మెట్పల్లి| జిల్లాలోని మెట్పల్లిలో భారీ చోరీ జరిగింది. మెట్పల్లిలోని కళానగర్లో మూడు ఇండ్లలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. తాళం వేసి ఉన్న మూడిండ్లలో చొరబడిన దుండగులు 41 తులాల బంగారు, వెండి ఆభరణాలు, రూ.40 లక్�
సబ్స్టేషన్| జిల్లాలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఓ విద్యుత్ సబ్స్టేషన్లో చోరీ జరిగింది. జిల్లాలోని మిరుదొడ్డి మండలం ధర్మారం సబ్స్టేషన్లో దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. సబ్స్టేషన్లోని 5 ఎంవ�
భారీ చోరీ| మహబూబాబాద్: జిల్లాలోని ఓ ఎరువుల దుకాణంలో భారీ చోరీ జరిగింది. నర్సింహులపేట మండలం పెద్దనాగారంలోని ఎరువుల దుకాణంలో దుండగులు భారీ మొత్తంలో విత్తనాలు, నగదు ఎత్తుకెళ్లారు.
20 మందిపై కేసు..16 బైక్లు స్వాధీనంకురవి, జూన్ 8 : మృగశిర కార్తె రోజు చేపల కోసం జనం పోటీపడ్డారు. గ్రామస్థులతోపాటు పక్క గ్రామాల ప్రజలు వచ్చి అందినకాడికి చేపలను లూటీ చేసేశారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండల
ఏప్రిల్ 29న కూకట్పల్లి వద్ద ఏటీఎంలో డబ్బు పెడుతుండగా కాల్పులు.. దోపిడీ బీహార్కు వెళ్లేక్రమంలో నిందితుల అరెస్టు రూ.6.31 లక్షల నగదు, తుపాకీ, బుల్లెట్, మొబైల్ఫోన్లు స్వాధీనం హైదరాబాద్ సిటీబ్యూరో, మే 12 (నమస్
బంగారం దుకాణం| నగరంలోని చందానగర్లో ఓ బంగారం దుకాణంలో భారీ చోరీ జరిగింది. చందానగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని తారానగర్లో ఉన్న రెహన్ జ్యువెల్లర్స్లో శనివారం అర్థరాత్రి దుండగులు చోరీకి పా�
ఏటీఎం దోపిడీ| నగరంలో రెండు రోజుల క్రితం కూకట్పల్లిలో జరిగిన ఏటీఎం దోపిడీ కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. దోపిడీకి పాల్పడిన ఇద్దరిలో ఒకరిని అరెస్టు చేశారు.
చండీఘడ్ : లిక్కర్ స్టోర్ కలెక్షన్ ఏజెంట్ ను సాయుధ దుండగులు బెదిరించి రూ ఆరు లక్షలు లూటీ చేసిన ఘటన గురుగ్రాం సెక్టార్ 18లో వెలుగు చూసింది. మద్యం దుకాణం నుంచి డబ్బులు సేకరించి బ్యాంక్ లో వేసేంద�
స్నేహితులతో కలిసి పని చేసే సంస్థకే కన్నం వేశాడు.. క్యాషియర్ డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్తుండగా అదును చూసి దారిదోపిడీ చేసి బ్యాగుతో ఉడాయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు బాలాపూర్ పోలీసులు ఐదుగురు నిందిత�
పెద్దపల్లి: జిల్లాలోని మంథని మండలం గుంజపడుగులోని భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ)లో దుండగులు చోరీకి తెగబడ్డారు. బుధవారం రాత్రి బ్యాంక్ వెనక కిటికీ పగులగొట్టి బ్యాంకులోకి ప్రవేశించిన దుండగులు.. లాకర్ల�