గత కొంతకాలంగా విశ్రాంతి లేకుండా వరుస సిరీస్లు ఆడుతున్న టీమ్ఇండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. దక్షిణాఫ్రికా పర్యటనలోని పరిమిత ఓవర్ల సిరీస్లకు దూరమయ్యారు. ఈ న�
భారత దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ మరికొన్ని రోజుల పాటు చీఫ్ కోచ్గా కొనసాగనున్నాడు. స్వదేశం వేదికగా జరిగిన ప్రపంచకప్ టైటిల్ వేటలో విఫలమైన నేపథ్యంలో ద్రవిడ్ కొనసాగింపుపై గత కొన్ని రోజులుగా అస
India Tour Of South Africa: ఆసీస్తో టీ20 సిరీస్కు సీనియర్ల గైర్హాజరీతో యువ భారత్ అంచనాలకు మించి రాణిస్తుండటంతో సఫారీలతో కూడా ఇదే జట్టును కంటిన్యూ చేసే అవకాశాలున్నాయి. కానీ కెప్టెన్గా మాత్రం సూర్యను కాకుండ
Rohit – Virat: వయసు, ఇతరత్రా కారణాల రీత్యా వీళ్లు 2027లో జరుగబోయే వన్డే ప్రపంచకప్ ఆడేది అనుమానమే అయినా కనీసం వచ్చే టీ20 వరల్డ్ కప్ వరకైనా ఆడాలని దిగ్గజ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.
Ambati Rayudu: రాయుడు తన కెరీర్లో 2010 నుంచి 2017 మధ్యలో ముంబైకి ఆడాడు. ఈ క్రమంలో అతడు ముంబై సాధించిన మూడు ఐపీఎల్ ట్రోఫీలలో భాగమయ్యాడు. ఆతర్వాత 2018 ఐపీఎల్ వేలంలో చెన్నైకి మారాడు.
Hardik Pandya: గుజరాత్ టైటాన్స్ సారథిగా వ్యవహరిస్తున్న హార్ధిక్ పాండ్యా.. ఆ జట్టుకు గుడ్ బై చెప్పి (?) ముంబై ఇండియన్స్ గూటికి చేరబోతున్నాడని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో అతడు కేవలం ఆటగాడిగానే గాక సారథి �
Suryakumar Yadav: భారత్ విజయం సాధించిన నేపథ్యంలో భారత దిగ్గజ సారథి ధోనీతో పాటు రోహిత్, కోహ్లీల వల్ల సాధ్యం కాని అరుదైన పీట్ను సూర్య సాధించాడు. అదేంటంటే..
Sanju Samson: ఈ కేరళ కుర్రోడు జట్టులోకి వచ్చి సుమారు దశాబ్దం కావస్తున్నా సంజూ మాత్రం ఇప్పటికీ టీమిండియా రెగ్యురల్ ప్లేయర్ కాలేకపోయాడు. కెప్టెన్లు, కోచ్లు మారినా అతడు ప్లేస్ మాత్రం కన్ఫర్మ్ కాలేదు.
సమీప భవిష్యత్తులో భారత వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 మ్యాచ్లకు దూరంగా ఉండాలని కోరుకుంటున్నట్టు వన్డే ప్రపంచకప్కు ముందే తెలిపాడని బోర్డు వర్గాలు వెల్లడించాయి. గత ఏడాది నవంబరులో టీ20 ప్రపంచకప్ తర్వ�
Rohit Sharma: పరిమిత ఓవర్ల క్రికెట్లో రోహిత్ను సాగనంపాలా..? లేక మరికొన్నేండ్లపాటు కొనసాగించాలా..? అన్నది త్వరలోనే తేలనుంది. ఈ మేరకు బీసీసీఐ ఆధ్వర్యంలోని ఆలిండియా సెలక్షన్ కమిటీ రోహిత్తో చర్చించనున్నట్టు �