నల్లగొండ పట్టణం మధ్యలోంచి వెళ్తున్న 565వ నంబర్ జాతీయ రహదారితో భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయంగా బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం ఇటీవల కేంద్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
రాజోళి మండలంలో నిర్మిస్తున్న భారత్మాల జాతీయ రాహదారి పనులను రాజోళి మండల రైతులు అడ్డుకున్నారు. రాజోళి నుంచి శాంతినగర్ వెళ్లే ప్రధాన రహదారిపై నిర్మిస్తున్న బ్రిడ్జి ఎత్తును పెంచాలని వారు డిమాండ్ చేశా�
Minister Komati Reddy | మంత్రి కోమటిరెడ్డి నల్లగొండ నుంచి బ్రాహ్మణ వెల్లంల, బ్రాహ్మణ వెల్లంల నుంచి చిట్యాల వరకు నాలుగు లైన్ల రహదారి పనులకు శంకుస్థాపన చేశారు.
రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఖమాన గ్రామస్తులు గురువారం ఆందోళనకు దిగారు. రోడ్డుకు అడ్డంగా ఎడ్లబండ్లు, ముండ్ల కంపలు వేసి ధర్నా చేశారు.
రోడ్డు నిర్మాణంలో అధికారులు నిబంధనలు పాటించకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని కొత్తపల్లి ఆకేరువాగు బ్రిడ్జి నుంచి ఇల్లంద గ్రామ సమీపంలోని విద్యుత్ సబ్స్టేషన్ వరకు ఇటీవల బీట
ఓఆర్ఆర్ సర్వీసు రహదారిపై జారిపడుతున్న బండరాళ్లు..ప్రయాణికుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. రింగు రోడ్డు నిర్మాణంలో భాగంగా కొన్ని చోట్ల భారీ ఎత్తయిన గుట్టలను తొలిచి.. రోడ్డు మార్గాన్ని నిర్మిం
సిద్దిపేట-హుస్నాబాద్-ఎల్కతుర్తి జాతీయ రహదారి (765 డీజీ) విస్తరణ పనులు నత్తనడక కొనసాగుతుండడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రు.రోడ్డును ఒకేసారి మొత్తం తవ్వి పనులు చేపడుతుండడంతో
నాడు ఓదెల మండలంలోని మడక నుంచి గుంపుల గ్రామాల మధ్యన సింగిల్ రోడ్డు అధ్వానంగా ఉండేది. 12కిలోమీటర్ల రోడ్డుపై అడుగుకో గుంతతో 10నిమిషాల ప్రయాణం 30 నిమిషాలకుపైనే పట్టేది. ప్రయాణికులు నరకం చూడాల్సి వచ్చేది.
వెంకటేశ్వరకాలనీ డివిజన్ పరిధిలోని పంజాగుట్ట, నాగార్జునసర్కిల్ తదితర ప్రాంతాల్లో మురుగు సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు రూ.1.92 కోట్ల నిధులు మంజూరయ్యాయని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిప
పంచాయతీ రోడ్లకు మహర్దశ వచ్చింది. రాష్ట్రంలోని రహదారుల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలతో జిల్లాలో రోడ్లు, బ్రిడ్జిలు, కల్వర్టులు దెబ్బతిన్నాయి. దీంతో ప్రయా�
కార్యకర్తల సంక్షేమమే ప్రథమ కర్తవ్యమని, వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలోని మా మిండ్లవీరయ్యపల్లె గ్రామానికి చెందిన కాంగ్రె స్ నాయకులు పెంతల రాజు, అ
రోడ్ల నిర్మాణంతో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తూరు మండల పరిధిలోని ఎస్బీపల్లి నుంచి కేశంపేట మండల్ కొత్తపేట వరుకు రూ. 20 కోట్ల సీఆర్ఎఫ్ నిధులతో నిర్మించనున్న డబుల�
రైతులు పంట పొలాలకు వెళ్లడానికి ఇబ్బందులు లేకుండా రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్లు చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మిట్ట వెంకట రంగారెడ్డి అన్నారు.