Rohit Sharma | భారత్తో మ్యాచ్లు ఆడుతున్నప్పుడు గెలిస్తే తమ ఘనతగా ఓడిపోతే పిచ్ల మీద పడి ఏడ్చే విదేశీ మీడియాతో పాటు అక్కడి క్రికెట్ విశ్లేషకులు చేసే విమర్శలకు తాజాగా భారత జట్టు సారథి రోహిత్ శర్మ స్ట్రాంగ్ క�
Yashasvi Jaiswal : భారత క్రికెట్ చరిత్రలో యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్(Yashasvi Jaiswal ) సరికొత్త అధ్యాయాలు లిఖిస్తున్నాడు. 25 ఏండ్లు అయినా లేని ఈ కుర్రాడు సెంచరీల మీద సెంచరీలు కొట్టేస్తున్నాడు. ఐపీఎల్ ప్రదర్శనతో భ
IPL : ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ప్రపంచ క్రికెట్లో టీ20 లీగ్స్(T20 Leagues) దశ దిశను మార్చేసిందనే చెప్పాలి. మరో నెల రోజుల్లో 17వ సీజన్ మొదలవ్వనుంది. ఈ లీగ్ తొలి సీజన్ మొదలై 16 ఏండ్లు పూర్తైన సందర్భంగా క్రికె
IND vs ENG 3rd Test : రాజ్కోట్ టెస్టులో ఇంగ్లండ్కు భారీ టార్గెట్ నిర్దేశించిన భారత్ వికెట్ల వేట మొదలెట్టింది. 557 పరుగుల కొండంత లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ రెండు వికెట్లు కోల్పోయింది. డేంజరస్ ఓపెనర్లు...
IND vs ENG 3rd Test : రాజ్కోట్ టెస్టులో భారత జట్టు భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. కుర్రాళ్లు దంచికొడుతుండడంతో నాలుగొందలకు పైగా ఆధిక్యం సాధించింది. మూడోరోజు రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగిన యశస్వీ జైస్వాల్...
IND vs ENG 3rd Test : రాజ్కోట్లో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా పట్టుబిగించింది. తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోర్ చేసిన భారత్ రెండో ఇన్నింగ్స్లో భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల�
IND vs ENG 3rd Test : టీమిండియా ఓపెనర్ యశస్వీ జైస్వాల్(101 నాటౌట్) మరో సెంచరీ బాదాడు. రాజ్కోట్ టెస్టు రెండో ఇన్నింగ్స్లో సిక్సర్లతో హోరెత్తించిన యశస్వీ.. ఈ సిరీస్లో రెండో సెంచరీ కొట్టాడు. ఇంగ్లండ్ బౌలర్ల
IND vs ENG 3rd Test : రాజ్కోట్ టెస్టు రెండో ఇన్నింగ్స్లో టీమిండియా ఓపెనర్ యశస్వీ జైస్వాల్(68) హాఫ్ సెంచరీ బాదాడు. హర్ట్లే బౌలింగ్లో భారీ సిక్సర్ బాది ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. అప్పటివరకూ నిదానంగా ఆడిన �
IND vs ENG 3rd Test : రాజ్కోట్ టెస్టులో టీమిండియా భారీ ఆధిక్యంపై కన్నేసింది. మూడో రోజు ఇంగ్లండ్ను 329 పరుగులకే కట్టడి చేసిన భారత్.. అనంతరం రెండో ఇన్నింగ్స్ ధాటిగా మొదలెట్టింది. అయితే.. జో రూట్ బౌలింగ్లో ఓపె�
IND vs ENG 3rd Test : రాజ్కోట్ టెస్టులో మూడో రోజు ఇంగ్లండ్(England)స్వల్ప స్కోర్కే కుప్పకూలింది. లంచ్ తర్వాత భారత బౌలర్లు చెలరేగడంతో టపటపా వికెట్లు కోల్పోయి 319 పరుగులకే ఆలౌటయ్యింది. పేసర్ సిరాజ్...
IND vs ENG 3rd Test : ఇంగ్లండ్తో రాజ్కోట్లో జరుగుతున్న మూడో టెస్టులో భారత జట్టు(Team India) నల్ల బ్యాడ్జిలతో ఆడుతోంది. టీమిండియా క్రికెటర్లంతా మూడో రోజు చేతికి నల్ల రిబ్బన్ కట్టుకొని మైదానంలోకి దిగారు. ఇటీవల�