వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో తొమ్మిది మంది దుర్మరణం చెందారు. ఆదిలాబాద్ జిల్లా లో జరిగిన ఒకే ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. రంగారెడ్డి జిల్లాలో జరిగిన రెండు ప్రమాదాల్లో ముగ్గురు, మహబూబాబాద�
వెస్టిండీస్, అమెరికా వేదికలుగా 2024లో జరిగే టీ20 ప్రపంచకప్ కోసం రోడ్మ్యాప్ మొదలైందని టీమ్ఇండియా తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాలో తాజాగా ముగిసిన టీ20 ప్రపంచకప్లో ఇంగ్
ఆరాంఘర్ చౌరస్తా-శంషాబాద్ ఎయిర్పోర్ట్ మార్గంలో రోడ్డు అభివృ ద్ధి, విస్తరణ పనులను మరింత వేగవంతం చేయాలని సీఎస్ సోమేశ్కుమార్ అధికారులను ఆదేశించా రు. సోమవారం హైదరాబాద్లోని బీఆర్కేఆర్ భవన్లో ఆర్�
Sachin Tendulkar | క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ రోడ్సైడ్ చాయ్ని ఎంజాయ్ చేశారు. కుమారుడు అర్జున్తో కలిసి బెళగాం-గోవా జాతీయ రహదారిపై ప్రయాణిస్తూ మార్గం మధ్యలో ఒక చోట ఆగారు. అక్కడ రోడ్డు పక్కన ఓ చాయ్ వాల�
రాష్ట్రంలో ఎడతెరిపి లేని వర్షాల కారణంగా మున్సిపాలిటీ పరిధిలో 215 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయని మున్సిపల్ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. 14 మున్సిపాలిటీలు వర్షాలు, వరద ప్రభావానికి గురయ్యాయని �
జమ్ములో వేల మంది రోజూవారీ కూలీలు రోడ్డెక్కారు. జల్శక్తి శాఖకు చెందిన వీళ్లంతా తమ డిమాండ్ల సాధన కోసం భారీ ర్యాలీ చేపట్టారు. రోజూవారీ కూలీలుగా పనిచేస్తున్న తమను రెగ్యులరైజ్ చేయాలని,
ప్రధాని మోదీ బెంగళూరు పర్యటనకు వస్తున్నారని అధికారులు రూ.23 కోట్లు ఖర్చు పెట్టి రోడ్లపై గుంతలను పూడ్చారు. ఇందులో రూ.6 కోట్లు ఖర్చు పెట్టి తారు వేసిన రోడ్డు మోదీ పర్యటించి వెళ్లిన మరుసటి రోజే ఇలా కుంగిపోయిం�
ఔటర్ రింగు రోడ్డు చుట్టూ ఉన్న సర్వీసు రోడ్లపై ట్రాఫిక్ మళ్లింపు చేపట్టారు హెచ్ఎండీఏ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు. ఐటీ కారిడార్లోని ఔటర్ రింగు రోడ్డు పొడవునా సర్వీసు రోడ్డు విస్తరణ, ఇంటర్చేంజ్ల �
సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని గొప్పగా చెప్పుకొనే బెంగళూరు నగరంలో రోడ్ల అధ్వాన్న స్థితిపై బయోకాన్ సంస్థ అధినేత కిరణ్ మజుందార్షా మరోసారి మండిపడ్డారు. గుంతల రోడ్లు ‘దిగ్భ్రాంతికరం, సిగ్గు చేటు’ అంట�
దశాబ్దాల రోడ్డు సమస్యను సరిష్కరించామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. గురువారం మచ్చ బొల్లారం డివిజన్ సాయి బృందావన్కాలనీ నుంచి కొంపల్లి ఐస్ ఫ్యాక్టిరీ వరకు రూ.2కోట్లతో రోడ్డు నిర్మాణపనులకు
ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమలో యంత్ర సామగ్రి వేలాన్ని నిలివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సీసీఐ భూ నిర్వాసితులు గురువారం ఆందోళనకు దిగారు. ఆదిలాబాద్-నాగ్పూర్ రహదారిపై ఎడ్లబండ్లతో రాస్త