Rishab Shetty | కాంతార సినిమాతో కన్నడ, తెలుగుతోపాటు పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచాడు హీరో రిషబ్ శెట్టి (Rishab Shetty). ఈ స్టార్ యాక్టర్ ఇప్పటికే ప్రశాంత్వర్మ దర్శకత్వంలో జై హనుమాన్ చేస్తున్న సం�
‘కాంతార’ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు కన్నడ హీరో రిషబ్శెట్టి. డివోషనల్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమాలో ఆయన నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం ‘కాంతార’ చిత్రానికి ప్రీక్వెల్గా రూ�
రెండేళ్ల క్రితం కన్నడలో రూపొంది, తెలుగులో అనువాదమైన ‘కాంతార’ చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. రిషబ్శెట్టి స్వీయ దర్శకత్వంలో కేవలం 16కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం దాదాపుగా 450కోట్ల వసూ�
‘జై హనుమాన్' సినిమాపై అంతకంతకూ అంచనాలు పెంచేస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్వర్మ. ఇటీవలే ఇందులో హనుమాన్గా ‘కాంతార’ఫేం రిషబ్శెట్టిని పరిచయం చేస్తూ విడుదల చేసిన ఫస్ట్లుక్ పోస్టర్ ఆడియన్స్ని ఓ రేంజ�
Jr NTR | టాలీవుడ్ స్టార్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఇటీవలే తన తల్లి శాలినితో కలిసి ఉడిపి శ్రీకృష్ణ మఠాన్ని దర్శించుకున్నాడనే సంగతి తెలిసిందే. తారక్ ఎక్స్ ద్వారా షేర్ చేసుకున్న ఫొటోలు ఇప్పటికే నెట్టిం
ప్రశాంత్నీల్తో ఎన్టీఆర్ చేయబోతున్న సినిమాకు సంబంధించిన తాజా అప్డేట్ ఆదివారం వెలుగు చూసింది. ఆ చిత్ర నిర్మాణసంస్థ మైత్రీమూవీ మేకర్స్ తన ఎక్స్(ట్విటర్)లో ఈ అప్డేట్ని పొందుపరిచింది.
ఈరోజు మా అమ్మ కల నెరవేరింది. ఆమె కోరిక తీరింది. నన్ను కనీ ఇంత వాడ్ని చేసిన అమ్మ రుణాన్ని తీర్చుకోలేను కానీ.. ఏనాటినుంచో అడుగుతున్న అమ్మ చిన్న కోరికను మాత్రం తీర్చగలితాను.