నిజామాబాద్ మహాలక్ష్మి కాలనీ సాయి టవర్స్ వాసులు చందాలు వేసుకుని రోడ్డు నిర్మించుకున్నారు. సాయి టవర్స్ వెల్ఫేర్ కమిటీ కార్యదర్శి బాల్ రావు మాట్లాడుతూ.. తమ కాలనీలో కనీస మౌలిక సదుపాయాలు లేక కాలనీవాసులు తీవ
Govt land road | బౌరంపేటలోని సిల్వర్ వోక్స్ పాఠశాల నుంచి వ్యవసాయ భూముల మీదుగా గతంలో బండ్లబాటగా ఉన్న దారిని ఆగమేఘాల మీద అధికారులు 40 ఫీట్ల రోడ్డుగా విస్తరించడం పట్ల గత వారం రోజులుగా విమర్శలు చెలరేగుతున్న నేపథ్యంలో �
Govt land | సామాన్యులకు సేవలందించే విషయంలో సవాలక్ష కొర్రీలు పెట్టే అధికారులు బడాబాబులు, రాజకీయ పలుకుబడి కలిగిన వారి విషయంలో మాత్రం నిబంధనలను తోసిరాజని మరి స్వామి భక్తిలో తరిస్తున్నట్లు తెలుస్తుంది. ఇందుకు ఉద�
కాంగ్రెస్ సర్కారు రోడ్ల అభివృద్ధిలో ఘోరంగా విఫలమైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏడాదిన్నరలో ప్రభుత్వం రూ. 6,445 కోట్లతో 1806 కిలో మీటర్ల రోడ్ల అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. కానీ రూ.86 కోట్లతో 51 కిలో మీ�
వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గవ్యాప్తంగా పలు రోడ్ల నిర్మాణాలకు అధికారులు మొబైల్ శిలాఫలకాలను వినియోగించడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రెండు రోజులు�
సంగారెడ్డి-నాందేడ్ 161 జాతీయ రహదారికి సంబంధించిన 45.96 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న బీదర్-నిజాంపేట్ 161బీ రహదారి పనులు జోరుగా కొనసాగుతున్నాయి. నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గంలోని నిజాంపేట్, నారాయణఖే�
రామగుండం నగర పాలక సంస్థకు చెందిన ఓ కాంట్రాక్టర్ నిర్వాకం ఆ కాలనీ ప్రజలకు శాపంగా పరిణమించింది. రోడ్డు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు సక్రమంగా పాటించకపోవడం, ప్రణాళికబద్ధంగా నిర్మాణం చేపట్టకపోవడం వల్ల స్థాన
Women Strike | చేర్యాల, మార్చి 24 : తమ వాడకట్టుకు సీసీ రోడ్డు మంజూరైతే కింది వాడకట్టుకు తరలించుకుపోయారని చేర్యాల మండలంలోని ముస్త్యాల గ్రామంలోని 7వ వార్డుకు చెందిన మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. తమ వార్డులోని తమ ప్రాం�
Badangpet | బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎస్ఎస్ రెడ్డి కాలనీ, లక్ష్మీ నగర్ కాలనీల మధ్య ఉన్న రోడ్డు వివాదాస్పదంగా మారింది. ఎస్ఎస్ రెడ్డి నగర్ నుంచి లక్ష్మీ నగర్ పోవడానికి అధికారులు రోడ్డు నిర్మాణ�
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి ప్రభుత్వ దవాఖాన వరకు 34 ఫీట్ల సీసీ రోడ్డు వేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తూ శుక్రవారం కోటగిరి తాసీల్దార్ కార్యాలయ
Peddapalli | రామగుండం నగరపాలక సంస్థ 33 వ డివిజన్ ఫైవ్ ఇంక్లైన్ ఏరియాలో సోమవారం రోడ్డు కోసం(Road construction) మాజీ కార్పొరేటర్ బొబ్బిలి సతీష్ నిరసన దీక్ష చేపట్టారు.
భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా నాణ్యతా ప్రమాణాలతో రోడ్ల నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. చింతకాని, బోనకల్లు మండలాల్లో గురువారం పర్యట�