చిగురుమామిడి మండలంలో గురువారం రాత్రి కోసిన భారీ వర్షానికి కుంటలు, చెరువులు నిండాయి. పలు గ్రామాలకు రాకపోకలు అంతరాయం ఏర్పడింది. పలు ఇళ్లలోకి, పాఠశాలకు, దేవాలయాల్లో నీరు చేరాయి. ఇందుర్తి ఎల్లమ్మ వాగు ఉధృతంగ�
మనదేశంలో నదులు చాలావరకు నీళ్లతోపాటు గృహ, పారిశ్రామిక వ్యర్థాలనూ మోసుకెళ్తున్నాయి. ఇవన్నీ చివరికి సముద్రంలో కలిసిపోతాయి. అలా రోజురోజుకూ జలావరణమంతా కాలుష్యమయమై పోతున్నది. ఇది మర్చంట్ నేవీ విశ్రాంత అధిక
Rats | ఇదిగో ఇక్కడ కనిపిస్తుందే ఆ డ్యామ్ కట్టేసరికి తలప్రాణం తోకకి వచ్చిందనుకో... అన్నది తోకను నిమురుకుంటూ ఓ పెద్ద ఎలుక. ముఖ్యంగా పిల్లర్ల కోసం ఆ పెద్ద దుంగలు నరికే సరికి.. సారీ కొరికే సరికి దుంప తెగిందనుకో అం�
సోనాదా గ్రామం డార్జిలింగ్ నుంచి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పర్యటకులకు స్వర్గధామంగా కనిపించే ఈ ప్రాంతం స్థానికులకు మాత్రం డంపింగ్ యార్డులా కనిపిస్తున్నది.
హరితహారం కార్యక్రమం పేరు మార్చి దానికి వన మహోత్సవం అని పేరు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు దానిని అటకెక్కించింది. పర్యావరణం, నదులు, ప్రకృతికి అధిక ప్రాధాన్యమిస్తున్నామని గొప్పలు చెప్తున్న రాష్ట్
రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసి వాగులు పారి చెరువులు నిండి అలుగులు పారుతుంటే సంస్థాన్ నారాయణపురం మండలంలో మాత్రం చెరువుల్లో చుక్క నీరు లేకుండా పోయింది.
భారతదేశం నదుల దేశం. నది భారతీయులకు పవిత్రమైనది. దేవతగా కొలుస్తూ నదులకు పన్నెండేండ్లకు ఓసారి పుష్కరాలు జరుపుకొంటారు. సింధు నాగరికత మొదలుకుని ఇప్పటివరకు ఎన్నో నాగరికతలకు నదులు పుట్టినిండ్లు.
Budda Purnima | దేశంలో ఘనంగా బుద్ధపూర్ణిమ వేడుకలు జరుగుతున్నాయి. బుద్ధపూర్ణిమను పురస్కరించుకుని దేశంలోని ఆలయాలు, వివిధ నదుల తీరాల్లో పుష్కరఘాట్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఆయోధ్య, వారణాసి సహా పలు ఆలయాలకు భక్త
మహర్షుల తపశ్శక్తి నదీజలాల్లో నిక్షిప్తమై ఉంటుందని వేదాలు చెబుతున్నాయి. కాబట్టి, శాస్త్రవిధానంగా నదీస్నానం తప్పనిసరిగా చెయ్యాలి. పుణ్య నదీ తీర్థాల్లో స్నానం చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయని మన విశ్వ
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో నాలుగు రోజులుగా వర్షం వదలడంలేదు. ఎడతెరిపి లేకుండా కురుస్తుండడంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. పలు చోట్ల లోతట
Devotional | నదులు, సముద్ర తీరంలో వెలిసిన ఆలయాలు తీర్థాలు. గోదావరి తీరంలోని కాళేశ్వరం, భద్రాచలం, గంగానది ఒడ్డున ఉన్న వారణాసి, సముద్రం ఒడ్డున ఉన్న గోకర్ణం, రామేశ్వరం తదితర పుణ్యధామాలు తీర్థాలకు ఉదాహరణ.
Bengaluru | ఓ వ్యక్తి తన భవనంలోకి వరద నీరు వచ్చిన దృశ్యాలను చిత్రీకరించి ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. ఇది నది కాదు.. నా భవనం బేస్మెంట్ అని పేర్కొన్నారు. ఆ భవనం సెల్లార్లో నదిలా వరద ఉధృతంగా
వానకాలంలో నిండిన చెరువులు, కుంటలను వీక్షించడం, సరదాగా ఈత కొట్టేందుకు యువతతో పాటు చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆసక్తి కనబరుస్తుంటారు. కాగా, ముఖ్యంగా యువతకు ఆనందంగా గడపాలనే ఉద్దేశంతో చెక్డ్యామ�