దక్షిణ దిశ నుంచి తెలంగాణ వైపునకు వీస్తున్న కిందిస్థాయి గాలుల ప్రభావంతో గ్రేటర్లో ఎండలు దంచికొడుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలతో పాటు రాత్రి ఉష్ణోగ్రతలు సైతం సాధారణ స్థాయి కంటే ఎక్కువగా నమోదవుతుండడంతో ఉక్�
రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నా యి. మార్చి నెల ప్రారంభం కాకముందే ఎండలు విపరీతంగా ఉన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం దాదాపు 4 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగిందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. దీంతో 32 నుంచి 37 డిగ్రీ �
వచ్చే నెల రెండోవారం నాటికి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న ఒక ప్రకటనలో తెలిపారు. శీతాకాలం ముగింపు దశకు రావడంతో చలి తీవ్రత క్రమంగా తగ్గుతుందని పేర్కొన్నార�
Centre Alerts States | దేశంలో మరోసారి కరోనా కేసులు (Covid Cases) పెరుగుతున్నాయి. కొత్త వేరియంట్ వైరస్ జేఎన్.1 తొలి కేసు నిర్ధారణ కావడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా పరిస్థితిపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఆర్టీ-ప
దేశంలో నిరుద్యోగం రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నది. ఫిబ్రవరిలో దేశంలో నిరుద్యోగం 7.45 శాతానికి చేరుకొన్నదని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) వెల్లడించింది. జనవరిలో నిరుద్యోగిత రేటు 7.14 శాతం మా�
మిర్యాలగూడ ఏరియా దవాఖానను 100 పడకల నుంచి 200 పడకల స్థాయికి పెంచనున్నట్లు తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్ అన్నారు. శుక్రవారం మిర్యాలగూడ ఏరియా దవాఖానను ఆయన సందర్శించి వైద్య సేవల గురించి రోగ�
‘నెయిల్ కట్టర్లు, బ్లేడ్లు, మన జాతీయ పతాకాలు, పటాకులు, మన పిల్లలు ఎగరేసే పతంగులకు మాంజా దారాలు, హోలీ రంగులు ఇవన్నీ చైనా నుంచే వస్తున్నాయి. మరి మన ప్రధాని మోదీ గొంతుచించుకొంటూ ఇచ్చిన మేకిన్ ఇండియా నినాదం ఏ
వరంగల్ అండర్ రైల్వేగేట్ ప్రాంతంలో గొడవలు కామన్గా మారిపోయాయి. నిత్యం ఏదో పనిమీద వెళ్లిన తమ భర్తో.. లేక కుమారుడో క్షేమంగా ఇంటికి చేరేలా దీవించు దేవుడా అంటూ వేడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. తమ తప్పు లే�
రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతుండడంతో జనం గజగజా వణుకుతున్నారు. ఉపశమనం కోసం ఉన్ని దుస్తులు ధరించినా, మంట కాగినప్పటికీ ఇంట్లోకి వచ్చే సరికి గది అంతా చల్లగా ఉంటుంది
అవును గుడ్డు ‘ఏడు’పిస్తున్నది. ఆరోగ్యానికి మేలు చేసే ఈ పౌష్టికాహారం సామాన్యులకు అందకుండాపోతున్నది. దాణా ఖర్చులు పెరగడం, ఇతర రాష్ర్టాలకు ఎగుమతి అవుతుండటం ఇలా వివిధ కారణాలతో గుడ్ల ధరలకు రెక్కలొచ్చాయి
దేశంలో గ్యాస్ సిలిండర్ ధర పెరుగుదలకు రాష్ట్ర బీజేపీ నాయకులు నైతిక బాధ్యత వహించి తమ పదవులకు రాజీనామా చేయాలని సీపీఐ జాతీయ కౌన్సిల్ సభ్యుడు పల్లా వెంకటరెడ్డి అన్నారు. గురువారం స్థానిక ధర్మభిక్షం భవన్�
మౌలిక వసతులను కల్పిస్తూ.. ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో గత ఐదేం డ్ల కాలంలో ప్రసవాల సంఖ్య భారీగా పెరిగింది