ప్రధాని మోదీ బెంగళూరు పర్యటనకు వస్తున్నారని అధికారులు రూ.23 కోట్లు ఖర్చు పెట్టి రోడ్లపై గుంతలను పూడ్చారు. ఇందులో రూ.6 కోట్లు ఖర్చు పెట్టి తారు వేసిన రోడ్డు మోదీ పర్యటించి వెళ్లిన మరుసటి రోజే ఇలా కుంగిపోయిం�
ఔటర్ రింగు రోడ్డు చుట్టూ ఉన్న సర్వీసు రోడ్లపై ట్రాఫిక్ మళ్లింపు చేపట్టారు హెచ్ఎండీఏ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు. ఐటీ కారిడార్లోని ఔటర్ రింగు రోడ్డు పొడవునా సర్వీసు రోడ్డు విస్తరణ, ఇంటర్చేంజ్ల �
సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని గొప్పగా చెప్పుకొనే బెంగళూరు నగరంలో రోడ్ల అధ్వాన్న స్థితిపై బయోకాన్ సంస్థ అధినేత కిరణ్ మజుందార్షా మరోసారి మండిపడ్డారు. గుంతల రోడ్లు ‘దిగ్భ్రాంతికరం, సిగ్గు చేటు’ అంట�
దశాబ్దాల రోడ్డు సమస్యను సరిష్కరించామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. గురువారం మచ్చ బొల్లారం డివిజన్ సాయి బృందావన్కాలనీ నుంచి కొంపల్లి ఐస్ ఫ్యాక్టిరీ వరకు రూ.2కోట్లతో రోడ్డు నిర్మాణపనులకు
ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమలో యంత్ర సామగ్రి వేలాన్ని నిలివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సీసీఐ భూ నిర్వాసితులు గురువారం ఆందోళనకు దిగారు. ఆదిలాబాద్-నాగ్పూర్ రహదారిపై ఎడ్లబండ్లతో రాస్త
తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ సర్కారు కక్ష, వివక్ష మరోసారి బయటపడింది. జాతీయ రహదారుల నిర్మాణాలకు నిధుల విడుదలలో తీవ్ర అన్యాయం చేసింది. గత ఫిబ్రవరిలో పార్లమెంటుకు కేంద్రం సమర్పించిన వివరాలను పరిశీలిస్తే �
Road Accident Sign Board | మీరు హైవే మీద వాయువేగంతో దూసుకువెళ్తున్నారు. అదే సమయంలో ఓ మలుపు దగ్గర ‘ఈ ఏడాది ఇప్పటివరకూ ఇక్కడ 183 ప్రమాదాలు జరిగాయి… 50 మంది చనిపోయారు’ అన్న బోర్డు కనిపిస్తే, ఆ ప్రభావం ఎలా ఉంటుంది? ఇలాంటి ప్రకటన
పాత ముంబై హైవే అయిన మల్లెపల్లి ప్రధాన రహదారి విస్తరణ ఇంకెన్నాళ్లకు జరిగేనో అని స్థానికులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. పాత ముంబై ప్రధాన రహదారి మల్లెపల్లి రహదారి గుండా ప్రతి నిత్యం వేలాది వాహనాల రాక పో�
నాగరికత వ్యాప్తికి, అభివృద్ధికి వారధిగా నిలువాల్సిన రహదారులు మన దేశంలో రక్త దారులుగా మారుతున్నాయి. ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్ తాలూకు ‘ప్రపంచ రహదారి గణాంకాలు-2018’ నివేదిక భారత్ దుస్థితిని కళ్లకు కట్ట�
ఖైరతాబాద్ జోన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో నూతన రహదారుల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. సీఆర్ఎంపీ రోడ్లతో పాటు ఇంజినీరింగ్ విభాగం అధికారులు పలు ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి చర్యలు
నాడు అధ్వాన్నంగా ఉన్న రోడ్లు నేడు అద్దంలా దర్శనమిస్తున్నాయి. ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రత్యేక చొరవ తీసుకొని జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులను సమన్వయం చేసి రోడ్లకు మహర్ధశ తీసుకొచ్చారు
17,568 కోట్లతో రోడ్ల అభివృద్ధి మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి వెల్లడి హైదరాబాద్, మార్చి14 (నమస్తే తెలంగాణ): సమైక్య రాష్ట్రంలో 60 ఏండ్లలో జరిగిన అభివృద్ధి కంటే తెలంగాణలో ఏడేండ్లలో రెట్టింపు అభివృద్ధి జరిగిందని �
ఢిల్లీలో భారీ వర్షాల కారణంగా ద్వారకలోని సెక్టార్ 18లో అతుల్య చౌక్ వద్ద రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. అటుగా వచ్చిన కారు ఇలా దిగబడింది. ఈ కారు ఢిల్లీలోని ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ది. సోమవారం సాయంత్రం 5 గ�
అధికారులకు సీఎస్ సోమేశ్కుమార్ ఆదేశంహైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): ఆరాంఘర్-శంషాబాద్ విమానాశ్రయం రోడ్డును పూల రహదారిగా మార్చాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ అధికారులను ఆదేశించార