గ్రేటర్వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో సాధారణ జనజీవనం స్తంభించిపోతున్నది. నాలాల్లో వరద పొంగుతుండగా, చెరువులు పూర్తిగా నిండి అలుగుపారుతున్నాయి. చెరువుల ఎగువ ప్రాంతాలు, లోతట్టు ప్రదేశాలు మ�
దేశంలోని 75 శాతం నదుల్లో విషం ప్రవహిస్తున్నది! ఆయా నదీ జలాలు తదితర విషపూరిత, భార లోహాలతో నిండిపోతున్నాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు వెంటనే చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో మానవాళికి భారీ ముప్పు తప్పదని
గువహటి : అసోంను వరదలు ముంచెత్తుతున్నాయి. వరదలు కొనసాగుతుండటంతో 26 జిల్లాలోని 1089 గ్రామాలు నీట మునిగాయి. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు గల్లంతయ్యారు. కొండచరియలు విరిగి పడుతుండటంతో �
ఒక రాష్ట్రంలో పుట్టి ఆ రాష్ట్రంలోనే సముద్రంలో కలిసిపోయే నది గురించి రాజ్యాంగం పేర్కొనలేదు. కానీ అంతర్రాష్ట్ర నది గురించి, దాని వినియోగం, ఆ బేసిన్ అభివృద్ధి, దాని వివాదాల పరిష్కారానికి సంబంధించి...
ఒకప్పుడు ఇక్కడి ప్రజలు తాగు, సాగునీటికి గోస పడ్డారని, కానీ ఇవాళ ఆ కష్టాలు లేవని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. కరెంటు బాధ లేదని, సాగునీటికి కొదవ లేదని, మండుటెండల్లో గోదావరి జలాలతో
టెట్ ప్రత్యేకం –భూగోళ శాస్త్రం -భూమి గోళాకారంలో గుడ్రంగా ఉండదు. ఉత్తర, దక్షిణ ధృవాలు దగ్గర కొంత క్కుకున్నట్టు, భూ మధ్య రేఖ ఉబ్బినట్టు ఉంటుంది. -దక్షిణ ధృవంలో విపరీతంగా కురిసిన మంచుతో నిండి ఉండటం వల్ల అంట
పో నది : ఇటలీలో జన్మించి ఏడ్రియాటిక్ సముద్రంలో కలుస్తుంది. వెనిస్ నగరం ఈ నది ఒడ్డున ఉంది. టైబర్ నది : జన్మస్థలం ఇటలీ. ఈ నది ఒడ్డున రోమ్ నగరం ఉంది. మధ్యదరా సముద్రంలో కలుస్తుంది. కస్పేట్ డెల్టాను ఏర్పరుస్తుంది.
భారతదేశ ధాన్యాగారం పంజాబ్. పంజ్ అంటే ఐదు, ఆబ్ అంటే నీరు అని అర్థం. సట్లేజ్, బియాస్, రావి, చీనాబ్, జీలం నదులు ప్రవహిస్తుండటంతో దానికి పంజాబ్ అని పేరువచ్చింది. అయితే దేశ విభజనతో భారత్లోని పంజాబ్లో బియాస్, సట్
భారతదేశంలో అత్యధిక నీటి పరిమాణంతో ప్రహించే బహ్మ్రపుత్ర నది.. టిబెట్లోని కైలాసనాథ పర్వతాల్లోని మానస సరోవరం వద్ద గల షిమ్యమ్ డగ్ వద్ద జన్మిస్తుంది. టిబెట్, చైనా, భారత్, బంగ్లాదేశ్ల...
మానవ చర్యలు, ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే దేశంలోని నదులు అంతర్థానమయ్యే పరిస్థితి నెలకొన్నదని, నోరు లేని ఆ నదుల గోసను వినిపించే గొంతుక అవుతామని హైదరాబాద్ వేదికగా రెండు రోజుల పాటు నిర్వహించిన నదుల పునరు�
అరుణాచల్లో వేలాది చేపలు మృత్యువాతఈటానగర్: అరుణాచల్ప్రదేశ్లోని కామెంగ్ నదిలో నీరు అకస్మాత్తుగా నలుపు రంగులోకి మారి, వేలాది చేపలు చనిపోయాయి. కాలుష్య కారకాలు భారీస్థాయిలో కలువడంతోనే నీరు రంగు మారిప�
త్రివేణి సంగమం సూర్యాపేట కరువు నేలపై కృష్ణా, గోదావరి, మూసీ నదుల పరవళ్లు నాలుగేండ్లలో మూడింతలు పెరిగిన సాగు విస్తీర్ణం 2018కు ముందు 2.50 లక్షల ఎకరాలు నేడు 6.18 లక్షల ఎకరాలు సూర్యాపేట, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ):
ఎన్ఏటీఆర్ఏఎక్స్ (నాట్రాక్స్) ఇటీవల వార్తల్లో నిలిచింది. ఇది ఏంటి? ( బి)ఎ) భారత్, నాటో దళాల సంయుక్త సైనిక విన్యాసంబి) హైస్పీడ్ ట్రాక్సి) తేలియాడే యుద్ధ నౌకడి) కక్ష్యలు మార్చుకొనే ఒక ఉపగ్రహంవివరణ: ఎన్ఏ�
కృష్ణా, గోదావరి బోర్డుల అధికార పరిధి ఖరారు రెండు రాష్ర్టాల్లోని 107 జలవనరులు బోర్డుల చేతికి చెరువులు, కాల్వలు, తూములు వాటి పరిధిలోకే విద్యుత్తు కేంద్రాలనూ స్వాధీనం చేసుకోనున్న కేంద్రం మిషన్ భగీరథ కూడా కే