వెంగళరావునగర్లో 2 కిలోల బంగారు ఆభరణాలు, 4 కేజీల వెండి వస్తువులు, 25 లక్షల నగదు అపహరణ వెంగళరావునగర్, జనవరి 13: తండ్రి మృతి చెందాడనే బాధ నుంచి తేరుకోకముందే ఇంట్లో చోరీ జరిగిందని తెలియడంతో ఇంటి యాజమాని కుప్పకూ�
Nizamabad | నిజామాబాద్ జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. జిల్లాలోని మాక్లూర్ మండల కేంద్రంతోపాటు పక్కనే ఉన్న మాదాపూర్ గ్రామంలో దుండగులు హల్చల్ చేశారు.
సిటీబ్యూరో, జనవరి 6(నమస్తే తెలంగాణ): ఓ కార్మికుడు.. దోపిడీ దొంగగా మారుదామని.. ఏకంగా తుపాకీ కొనుగోలు చేశాడు. అతడు నేరాలకు పాల్పడకముందే.. పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..చార్మినార్�
Robbery in Assam: అసోంలో ఏటీఎంల దొంగతనాలు పెరిగిపోతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి వరుసగా ఏటీఎంల దోపిడీలు జరుగుతున్నాయి. తాజాగా సోమవారం కూడా రెండు ఏటీఎంలలో
కర్రలతో సిబ్బందిపై దాడి.. నగదు అపహరణచెడ్డీలు, మంకీ క్యాపులు ధరించి వచ్చిన దుండగులునిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు ధర్పల్లి, డిసెంబర్ 29 : మండల కేంద్రంలోని కమాన్ వద్ద ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బం�
మెహిదీపట్నం : తల్లి అనారోగ్యంతో బాధపడుతుండగా ఆమెకు మందులను కొనడానికి నగరానికి వచ్చిన ఓ యువకుడు దారి దోపిడికి గురైన సంఘటన లంగర్హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఇన్స�
Katedan | నగర శివార్లలోని రాజేంద్రనగర్లో దుండగులు దారి దోపిడీకి పాల్పడ్డారు. గురువారం ఉదయం పాత కర్నూల్ రోడ్డులో ఓ ఆటో డ్రైవర్పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు.