బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(బీజీటీ) సిరీస్లో భారత బ్యాటింగ్ పేలవ ప్రదర్శన పతాకస్థాయికి చేరుకుంది. ఇప్పటికే తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న టీమ్ఇండియా సిడ్నీ టెస్టులో మళ్లీ అదే సీన్ పునరావృతం చేసింద�
Rishabh Pant | ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్టుకు దూరంగా ఉండాలని కెప్టెన్ రోహిత్ శర్మ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. దాంతో టీమిండియా రోహిత్ లేకుండానే సిడ్నీ టెస్టులో బరిలోకి దిగింది. ఇక రోహిత్ తీస�
టీమ్ఇండియా బ్యాట్స్మెన్ మరోసారి మెల్బోర్న్ టెస్టును గుర్తుచేశారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ వేదికగా (Sydney Test) జరుగుతున్న చివరి టెస్టులోనూ భారత ఆటగాళ్లు వైఫల్యాల బాటవీడలేదు.
Rishabh Pant: రిషబ్ పంత్.. సిడ్నీలో ఆడేది డౌట్గా ఉంది. అతన్ని తుది జట్టు నుంచి తప్పించే అవకాశం ఉంది. మెల్బోర్న్ లో నిర్లక్ష్యంగా ఆడి ఔటైన తీరును టీం మేనేజ్మెంట్ తీవ్రంగా తప్పుపట్టింది. పంత్ స్థానంలో జు�
ఛేదించాల్సిన లక్ష్యం 340. ఆరంభంలో ముగ్గురు టాపార్డర్ బ్యాటర్లు పెవిలియన్కు వెళ్లారు. దారి చూపాల్సిన సీనియర్లు రోహిత్, కోహ్లీ, రాహుల్ది అదే వైఫల్య గాథ. కానీ జైస్వాల్, పంత్ పోరాటంతో గెలుపు మీద ఆశలు లేకు
బాక్సింగ్ డే టెస్టులో భారత్ (IND vs AUS) ఎదురీదుతున్నది. అనవసర తప్పిదాలతో బ్యాట్స్ మెన్ వికెట్లు చేజార్చుకోవడంతో భారత్ కష్టాల్లో పడింది. 5 వికెట్ల నష్టానికి 164 రన్స్ చేసిన భారత్.. మూడో ఆటను ప్రారంభించిన కొ�
భారత క్రికెట్ అభిమానులకు ఆదివారం (డిసెంబర్ 8) తీవ్ర నిరాశను మిగిల్చింది. ఒకేరోజు భారత సీనియర్ పురుషుల, మహిళల, జూనియర్ జట్లు ఓటముల పాలై అభిమానులను నిరుత్సాహపరిచాయి. పురుషుల, మహిళల జట్లు ఆస్ట్రేలియా చేత�
IND vs AUS | అడిలైడ్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య ఓవల్ మైదానంలో జరుగుతున్న రెండోటెస్టు రెండో రోజు ఆట ముగిసింది. ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా తొలి ఇన్సింగ్స్లో 337 పరుగులకు 157 పరుగుల ఆధిక్యం సాధించింది.
ఢిల్లీ క్యాపిటల్స్తో తన ప్రయాణం ఎంతో ప్రత్యేకమని వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ పేర్కొన్నాడు. తన మాజీ ఫ్రాంచైజీ, అభిమానులను ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ పెట్టాడు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్టులో భారత్ (IND Vs AUS) విజయం దిశగా పయణిస్తున్నది. ఆతిథ్య జట్టు ముందుకు భారీ లక్ష్యాన్ని ఉంచిన టీమ్ఇండియా.. ఆసీస్ బ్యాట్సమెన్ను తీవ్ర �
ఐపీఎల్ రేంజ్ ఏందో మరోసారి తెలిసొచ్చింది. ప్రపంచంలో అత్యంత ధనిక లీగ్గా వెలుగొందుతున్న ఐపీఎల్లో క్రికెటర్లపై కనక వర్షం కురిసింది. జెడ్డా(సౌదీఅరేబియా) వేదికగా జరిగిన ఐపీఎల్ మెగావేలంలో దాదాపు అందరి అ�