నేరేడ్మెట్ | నగరంలోని నేరేడ్మెట్ పరిధిలో భారీ చోరీ జరిగింది. నేరేడ్మెట్లోని కేశవ్నగర్లో తాళం వేసి ఉన్న ఇంటికి దుండగులు కన్నం వేసి చోరీకి పాల్పడ్డారు.
ముంబై : పోలీసులుగా ఫోజులు కొడుతూ బస్సు ప్రయాణీకుల నుంచి రూ 1.12 కోట్లు లూటీ చేసిన ముగ్గురు నిందితులను పుణే పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను రాందాస్ భోసలే (30), తుషార్ తంబే (22), భరత్ బంగర్(36)గా గుర్తించ�
లక్నో : యూపీలో శాంతిభద్రతల పరిస్థితి దిగజారింది. భాగ్పట్ జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయానికి కూతవేటు దూరంలో రెవెన్యూ అధికారి (ఏడీఓ) డ్రైవర్పై దాడిచేసిన దోపిడీ ముఠా అతడి వద్ద నుంచి ఏడీఓకు చెంద�
మెట్పల్లి| జిల్లాలోని మెట్పల్లిలో భారీ చోరీ జరిగింది. మెట్పల్లిలోని కళానగర్లో మూడు ఇండ్లలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. తాళం వేసి ఉన్న మూడిండ్లలో చొరబడిన దుండగులు 41 తులాల బంగారు, వెండి ఆభరణాలు, రూ.40 లక్�
సబ్స్టేషన్| జిల్లాలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఓ విద్యుత్ సబ్స్టేషన్లో చోరీ జరిగింది. జిల్లాలోని మిరుదొడ్డి మండలం ధర్మారం సబ్స్టేషన్లో దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. సబ్స్టేషన్లోని 5 ఎంవ�
భారీ చోరీ| మహబూబాబాద్: జిల్లాలోని ఓ ఎరువుల దుకాణంలో భారీ చోరీ జరిగింది. నర్సింహులపేట మండలం పెద్దనాగారంలోని ఎరువుల దుకాణంలో దుండగులు భారీ మొత్తంలో విత్తనాలు, నగదు ఎత్తుకెళ్లారు.
20 మందిపై కేసు..16 బైక్లు స్వాధీనంకురవి, జూన్ 8 : మృగశిర కార్తె రోజు చేపల కోసం జనం పోటీపడ్డారు. గ్రామస్థులతోపాటు పక్క గ్రామాల ప్రజలు వచ్చి అందినకాడికి చేపలను లూటీ చేసేశారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండల
ఏప్రిల్ 29న కూకట్పల్లి వద్ద ఏటీఎంలో డబ్బు పెడుతుండగా కాల్పులు.. దోపిడీ బీహార్కు వెళ్లేక్రమంలో నిందితుల అరెస్టు రూ.6.31 లక్షల నగదు, తుపాకీ, బుల్లెట్, మొబైల్ఫోన్లు స్వాధీనం హైదరాబాద్ సిటీబ్యూరో, మే 12 (నమస్
బంగారం దుకాణం| నగరంలోని చందానగర్లో ఓ బంగారం దుకాణంలో భారీ చోరీ జరిగింది. చందానగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని తారానగర్లో ఉన్న రెహన్ జ్యువెల్లర్స్లో శనివారం అర్థరాత్రి దుండగులు చోరీకి పా�