యధిక పరుగులు చేసే కెప్టెన్ ఎవరు? అని చర్చ జర�
టీమిండియా సారధి రోహిత్ శర్మ రికార్డును కివీస్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ బద్దలు కొట్టాడు. టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ (3487 రన్స్)ను గప్తిల్ దాటేశాడు. వెస్టిండీస్తో జరిగిన మూడో �
న్యూఢిల్లీ: ఆసియా కప్ టోర్నీ కోసం భారత జట్టును ఎంపిక చేశారు. ఈనెల 27 నుంచి దుబాయ్లో జరుగనున్న టోర్నీ కోసం బీసీసీఐ సోమవారం 15 మందితో జట్టును ప్రకటించింది. స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ �
ఒకప్పుడు ప్రపంచ క్రికెట్ను గడగడలాడించిన వెస్టిండీస్.. ఇప్పుడు దానిలో కనీసం సగం సత్తా కూడా చూపించలేకపోతోంది. భారత్తో సిరీస్కు ముందు వన్డేల్లో మొత్తం 50 ఓవర్లపాటు బ్యాటింగ్ చేయడానికే కష్టపడిన ఆ జట్టు.. భ
గతేడాది దుబాయ్ వేదికగా ముగిసిన టీ20 ప్రపంచకప్లో గ్రూప్ దశలోనే నిష్క్రమించిన తర్వాత భారత జట్టు వైఖరి, ఆట ఆడే విధానంలో మార్పు వచ్చిందా..? అంటే అవుననే అంటున్నాడు టీమిండియా సారథి రోహిత్ శర్మ. ఆసియా కప్తో పాటు
నాలుగో టీ20లో భారత జట్టు బ్యాటింగ్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు కెప్టెన్ రోహిత్ శర్మ (33), సూర్యకుమార్ యాదవ్ (24) శుభారంభం అందించారు. ఆ తర్వాత దీపక్ హుడా (21), రిషభ్ పంత్ (44) ఇద్దరూ ఇన్నింగ్స్ నిలబె
వెస్టిండీస్తో జరుగుతున్న నాలుగో టీ20లో భారత జట్టుకు అద్భుతమైన ఆరంభం లభించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆ జట్టుకు రోహిత్ శర్మ (33), సూర్యకుమార్ యాదవ్ (18) నాటౌట్ శుభారంభం అందించారు. అయితే అకీల్ హొస్సేన్ వేస
భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న నాలుగో టీ20లో విండీస్ సారధి నికోలస్ పూరన్ టాస్ గెలిచాడు. అమెరికాలోని లాడర్హిల్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో తాము తొలుత ఫీల్డింగ్ చేస్తామని పూరన్ తెలిపాడు. అలాగే తమ జట
వెస్టిండీస్తో మూడో టీ20లో బ్యాటింగ్ చేస్తూ వెన్నునొప్పితో ఇబ్బందిపడిన టీమిండియా సారథి రోహిత్ శర్మ ఆరోగ్యంపై బీసీసీఐ శుభవార్త చెప్పింది. అతడు ఫిట్గానే ఉన్నాడని, సిరీస్లో మిగిలిన రెండు మ్యాచులకూ అందు�
బాసెటెర్రి(వెస్టిండీస్): టీ20లలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని మించిపోయాడు. టీ20లలో అత్యధిక సిక్సర్లు సాధించిన భారత కెప్టెన్గా రోహిత్ అవతరించాడు. వెస్టిండీస్తో జరుగుతున�
వెస్టిండీస్తో జరిగిన మూడో టీ20లో భారత సారధి రోహిత్ శర్మ గాయపడిన సంగతి తెలిసిందే. విండీస్ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్య ఛేదనను ముందుండి నడిపించాల్సిన సమయంలో.. స్వీప్ షాట్ ఆడిన రోహిత్ వెన్నునొప్పితో విలవిల�
వెస్టిండీస్, భారత్ మధ్య జరగాల్సిన మూడో టీ20 మ్యాచ్ ఆలస్యంగా మొదలవుతుంది. ఈ విషయాన్ని వెస్టిండీస్ క్రికెట్ వెల్లడించింది. టీమ్ కిట్స్ రావడం ఆలస్యం కావడంతో రెండో టీ20 మ్యాచ్ ఆలస్యమైన సంగతి తెలిసిందే. ఈ కారణంగ
మళ్లీ అదే సీన్.. టీ20 ప్రపంచకప్లో పాక్తో జరిగిన మ్యాచ్లో ఏం జరిగిందో? ఇటీవల ఇంగ్లండ్తో రెండో వన్డేలో ఏం జరిగిందో? అదే సీన్ వెస్టిండీస్లో కూడా రిపీట్ అయింది. మరో ఎడంచేతి వాటం పేసర్ భారత బ్యాటింగ్ లైనప్�
వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టీ20లో భారత్కు షాక్ తగిలింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ను ఒబెడ్ మెకాయ్ దెబ్బతీశాడు. మ్యాచ్ తొలి బంతికే టీమిండియా సారధి రోహిత్ శర్మ (0)ను గోల్డెన్ డక్గా పెవిలియన్ �
భారత్తో జరుగుతున్న రెండో టీ20లో వెస్టిండీస్ జట్టు టాస్ గెలిచింది. తాము ముందుగా బౌలింగ్ చేస్తామని వెస్టిండీస్ సారధి నికోలస్ పూరన్ చెప్పాడు. గత మ్యాచ్ చేదు అనుభవాన్ని మర్చిపోయి, కొత్తగా ఈ మ్యాచ్ ఆరంభిస్త�