ఎక్స్క్లూజివ్ కంటెంట్, వ్యూస్ కోసం క్రికెటర్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తున్నారంటూ ఐపీఎల్ టీవీ హక్కుల ప్రసారదారు ‘స్టార్ స్పోర్ట్స్'పై టీమిండియా సారథి రోహిత్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
వెస్టిండీస్, అమెరికావేదికలుగా జరుగనున్న ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ కోసం భారత క్రికెట్ జట్టు ఈ నెల 25న న్యూయార్క్కు బయల్దేరి వెళ్లనుంది. రోహిత్శర్మ సారథ్యంలోని టీమ్ఇండియాలో హార్దిక్పాం డ్యా, సూర
T20 World Cup 2024 : ప్రతిష్ఠాత్మక టీ20 వరల్డ్ కప్ టోర్నీ వామప్ మ్యాచ్ల తేదీలు వచ్చేశాయి. టీమిండియా(Team India) జూన్ 1వ తేదీన బంగ్లాదేశ్(Bangladesh)తో తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెటర్లు న్యూయార్క్ విమాన�
ఐపీఎల్-17 సీజన్ను ఓటమితో మొదలుపెట్టిన ముంబై ఇండియన్స్.. అపజయంతోనే ముగించింది. సొంత మైదానం వాంఖడేలో లక్నో సూపర్ జెయింట్స్తో తమ ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడిన హార్దిక్ సేన.. 215 పరుగులను ఛేదించే క్రమంలో 196కే పరిమ
Hardik Pandya: అమెరికాలో జరగనున్న టీ20 వరల్డ్కప్కు .. హార్దిక్ పాండ్యాను వైస్ కెప్టెన్ పాత్రలో ఎంపిక చేసిన విషయం తెలిసిందే. కానీ ప్రస్తుతం ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా ఆడుతున్న హార్దిక్ విష�
T20 World Cup 2024 : ప్రతిష్ఠాత్మక ఐసీసీ టోర్నీ అంటే చాలు టీమిండియా(Team India) కొత్త జెర్సీతో బరిలోకి దిగుతోంది. సోమవారం ఇండియా టీమ్ స్పాన్సర్ అడిడాస్ ఇండియా(Adidas India) కంపెనీ కొత్త జెర్సీని ఆవిష్కరించింది.
Rohit Sharma: కోల్కతాతో మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా రోహిత్ శర్మ ఆడాడు. అయితే స్వల్పంగా వెన్ను నొప్పి ఉండడం వల్ల అతను ఆ పాత్ర పోషించినట్లు స్పిన్నర్ పీయూష్ చావ్లా తెలిపాడు.
Rinku Singh: వరల్డ్కప్కు రింకూను ఎంపిక చేయలేదు. అతన్ని ట్రావెల్ రిజర్వ్లో ఉంచారు. ఇటీవల ఇండియాకు 15 టీ20లు ఆడిన అతను అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. అయితే వాంఖడేలో ప్రాక్టీసు చేస్తున్న రింకూను రోహిత్ కలిశ
వచ్చేనెలలో అమెరికా, వెస్టిండీస్ వేదికలుగా జరగాల్సి ఉన్న టీ20 ప్రపంచకప్ కోసం బీసీసీఐ ఇటీవలే భారత జట్టును ప్రకటించగా అందులో నలుగురు స్పిన్నర్లను ఎంపికచేయడంపై వస్తున్న విమర్శలపై కెప్టెన్ రోహిత్ శర్మ �