యువతే దేశ భవిష్యత్తు అని, అలాంటి యువత రోడ్డు ప్రమాదాల బారినపడి ఉజ్వల భవిష్యత్తును కోల్పోకూడదని నిజామాబాద్ జిల్లా జడ్జి సునీత కుంచాల సూచించారు. 35వ రోడ్డు భద్రతా మాసోత్సవాలు, మేఘనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ�
తాను రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డానని, హెల్మెట్ ధరించడం వల్లే ప్రాణాలతో ఉన్నానని హీరో సాయిధరమ్ తేజ్ అన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులను ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించకుండా త�
ప్రమాదాల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని వికారాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి పేర్కొన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం తాండూరు పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్య�
రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు నిర్మల్ జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా మాసోత్సవాలు ఈనెల 17వ తేదీన ప్రారంభం కాగా.. వచ్చే నెల 14 వరకు కొనసాగనున్నాయి.
రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగం గా శుక్రవారం వేములవాడ పట్టణంలో ట్రాఫిక్ ఎస్ఐ దిలీప్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నిబంధనలపై వాహనదారులకు వినూత్నం గా అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించిన ద్విచక్ర వాహనదారుల�
రోడ్డు భద్రతా మార్గదర్శకాలకనుగుణంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవిగుప్తా జిల్లా పోలీస్ అధికారులకు సూచించారు. మంగళవారం అన్ని జిల్లాల పోలీస్ అధికారులతో రోడ్డు ప్రమాదాల
రాష్ట్రం లో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని డీజీపీ రవిగుప్తా అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని తన కార్యాలయంలో మంగళవారం రోడ్డు భద్రత, రైల్వేల విభాగం ఆధ్వర్యంలో అన్ని జిల్లాల ఎస్
ప్రమాదాల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో ఈనెల 15 నుంచి ఫిబ్రవరి 15వరకు నిర్వహిస్తున్న రో
రోడ్డు భద్రత నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని మంచిర్యాల డీసీపీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో జిల్లా రవాణా శాఖ అధికారి లెకల కిష్టయ్యతో కలిసి 37వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల
వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని మంచిర్యాల జిల్లా రవాణ శాఖాధికారి లెక్కల కిష్టయ్య సూచించారు. మంచిర్యాల జిల్లా రవాణ శాఖ అధికారి కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
రోడ్డు భద్రతా నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించడం జరగుతుందని మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. నస్పూర్లోని కలెక్టరేట్లో జిల్లా రవాణా శాఖ అధికారి కిష్టయ్యతో కలిసి 37వ జాతీయ రోడ్డు భద్రతా మాస�
తెల్లవారుజామున చలి తీవ్రత, మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుందని, ఈ సమయంలో వాహనాలు నడిపేవారు అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదాల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూర్యాపేట ఎస్పీ రాహుల్ హెగ్డే బుధవారం ఒ�
రోడ్డు భద్రతపై గ్రాండ్ దక్కన్ రైడ్ జరిగింది. ఇటాలియన్ ఫియాజియో గ్రూప్ ఆధ్వర్యంలో ఆదివారం 400 మంది రైడర్లతో నిర్వహించిన ఈ రైడ్ సికింద్రాబాద్ ఫియాజియో షోరూం నుంచి సోమాజిగూడలోని ది పార్క్ హోటల్ వర�