ఐటీ కారిడార్లో మరో కొత్త లింక్ రోడ్డును నిర్మించనున్నారు. సుమా రు 100 అడుగుల వెడల్పుతో ఈ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. ట్రాఫిక్ చిక్కులను నివారించేందుకు ప్రత్యామ్నాయ రహదారులపై దృష్టి సారించిన ప్రభు
బీఆర్ఎస్ ప్రభుత్వం రోడ్ల అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం రోడ్ల అభివృద్ధికి పెద్దఎత్తున నిధులను మంజూరు చేసింది. జిల్లాలో రోడ్డులేని గ్రామమంటూ లేన
మండల కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న కొత్తపల్లి, ద్వారకాపూర్, కిష్టంపేట గ్రామాలకు దశాబ్దాలుగా సరైన రోడ్డు వసతి లేదు. దీంతో గ్రామస్తులు అత్యవసర సమయంలో దవాఖాన, ఇతర అవసరాలకు వెళ్లాలన్నా కంకర రోడ్డే దిక్క�
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రహదారులు బాగుపడ్డాయి. రాకపోకలు సాగించడానికి వీలులేని ఎన్నో రహదారులు నేడు తళతళలాడుతూ దర్శనమిస్తున్నాయి. అధ్వానంగా మారిన రోడ్డుపై ప్రజలు రాకపోకలు సాగించేందుకు తీవ్
వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో తొమ్మిది మంది దుర్మరణం చెందారు. ఆదిలాబాద్ జిల్లా లో జరిగిన ఒకే ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. రంగారెడ్డి జిల్లాలో జరిగిన రెండు ప్రమాదాల్లో ముగ్గురు, మహబూబాబాద�
వెస్టిండీస్, అమెరికా వేదికలుగా 2024లో జరిగే టీ20 ప్రపంచకప్ కోసం రోడ్మ్యాప్ మొదలైందని టీమ్ఇండియా తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాలో తాజాగా ముగిసిన టీ20 ప్రపంచకప్లో ఇంగ్
ఆరాంఘర్ చౌరస్తా-శంషాబాద్ ఎయిర్పోర్ట్ మార్గంలో రోడ్డు అభివృ ద్ధి, విస్తరణ పనులను మరింత వేగవంతం చేయాలని సీఎస్ సోమేశ్కుమార్ అధికారులను ఆదేశించా రు. సోమవారం హైదరాబాద్లోని బీఆర్కేఆర్ భవన్లో ఆర్�
Sachin Tendulkar | క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ రోడ్సైడ్ చాయ్ని ఎంజాయ్ చేశారు. కుమారుడు అర్జున్తో కలిసి బెళగాం-గోవా జాతీయ రహదారిపై ప్రయాణిస్తూ మార్గం మధ్యలో ఒక చోట ఆగారు. అక్కడ రోడ్డు పక్కన ఓ చాయ్ వాల�
రాష్ట్రంలో ఎడతెరిపి లేని వర్షాల కారణంగా మున్సిపాలిటీ పరిధిలో 215 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయని మున్సిపల్ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. 14 మున్సిపాలిటీలు వర్షాలు, వరద ప్రభావానికి గురయ్యాయని �
జమ్ములో వేల మంది రోజూవారీ కూలీలు రోడ్డెక్కారు. జల్శక్తి శాఖకు చెందిన వీళ్లంతా తమ డిమాండ్ల సాధన కోసం భారీ ర్యాలీ చేపట్టారు. రోజూవారీ కూలీలుగా పనిచేస్తున్న తమను రెగ్యులరైజ్ చేయాలని,