IND vs ENG 3rd Test : ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్లో కీలకమైన మూడో టెస్టులో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. రాజ్కోట్(Rajkot)లో జరుగుతున్న ఈ మ్యాచ్లో తెలుగు కుర్రాడు శ్రీకర్ భరత్పై...
Rohit Sharma: ఓ అనామక బౌలర్ రోహిత్ శర్మను క్లీన్ బౌల్డ్ చేశాడు. రాజ్కోట్ నెట్ ప్రాక్టీస్ సమయంలో ఈ ఘటన జరిగింది. వరుసగా రెండో బంతికి కూడా రోహిత్ ఔటయ్యాడు. దీంతో టీమిండియా కెప్టెన్ పర్ఫార్మెన్స్పై �
Team India : వైజాగ్ టెస్టులో ఇంగ్లండ్ను చిత్తు చేసి సిరీస్ సమం చేసిన భారత జట్టు(Team India) మూడో టెస్టుకు సిద్ధమవుతోంది. సిరీస్లో కీలకమైన ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే టీమిండియా రాజ్కోట్ చేరుకుంది. సౌరాష్ట్ర క్రి�
Cricketers Love Story : వాలెంటైన్స్ డే.. ప్రేమ పక్షులకు ఎంతో ముఖ్యమైన రోజు. అందుకే ఫిబ్రవరి నెల రెండో వారంలో ఒక్కో రోజుకి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఫిబ్రవరి 8 ని ప్రపోజ్ డే (Propose Day)గా పిలుస్తారు. మరి టీమిండియా ఆటగాళ్�
ఎప్పుడో 11 ఏండ్ల క్రితం తప్పిపోయిన ఒక బాలుడు ఇన్నాళ్లకు తల్లిదండ్రుల వద్దకు చేరాడు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్ మండలం చిలుకాగనగర్కు చెందిన నారాయణశర్మ కొడుకు రోహిత్శర్మ 2013లో రైలు ప్రయాణంలో తప్ప
Mumbai Indians : ఐపీఎల్ 17వ సీజన్ వేలానికి ముందు ముంబై ఇండియన్స్(Mumbai Indians) కెప్టెన్సీ మార్పు పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. రోహిత్ను సారథగా తప్పించడంపై ముంబై హెడ్కోచ్ మార్క్ బౌచర్(Mark Bourcher) ఆసక్తికర విషయ
IND vs ENG 2nd Test : ఉప్పల్ టెస్టులో హాఫ్ సెంచరీతో చెలరేగిన ఓపెనర్ యశస్వీ జైస్వాల్(51 నాటౌట్) విశాఖపట్టణం టెస్టులోనూ అర్ధ శతకం సాధించాడు. ఇంగ్లండ్ యువ స్పిన్నర్...
IND vs ENG 2nd Test : ఐదు టెస్టుల సిరీస్లో కీలకమైన విశాఖ టెస్టులో టీమిండియా(Team India) టాస్ గెలిచింది. వైజాగ్ స్టేడియంలో భారత్కు మంచి రికార్డు ఉన్నందున కెప్టెన్ రోహిత్ శర్మ...
సొంతగడ్డపై జరుగుతున్న సుదీర్ఘ టెస్టు సిరీస్లో టీమ్ఇండియా దంచి కొడుతుందనుకుంటే.. బజ్బాల్తో కౌంటర్ ఇచ్చిన ఇంగ్లండ్ శుభారంభం చేసింది. ఉప్పల్లో సత్తాచాటలేకపోయిన రోహిత్ సేన విశాఖలోనైనా ఇంగ్లిష్ �
Jeffrey Boycott : తొలి టెస్టులో ఇంగ్లండ్ చేతిలో చావుదెబ్బతిన్న భారత జట్టు(Team India) కీలకమైన రెండో టెస్టు కోసం నెట్స్లో చెమటోడ్చుతోంది. ఈ సమయంలో భారత సారథి రోహిత్ శర్మ(Rohit Sharma)పై ఇంగ్లండ్ మాజీ ఆటగాడు జెఫ్రీ �
IND vs ENG: తొలి టెస్టులో మ్యాచ్ను శాసించే స్థితి నుంచి పర్యాటక జట్టుకు రోహిత్ సేన విజయాన్ని అప్పగించింది. అయితే ఈ మ్యాచ్లో రోహిత్ కాకుండా విరాట్ కోహ్లీ గనక సారథిగా ఉంటే హైదరాబాద్ టెస్టు ఫలితం మరో విధంగా